Varadhi traffic: కృష్ణానదికి పూజలు నిర్వహించడానికి వారధిపై న్యాయమూర్తి కాన్వాయ్ వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ నిలిచిన ఘటన విజయవాడలో జరిగింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి నదికి పూజలు చేయడానికి వారధిపై వాహనాలను నిలపడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది.