Category: World
All word Telugu news updates
-

Cargo Ship Sinks: ఒడిశా తీరంలో మునిగిన నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. నేవీ రెస్క్యూ ఆపరేషన్ | | ACTPnews
Last Updated:Aug 23, 2026 5:25 AM IST Cargo Ship Sinks: నౌక ఆగస్టు 20 రాత్రి సుమారు 10.30 గంటలకు ఒడిశాలోని పారాదీప్ పోర్టు నుంచి సింగపూర్ వైపు బయలుదేరింది. ఇది ఇనుము ఖనిజం (ఐరన్ ఓర్)తో నిండి ఉంది. ఆగస్టు 22 ఉదయం 11.48 గంటల తర్వాత నౌకతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ప్రతీకాత్మక చిత్రం (Image – ANI) ఆగస్టు 22, 2026న ఒడిశా తీరం నుంచి సుమారు 240 నాటికల్…
-

Bangladesh Hindus: బంగ్లాదేశ్లో దారుణం.. నలుగురు హిందువుల అనుమానాస్పద మృతి! | | ACTPnews
Last Updated:Aug 23, 2026 3:10 PM IST బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. రిటైర్డ్ ఉపాధ్యాయుడు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హిందూ సభ్యులు అనుమానాస్పద స్థితిలో శవాలై తేలారు. తాళం వేసిన ఇంట్లోకి పోలీసులు వెళ్లి చూడగా విగతజీవులుగా కనిపించారు. News18 బంగ్లాదేశ్లోని రంగ్పూర్ నగరంలో అత్యంత విషాదకరమైన, దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు…
-

Yanam: ఫోన్లో భార్య చాటింగ్.. రెచ్చిపోయిన భర్త.. క్షణికావేశంలో నిండు ప్రాణం బలి! | | ACTPnews
Last Updated:Aug 23, 2026 5:26 AM IST Yanam: పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని యానాంలో అనుమానం పెనుభూతమై నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రేమించి పెళ్లాడిన భార్యపై కలిగిన క్షణికావేశం అనుమానం ఒక కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ప్రతీకాత్మక చిత్రం పరాయి వ్యక్తితో తన ఫోన్లో చాటింగ్ చేస్తోందన్న కోపంతో కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా కొట్టి చంపిన భర్త, ఆపై ఆనవాళ్లు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని నదిలో విసిరేసిన భయానక ఘటన వెలుగుచూసింది.…
-

PM Modi: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం | | ACTPnews
Last Updated:Aug 23, 2026 12:21 PM IST PM Modi: ఇవాళ సాయంత్రం సరిగ్గా 4 గంటలకు జాతీయ కార్యవర్గాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రసంగం ఉండనుందని పార్టీ అగ్రవర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, అలాగే పార్టీ సిద్ధాంతాలను సామాన్యుడికి ఎలా చేరువ చేయాలి అనే దానిపై ఆయన ప్రసంగం ఎంతో కీలకం కానుంది. నాలుగోసారి అధికారమే లక్ష్యం.. నేడు బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ…
-

IVF calf: ప్రపంచంలోనే అత్యంత అరుదైన దూడ.. దీని ప్రత్యేకతే వేరు.. సరికొత్త రివల్యూషన్! | | ACTPnews
Last Updated:Aug 23, 2026 11:25 AM IST IVF calf: అసోంలో ప్రపంచపు తొలి ఐవీఎఫ్ ‘లఖిమీ’ దూడ జన్మించింది. పాడి పరిశ్రమలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దాని ప్రత్యేకతలు తెలుసుకుందాం. అది ఎలా కొత్త విప్లవానికి తెర తీస్తోందో చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన దూడ (Image – ANI) భారతదేశ పాడి పరిశ్రమ, పశుసంవర్థక, బయోటెక్నాలజీ రంగంలో అసోం రాష్ట్రం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. అసోంకి చెందిన…
-

US Canada Trade War: అమెరికా-కెనడా మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం.. 50 శాతం టారిఫ్ విధింపు! | | ACTPnews
Last Updated:Aug 22, 2026 10:43 PM IST అమెరికా, కెనడా మధ్య నడుస్తున్న వాణిజ్య ఒప్పంద చర్చలు విఫలమయ్యాయి. దీంతో కెనడా వస్తువులపై అమెరికా ఏకంగా 50 శాతం టారిఫ్లు విధించింది. దీనికి దీటుగా బదులిస్తామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ గట్టిగా హెచ్చరించారు. News18 అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. సుదీర్ఘంగా సాగిన ఇరు దేశాల ప్రతినిధుల చర్చలు ఆఖరి నిమిషంలో విఫలమవడంతో అమెరికా ప్రభుత్వం…
-

హాస్టల్ గదిలో ఆత్మహత్య? తిరుపతికి చెందిన యువతి బలవన్మరణం? | | ACTPnews
Last Updated:Aug 22, 2026 6:38 AM IST నిఖిత ఎందుకు చనిపోయింది అనేది తేలాల్సి ఉంది. మనస్తాపంతోనే ఆమె మరణించిందని ప్రాథమికంగా తెలుస్తున్నా.. అందుకు కారణాలేంటి అనేది అసలు ప్రశ్న. ఆమె మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు తర్వాతే ఏదైనా చెప్పగలం అంటున్నారు. హాస్టల్ గదిలో ఆత్మహత్య? తిరుపతికి చెందిన యువతి బలవన్మరణం? చెన్నై, కాంచీపురంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అక్కడి ఓ…
-

PM-AASHA Scheme: రైతులకు కేంద్రం భారీ భరోసా.. ఈ మోదీ పథకంతో మీ పంటకు గిట్టుబాటు ధర | | ACTPnews
Last Updated:Aug 22, 2026 7:42 AM IST పంట పండించిన తర్వాత మార్కెట్ ధర ఒక్కసారిగా పడిపోతే రైతులకు ఏం జరుగుతుంది? అలాంటి పరిస్థితుల్లో MSP రక్షణగా నిలిచే PM-AASHA పథకానికి 2026-27లో కేంద్రం ₹7,200 కోట్లు కేటాయించింది. News18 రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూడటంతో పాటు, మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్…
-

సీఎం రేవంత్తో ఉన్న ఆ ప్రొఫెసర్ ఎవరు? బీజేపీ ఎందుకు విమర్శలు చేస్తోంది? | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Aug 22, 2026 4:40 PM IST తెలంగాణ సీఎం రేవంత్ ఆక్స్ఫర్డ్ పర్యటన రాజకీయ రగడకు దారితీసింది. భారత్కు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్తో సీఎం భేటీ కావడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విరుచుకుపడ్డారు. News18 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో అనూహ్య వివాదం చెలరేగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి, భాగస్వామ్య అవకాశాల కోసం శుక్రవారం ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావాట్నిక్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













