Posted in Andhra & Telangana vande Bharat Express: ఇకపై సామర్లకోటలో ఆగనున్న వందేభారత్ ఎక్స్ప్రెస్… Sanjuthra August 3, 2023 vande Bharat Express: విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సామర్లకోటలో కూడా ఆపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. గురువారం నుంచి ఈ రైలు సామర్లకోట రైల్వే స్టేషన్లో సైతం ఆగుతుంది. Source link