Category: World
All word Telugu news updates
-

Today Top 10 News: రాయలసీమకు శుభవార్త.. తెలంగాణలో అప్పుల యుద్ధం.. భారీ వర్షాల హెచ్చరిక | | ACTPnews
1.రాయలసీమకు స్వర్ణయుగం రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన ఆయన, ఈ ప్రాజెక్టుతో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు పెరిగి రాయలసీమ ఉక్కు కేంద్రంగా ఎదుగుతుందని తెలిపారు. రెండు దశల్లో రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 2.జూపల్లి.. పూటకో సవాల్..? మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు పూటకో సవాల్, రోజుకో…
-

PM Modi: 40 ఏళ్ల తర్వాత చరిత్ర.. న్యూజిలాండ్లో మోదీ తొలి పర్యటన.. 140 కోట్ల భారత మార్కెట్పై ఫోకస్ | | ACTPnews
క్రిస్టోఫర్ లక్సన్ ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. న్యూజిలాండ్ ఆర్థికాభివృద్ధికి భారత్ కీలక భాగస్వామిగా మారుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో 2026 ఏప్రిల్లో కుదిరిన న్యూజిలాండ్–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement-FTA) రెండు దేశాల సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్లో ఉద్యోగాల కల్పన, ఎగుమతుల పెరుగుదల, ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.…
-

PM Modi: కొత్త శిఖరాలకు భారత్, జపాన్ సంబంధాలు.. దృఢమైన బంధానికి నాంది అన్న ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:Jul 03, 2026 8:26 AM IST PM Modi: ప్రధాని మోదీ తన ప్రసంగంలో “ఈ రోజు ప్రపంచం అనుభవిస్తున్న అస్థిరతలో పరస్పర విశ్వాసం మనకు అతి పెద్ద స్ట్రాటజిక్ అసెట్” అని తెలిపారు. జపాన్.. భారతదేశ వృద్ధి కథలో అంతర్భాగమైందనీ, సాంకేతిక భాగస్వామ్యం 2 దేశాల సహకారానికి అతి బలమైన స్తంభం అవుతుందని ఆయన అన్నారు. కొత్త శిఖరాలకు భారత్, జపాన్ సంబంధాలు.. దృఢమైన బంధానికి నాంది అన్న ప్రధాని మోదీ జులై…
-

Iran News: తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ ఎందుకు రావట్లేదు? అసలు బతికేవున్నారా? | | ACTPnews
అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరో 40 మంది దాకా ఇరాన్ కీలక పాలకులు, అధికారులూ, సైనికాధికారులూ మరణించారు. పెద్ద తలకాయలను లేపేస్తే.. యుద్ధంలో తాము గెలవగలం అని అమెరికా అనుకుంది. అందువల్ల మొజ్తబా ఖమేనీని కూడా లేపేయడానికి గట్టిగా ప్రయత్నించి, దాడి చేసింది. ఇప్పటికీ అమెరికా టార్గెట్లో మొజ్తబా ఉన్నారనే టాక్ ఉంది. ఒకవేళ అంత్యక్రియలకు మొజ్తబా వస్తే, కచ్చితంగా ఆయన్ని అమెరికా దాడి చేసి చంపేస్తుందనే భయాలు ఇరాన్లో…
-

Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి విరాళాలను కొట్టేసి ఎక్కడ దాచి పెట్టారో తెలుసా? ఆ డబ్బులను ఏ పనికి వాడుకున్నారు? | | ACTPnews
Last Updated:Jul 02, 2026 9:36 PM IST అయోధ్య రామ్ జన్మభూమి మందిరం విరాళాల చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, ఆస్తులు, డబ్బు లావాదేవీలపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. News18 అయోధ్యలోని రామ్ జన్మభూమి మందిరంలో విరాళాల చోరీ కేసు దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసులో నిందితులు డబ్బును ఎలా వినియోగించారు? ఎక్కడికి బదిలీ చేశారు? అనే అంశాలను గుర్తించేందుకు పోలీసులు ఇప్పుడు బ్యాంకు…
-

సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా.. రాజుగారి అరుదైన వాహనంలో దాగున్న దైవ రహస్యం! | | ACTPnews
Last Updated:Jul 02, 2026 6:06 AM IST కళ్లు చెదిరేలా ఎర్రటి కప్పు.. మొసళ్లు, సూర్య చిహ్నాలతో అలంకరించిన ఈ పల్లకీ గుట్టు ఇదే! సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా.. రాజుగారి అరుదైన వాహనంలో దాగున్న దైవ రహస్యం! పూరీలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర సన్నాహాలు ప్రస్తుతం అత్యంత ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతీయేటా ఎంతో వైభవంగా జరిగే జగన్నాథుని స్నాన యాత్ర పూర్తయిన తర్వాత స్వామివారు, బలభద్రుడు, దేవి సుభద్ర జ్వరంతో బాధపడుతూ అణసర…
-

PM Modi: జపాన్తో భారత్ రక్షణ సహ-అభివృద్ధి ఒప్పందాలు.. పీఎం సనాయే తన “చెల్లెలు”గా అభివర్ణించిన ప్రధాని మోదీ.. | | ACTPnews
16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జపాన్ ప్రధానమంత్రిగా సనాయే తకైచి భారత్కు తొలిసారి రావడం పట్ల స్వాగతం పలికారు. ఈ పర్యటనతో భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో “కొత్త అధ్యాయం” ప్రారంభమైందని ఆయన అన్నారు. “భారత్-జపాన్ వార్షిక సదస్సు కోసం తొలిసారి భారత్కు వచ్చిన జపాన్ ప్రధానమంత్రి, నా చెల్లెలు సనాయే తకైచికి హృదయపూర్వక స్వాగతం. ఆమె జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి మాత్రమే కాకుండా…
-

సామాన్య ప్రయాణికుడిలా లోకల్ ట్రైన్లో జగన్నాథుడు! | | ACTPnews
Last Updated:Jul 02, 2026 5:59 PM IST రథయాత్రకు ముందే జగన్నాథ స్వామి వినూత్న ప్రయాణం చేశారు. సామాన్యుడిలా లోకల్ ట్రైన్లో కూర్చున్న ఆయన్ను చూసి ప్రయాణికులు పులకించిపోయారు. + సామాన్య ప్రయాణికుడిలా లోకల్ ట్రైన్లో జగన్నాథుడు! రథయాత్రలో అలంకరించిన రథంపై కొలువుదీరడానికి ముందే జగన్నాథ స్వామి ఓ వినూత్న ప్రయాణం చేశారు. సామాన్య ప్రయాణికుడిలా ఆయన లోకల్ ట్రైన్లో ప్రయాణించి భక్తులను ఆశ్చర్యపరిచారు. స్వామివారి విగ్రహానికి కూడా ప్రత్యేకంగా రైలు టికెట్ కొనుగోలు చేయడం…
-

Bengaluru Daycare Horror: వాషింగ్ మెషిన్లో పిల్లలు.. డేకేర్ హర్రర్.. 5 నర్సరీ సిబ్బందిపై పోలీసు కేసు.. ఏం జరుగుతోంది! | | ACTPnews
Last Updated:Jul 02, 2026 8:54 AM IST Bengaluru Daycare Horror: పిల్లలు నర్సరీల్లో చక్కగా ఆడుకుంటారనీ, చాలా విషయాలు నేర్చుకుంటారని తల్లిదండ్రులు భావిస్తారు. మూడేళ్లు రాగానే నర్సరీల్లో చేర్పిస్తారు. కానీ.. బెంగళూరు నర్సరీల్లో జరుగుతున్న అరాచకం చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. అసలు నర్సరీల్లో ఏం జరుగుతోందో తెలుసా? ప్రతీకాత్మక చిత్రం బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్జెమిని (Capgemini) హాల్ క్యాంపస్లోని డేకేర్ సెంటర్లో జరిగిన దారుణ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. 2…
-

Ketan Agarwal Murder Case: కేతన్ మర్డర్ కేసులో సియాను సీక్రెట్గా అక్కడికి తీసుకెళ్లిన పోలీసులు.. ఆ టెస్ట్ చేయాలని కోర్టుకు అప్పీల్ | | ACTPnews
Last Updated:Jul 02, 2026 3:40 PM IST Ketan Agarwal Murder Case: పూణెలోని కేతన్ అగర్వాల్ హత్య కేసులో ‘పంచనామా’ (ఘటనా స్థల పరిశీలన, సాక్ష్యాధారాల నమోదు) నిర్వహించేందుకు సియాను ఆమె ఇంటికి తీసుకురావడం ద్వారా పోలీసులు ఒక కీలక అడుగు వేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వారు జాగ్రత్త వహించారు. Pune Ketan Agarwal Case Ketan Agrawal Murder Case: పూణెలోని కేతన్ అగర్వాల్ హత్య కేసులో ‘పంచనామా’ (ఘటనా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











