Category: World

All word Telugu news updates

  • Climate Change: యూరప్‌లో 44 డిగ్రీలకే కరిగిపోతోంది.. చైనా, భారత్‌లు 50 డిగ్రీలను సైతం తట్టుకుంటున్నాయి! దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే | | ACTPnews

    Climate Change: యూరప్‌లో 44 డిగ్రీలకే కరిగిపోతోంది.. చైనా, భారత్‌లు 50 డిగ్రీలను సైతం తట్టుకుంటున్నాయి! దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే | | ACTPnews

    ఆ కీలకమైన కారణాలు ఇవే 1. చలిని తట్టుకునేలా కట్టిన యూరప్ ఇళ్లు యూరప్‌లోని అత్యధిక శాతం ఇళ్లు, భవనాలను కొన్ని దశాబ్దాల క్రితం నాటి శీతాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్మించారు. అక్కడి ఇళ్ల గోడలు మందంగా ఉండి, కిటికీలు చిన్నవిగా ఉంటాయి. ఇవి ఇంట్లోని వేడి బయటకు పోకుండా లోపలే ట్రాప్ (బంధించి) చేసి ఉంచుతాయి (Thermal Insulation). శీతాకాలంలో ఇది వరమే అయినా, ప్రస్తుత వేసవి కాలంలో ఇది శాపంగా మారింది. బయట…

    Continue Reading

  • Telegram: టెలిగ్రామ్‌కు కేంద్రం భారీ షాక్.. పైరసీ కంటెంట్‌పై నోటీసులు.. అది కుదిరే పనేనా! | | ACTPnews

    Telegram: టెలిగ్రామ్‌కు కేంద్రం భారీ షాక్.. పైరసీ కంటెంట్‌పై నోటీసులు.. అది కుదిరే పనేనా! | | ACTPnews

    3,142 ఛానళ్లు గుర్తింపు దేశంలోని క్రియేటర్ ఎకానమీని రక్షించడంతో పాటు చలనచిత్ర పరిశ్రమ, బ్రాడ్‌కాస్టర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, నిర్మాతలు మరియు పంపిణీదారుల ప్రయోజనాలను ఆన్‌లైన్ పైరసీ నుండి కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. పలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, కంటెంట్ ఓనర్లు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన మంత్రిత్వ శాఖ.. అనధికారికంగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్‌లను పంపిణీ చేస్తున్న 3,142 టెలిగ్రామ్ ఛానళ్లను గుర్తించింది. ఐటీ చట్టం, 2000, ఐటీ నిబంధనలు, 2021 ప్రకారం.. ప్రభుత్వ…

    Continue Reading

  • Badrinath Temple: బద్రీనాథ్ ఆలయంలో కానుకలు, విరాళాల చోరీ? విచారణకు ఆదేశం | | ACTPnews

    Badrinath Temple: బద్రీనాథ్ ఆలయంలో కానుకలు, విరాళాల చోరీ? విచారణకు ఆదేశం | | ACTPnews

    Last Updated:Jul 04, 2026 7:38 AM IST Badrinath Temple: ఓవైపు అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కలకలం రేపుతూ ఉంటే.. మరోవైపు బద్రీనాథ్ ఆలయంలో కూడా అదే జరుగుతోందనే ప్రచారం జోరందుకుంది. దాంతో ఆలయ నిర్వాహకులు విచారణకు ఆదేశించడం హాట్ టాపిక్ అయ్యింది. బద్రీనాథ్ ఆలయంలో కానుకలు, విరాళాల చోరీ? విచారణకు ఆదేశం (Image – PTI) బద్రీనాథ్ ఆలయంలో కానుకలు, విరాళాల చోరీ జరుగుతోందని సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో.. వాటిపై బద్రీనాథ్,…

    Continue Reading

  • PM Modi Australia Visit July 2026: 3 దేశాల పర్యటనకు వెళ్లబోతున్న ప్రధాని మోదీ.. బలపడనున్న భారత్-ఆస్ట్రేలియా బంధం! | | ACTPnews

    PM Modi Australia Visit July 2026: 3 దేశాల పర్యటనకు వెళ్లబోతున్న ప్రధాని మోదీ.. బలపడనున్న భారత్-ఆస్ట్రేలియా బంధం! | | ACTPnews

    ఈ సందర్భంగా ఆల్బనీస్.. “నా స్నేహితుడు ప్రధాని మోదీని ఆస్ట్రేలియాలో స్వాగతించడం నాకు గౌరవం. ఆస్ట్రేలియా-ఇండియా సంబంధం ఇదివరకటి కంటే ముఖ్యమైనది. ఇది ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, సమృద్ధిని ప్రోత్సహిస్తుంది” అని అన్నారు. రెండు దేశాలూ కాంప్రెహెన్సివ్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ (CSP) ద్వారా బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇది వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, భద్రతా అంశాల్లో సహకారాన్ని పెంచుతుంది. ఇవి కూడా చదవండి: Telangana Scheme: కుట్టుమిషన్, ఎలక్ట్రిక్ బైక్, ఈ-స్కూటీ ఇస్తున్న ప్రభుత్వం.. ఇలా…

    Continue Reading

  • AAPI Humanitarian Award: నీతా అంబానీకి AAPI హ్యూమనిటేరియన్ అవార్డు.. సిటీ కీతో గౌరవించిన మేయర్ జేన్ కాస్టర్ | | ACTPnews

    AAPI Humanitarian Award: నీతా అంబానీకి AAPI హ్యూమనిటేరియన్ అవార్డు.. సిటీ కీతో గౌరవించిన మేయర్ జేన్ కాస్టర్ | | ACTPnews

    Last Updated:Jul 04, 2026 8:16 AM IST AAPI Humanitarian Award: రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నీతా అంబానీ భారతదేశంలోని లక్షల మంది జీవితాలను మార్చేస్తున్నారు. ఆరోగ్య రంగంలో రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్స్, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, క్యాన్సర్ సంరక్షణ కార్యక్రమాలు వంటివి చేపట్టారు. విద్యా రంగంలో దారి అనే ఉచిత విద్యా కార్యక్రమం ద్వారా లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. క్రీడల్లో భారత ఒలింపిక్ అసోసియేషన్‌తో సహకరించి క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నారు. నీతా…

    Continue Reading

  • Today Top 10 News: రాయలసీమకు శుభవార్త.. తెలంగాణలో అప్పుల యుద్ధం.. భారీ వర్షాల హెచ్చరిక | | ACTPnews

    Today Top 10 News: రాయలసీమకు శుభవార్త.. తెలంగాణలో అప్పుల యుద్ధం.. భారీ వర్షాల హెచ్చరిక | | ACTPnews

    1.రాయలసీమకు స్వర్ణయుగం రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను ప్రారంభించిన ఆయన, ఈ ప్రాజెక్టుతో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు పెరిగి రాయలసీమ ఉక్కు కేంద్రంగా ఎదుగుతుందని తెలిపారు. రెండు దశల్లో రెండు మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 2.జూపల్లి.. పూటకో సవాల్‌..? మంత్రి జూపల్లి కృష్ణారావు తీరు పూటకో సవాల్‌, రోజుకో…

    Continue Reading

  • PM Modi: 40 ఏళ్ల తర్వాత చరిత్ర.. న్యూజిలాండ్‌లో మోదీ తొలి పర్యటన.. 140 కోట్ల భారత మార్కెట్‌పై ఫోకస్ | | ACTPnews

    PM Modi: 40 ఏళ్ల తర్వాత చరిత్ర.. న్యూజిలాండ్‌లో మోదీ తొలి పర్యటన.. 140 కోట్ల భారత మార్కెట్‌పై ఫోకస్ | | ACTPnews

    క్రిస్టోఫర్ లక్సన్ ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. న్యూజిలాండ్ ఆర్థికాభివృద్ధికి భారత్ కీలక భాగస్వామిగా మారుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో 2026 ఏప్రిల్‌లో కుదిరిన న్యూజిలాండ్–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement-FTA) రెండు దేశాల సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్‌లో ఉద్యోగాల కల్పన, ఎగుమతుల పెరుగుదల, ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.…

    Continue Reading

  • PM Modi: కొత్త శిఖరాలకు భారత్, జపాన్ సంబంధాలు.. దృఢమైన బంధానికి నాంది అన్న ప్రధాని మోదీ | | ACTPnews

    PM Modi: కొత్త శిఖరాలకు భారత్, జపాన్ సంబంధాలు.. దృఢమైన బంధానికి నాంది అన్న ప్రధాని మోదీ | | ACTPnews

    Last Updated:Jul 03, 2026 8:26 AM IST PM Modi: ప్రధాని మోదీ తన ప్రసంగంలో “ఈ రోజు ప్రపంచం అనుభవిస్తున్న అస్థిరతలో పరస్పర విశ్వాసం మనకు అతి పెద్ద స్ట్రాటజిక్ అసెట్” అని తెలిపారు. జపాన్.. భారతదేశ వృద్ధి కథలో అంతర్భాగమైందనీ, సాంకేతిక భాగస్వామ్యం 2 దేశాల సహకారానికి అతి బలమైన స్తంభం అవుతుందని ఆయన అన్నారు. కొత్త శిఖరాలకు భారత్, జపాన్ సంబంధాలు.. దృఢమైన బంధానికి నాంది అన్న ప్రధాని మోదీ జులై…

    Continue Reading

  • Iran News: తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ ఎందుకు రావట్లేదు? అసలు బతికేవున్నారా? | | ACTPnews

    Iran News: తండ్రి అంత్యక్రియలకు మొజ్తాబా ఖమేనీ ఎందుకు రావట్లేదు? అసలు బతికేవున్నారా? | | ACTPnews

    అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరో 40 మంది దాకా ఇరాన్ కీలక పాలకులు, అధికారులూ, సైనికాధికారులూ మరణించారు. పెద్ద తలకాయలను లేపేస్తే.. యుద్ధంలో తాము గెలవగలం అని అమెరికా అనుకుంది. అందువల్ల మొజ్తబా ఖమేనీని కూడా లేపేయడానికి గట్టిగా ప్రయత్నించి, దాడి చేసింది. ఇప్పటికీ అమెరికా టార్గెట్‌లో మొజ్తబా ఉన్నారనే టాక్ ఉంది. ఒకవేళ అంత్యక్రియలకు మొజ్తబా వస్తే, కచ్చితంగా ఆయన్ని అమెరికా దాడి చేసి చంపేస్తుందనే భయాలు ఇరాన్‌లో…

    Continue Reading

  • Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి విరాళాలను కొట్టేసి ఎక్కడ దాచి పెట్టారో తెలుసా? ఆ డబ్బులను ఏ పనికి వాడుకున్నారు? | | ACTPnews

    Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి విరాళాలను కొట్టేసి ఎక్కడ దాచి పెట్టారో తెలుసా? ఆ డబ్బులను ఏ పనికి వాడుకున్నారు? | | ACTPnews

    Last Updated:Jul 02, 2026 9:36 PM IST అయోధ్య రామ్ జన్మభూమి మందిరం విరాళాల చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, ఆస్తులు, డబ్బు లావాదేవీలపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. News18 అయోధ్యలోని రామ్ జన్మభూమి మందిరంలో విరాళాల చోరీ కేసు దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసులో నిందితులు డబ్బును ఎలా వినియోగించారు? ఎక్కడికి బదిలీ చేశారు? అనే అంశాలను గుర్తించేందుకు పోలీసులు ఇప్పుడు బ్యాంకు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports