Posted in Andhra & Telangana Vijayawada Politics : విజయవాడలో మారుతున్న సమీకరణాలు – వైసీపీని వీడనున్న మరికొంత మంది కార్పొరేటర్లు! Sanjuthra September 21, 2024 ఏపీలో అధికార మార్పిడి తర్వాత విజయవాడ నగరంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడగా… మరో నలుగురు అదే బాటలో నడవనున్నారు. వీరు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. Source link