Tag: భరత
-

Suicide Case: నాటు తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్య.. ఆ తర్వాత భార్య చేసిన పనికి అంతా షాక్.. | | ACTPnews
Last Updated:May 15, 2026 5:02 AM IST Suicide Case: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతె గ్రామంలో తిలిపితియా ఇంద్రజిత్ సింగ్ నాటు తుపాకీతో ఆత్మహత్య, భార్య చెరువులో దూకి ప్రాణాపాయం, పోలీసులు కేసు నమోదు చేశారు News18 ప్రశాంతంగా ఉండే ఆ ఊరులో ఒక్కసారిగా వినిపించిన తుపాకీ పేలుడు శబ్దం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతె గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే…
-

Donald Trump: ‘భారత్, మోదీ అంటే నాకు ఎంతో ఇష్టం’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు ! | | ACTPnews
Last Updated:May 24, 2026 10:56 PM IST అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ దిల్లీ ఎంబసీకి ఫోన్ చేసి భారత్కు వంద శాతం మద్దతు ఇస్తానని ప్రకటించారు. ప్రధాని మోదీకి తాను పెద్ద అభిమానినని, త్వరలోనే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనుందని స్పష్టం చేశారు. News18 న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆ దేశ 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది.…
-

Gurvinder Singh: భారత అథ్లెటిక్స్లో సరికొత్త చరిత్ర.. 100 మీటర్ల పరుగులో నేషనల్ రికార్డు బద్దలు కొట్టిన గుర్విందర్ సింగ్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 23, 2026 8:59 PM IST ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్లో గుర్విందర్ సింగ్ 10.09 సెకన్లతో వంద మీటర్ల పరుగును ముగించి సరికొత్త జాతీయ రికార్డు సృష్టించారు. ఈ విజయంతో ఆయన కామన్వెల్త్, ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. News18 రాంచీ వేదికగా జరుగుతున్న నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్లో పంజాబ్ స్ప్రింటర్ గుర్విందర్ సింగ్ సరికొత్త రికార్డుతో సంచలనం సృష్టించారు. శనివారం జరిగిన పురుషుల 100 మీటర్ల పరుగు పందెం ఫైనల్లో…
-

PM Modi: ‘భారత సాంకేతిక పురోగతిపై ప్రపంచం ఆసక్తి’.. రోజ్గార్ మేళాలో ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:May 23, 2026 2:51 PM IST ఐదు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ, భారత యువత ప్రతిభ, సాంకేతిక వృద్ధిపై అంతర్జాతీయంగా లభిస్తున్న ఆదరణను రోజ్గార్ మేళా వేదికగా కొనియాడారు. వివిధ దేశాలతో కుదిరిన ఒప్పందాలు యువతకు మరిన్ని అవకాశాలు ఇస్తాయన్నారు. News18 భారతదేశ ఆర్థిక, సాంకేతిక వృద్ధిపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన వర్చువల్గా…
-

Hyderabad: కోర్టులో విడాకుల కేసు.. నడిరోడ్డుపై భార్య గొంతు కోసిన భర్త! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 20, 2026 4:28 AM IST ఆమె పనిచేసే కార్యాలయ ప్రాంగణంలోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘోర ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: నగరంలో ఒక దారుణమైన సంఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యను ఓ భర్త అత్యంత విచక్షణా రహితంగా, కిరాతకంగా కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. విడాకుల కేసు కోర్టులో నడుస్తుండగానే, నడిరోడ్డుపై కాపుగాసి, ఆమె పనిచేసే కార్యాలయ…
-

ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. పంత్కు దక్కని చోటు | క్రీడా వార్తలు | ACTPnews
ఈసారి జట్టులో యువ ఆటగాళ్లకు పెద్దపీట వేయడం విశేషం. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా విశ్రాంతి ఇచ్చారు. మరోవైపు వన్డే జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యలకు చోటు దక్కినా.. వారి ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. మహ్మద్ షమి విషయంపై సెలక్షన్ కమిటీ చర్చించలేదని తెలిపారు. ఈ సిరీస్లో యువ క్రికెటర్లకు భారీ అవకాశం దక్కింది. హర్ష్ దూబె,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











