Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Minister Jupally Krishna Rao : నేను రాజీనామాకు సిద్ధం! | ACTPnews
తెలంగాణలో అప్పుల లెక్కల వివాదంపై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన సవాల్ విసిరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పుల గురించి తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఆ అప్పుల గురించే గతంలో అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్, హరీశ్రావు స్వయంగా మాట్లాడారని గుర్తు చేశారు. తాను ఎక్కడికీ పారిపోయే వ్యక్తిని కాదని, తాను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే తన మంత్రి పదవికి, అలాగే ఎమ్మెల్యే…
-

Tirumala: తప్పిపోయిన 9 ఏళ్ల చిన్నారి.. కేవలం 2 గంటల్లో గుర్తించిన తిరుమల పోలీసులు..! Missing Child Tirumala. | | ACTPnews
Last Updated:Jul 03, 2026 8:31 PM IST తిరుమలలో తప్పిపోయిన 9 ఏళ్ల అనుషాను పోలీసులు 2 గంటల్లో గుర్తించి కుటుంబానికి అప్పగించారు. తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పోలీసులను అభినందించారు. News18 శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ కుటుంబానికి కాసేపు తీవ్ర ఆందోళన కలిగించిన ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన నరసింహులు, లడ్డమ్మ దంపతులు తమ తొమ్మిదేళ్ల కుమార్తె అనుషామితో కలిసి తిరుమలకు వచ్చి వెంకటాద్రి…
-

Deputy CM Bhatti Vikramarka : కేసీఆర్కు భట్టి సవాల్! | ACTPnews
తెలంగాణ అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశారని ఆరోపించారు. దీనిపై కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాము అధికారంలోకి వచ్చాక చేసిన అప్పుల రీస్ట్రక్చరింగ్తో వార్షిక…
-

Harish Rao Questions Revanth Reddy : రాజీనామా ఎవరు చేస్తారు? | ACTPnews
తెలంగాణ ప్రభుత్వ అప్పుల అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తనకు రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.1,77,058 కోట్ల అప్పు చేశారని పేర్కొన్నారని హరీష్ రావు తెలిపారు. అయితే, నాలుగు నెలల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,45,294 కోట్లు అని చెప్పారని గుర్తు చేశారు. ఈ రెండు లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉందని,…
-

Hyderabad: ఒకరికి భార్య.. కానీ మరొకరితో లాడ్జికి.. బర్త్డే గిఫ్ట్ ఉందంటూ ఇంకొకరికి వీడియో కాల్, తెల్లారేసరికి.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 03, 2026 4:01 PM IST ప్రియుడితో కలిసి లాడ్జీకి వెళ్లింది. కలిసి బిర్యానీ తిన్నారు. అయితే ఆ తర్వాతనే అసలు కథ స్టార్ట్ అయ్యింది. + ఒకరికి భార్య.. కానీ మరొకరితో లాడ్జికి.. బర్త్డే గిఫ్ట్ ఉందంటూ ఇంకొకరికి వీడియో కాల్, తెల్లారేసరికి.. హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక లాడ్జీ గదిలో ఇరవై ఆరు ఏళ్ల వయసున్న రేణుక…
-

TTD Electricity Saving: టిటిడిలో విద్యుత్ పొదుపుకు కఠిన నిబంధనలు.. ఉద్యోగులకు ఈవో వార్నింగ్..! TTD energy conservation. | | ACTPnews
Last Updated:Jul 02, 2026 7:45 PM IST టీటీడీ విద్యుత్ పొదుపునకు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనవసర వినియోగాన్ని నియంత్రించి, సహజ వనరులను పరిరక్షించాలని ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు. News18 విద్యుత్ పరిరక్షణ, సహజ వనరుల సద్వినియోగం, స్వయం సమృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. టీటీడీ పరిపాలనా భవనంతో పాటు అన్ని విభాగాల కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అనుబంధ సంస్థల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించి,…
-

Harish Rao Fires On Jupally Krishna Rao : సబ్జెక్ట్ లేక జూపల్లి తోక ముడిచాడు..! | ACTPnews
మంత్రి జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురు ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందన్న జూపల్లి, ఈరోజు 7 లక్షల కోట్లు అంటూ ఒక్కరోజులోనే లక్ష కోట్ల అప్పు తగ్గించేశారని ఎద్దేవా చేశారు. ఈరోజు చర్చకు వచ్చి ఉంటే అసలు అప్పు 4 లక్షల కోట్లేనని తేలిపోయేదన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్…
-

Pawan Kalyan: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..! | | ACTPnews
Last Updated:Jul 02, 2026 8:36 PM IST ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. + News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఆయన, శ్రీవారిని దర్శించుకుని తన మొక్కులను చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన…
-

Tour Package: హైదరాబాద్ నుంచి వన్ డే టూర్ ప్యాకేజీ… యాదాద్రి, కొలనుపాక, స్వర్ణగిరి, పోచంపల్లి చూసేయొచ్చు | TGTDC Introduces One-Day Tour | బిజినెస్ | ACTPnews
Last Updated:Jul 02, 2026 6:50 PM IST Tour Package | తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, సంప్రదాయ హ్యాండ్లూమ్ కళలను ఒకే రోజులో చూసే అద్భుతమైన అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కుటుంబంతో కలిసి సౌకర్యంగా, తక్కువ ఖర్చుతో తెలంగాణ ప్రత్యేకతను ఆస్వాదించాలనుకునే వారికి ఈ కొత్త టూర్ ప్యాకేజీ మంచి ఆప్షన్. Tour Package: హైదరాబాద్ నుంచి వన్ డే టూర్ ప్యాకేజీ… యాదాద్రి, కొలనుపాక, స్వర్ణగిరి, పోచంపల్లి చూసేయొచ్చు తెలంగాణ…
-

Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 02, 2026 4:03 PM IST రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఆదమరిస్తే దారుణం జరిగిపోవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్లో షాకింగ్ ఘటన. ఆలస్యంగా వెలుగులోకి. Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అత్యంత దారుణమైన కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. జూన్ 20వ తేదీన రాత్రి సమయంలో ప్లాట్ఫాంపై తమ తల్లిదండ్రుల పక్కన ప్రశాంతంగా నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని ఆగంతుకులు అత్యంత చాకచక్యంగా అపహరించారు. నిద్రలేచి చూసుకునేసరికి పక్కన పడుకున్న…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











