Category: World
All word Telugu news updates
-

PM Modi: జపాన్తో భారత్ రక్షణ సహ-అభివృద్ధి ఒప్పందాలు.. పీఎం సనాయే తన “చెల్లెలు”గా అభివర్ణించిన ప్రధాని మోదీ.. | | ACTPnews
16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జపాన్ ప్రధానమంత్రిగా సనాయే తకైచి భారత్కు తొలిసారి రావడం పట్ల స్వాగతం పలికారు. ఈ పర్యటనతో భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో “కొత్త అధ్యాయం” ప్రారంభమైందని ఆయన అన్నారు. “భారత్-జపాన్ వార్షిక సదస్సు కోసం తొలిసారి భారత్కు వచ్చిన జపాన్ ప్రధానమంత్రి, నా చెల్లెలు సనాయే తకైచికి హృదయపూర్వక స్వాగతం. ఆమె జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి మాత్రమే కాకుండా…
-

సామాన్య ప్రయాణికుడిలా లోకల్ ట్రైన్లో జగన్నాథుడు! | | ACTPnews
Last Updated:Jul 02, 2026 5:59 PM IST రథయాత్రకు ముందే జగన్నాథ స్వామి వినూత్న ప్రయాణం చేశారు. సామాన్యుడిలా లోకల్ ట్రైన్లో కూర్చున్న ఆయన్ను చూసి ప్రయాణికులు పులకించిపోయారు. + సామాన్య ప్రయాణికుడిలా లోకల్ ట్రైన్లో జగన్నాథుడు! రథయాత్రలో అలంకరించిన రథంపై కొలువుదీరడానికి ముందే జగన్నాథ స్వామి ఓ వినూత్న ప్రయాణం చేశారు. సామాన్య ప్రయాణికుడిలా ఆయన లోకల్ ట్రైన్లో ప్రయాణించి భక్తులను ఆశ్చర్యపరిచారు. స్వామివారి విగ్రహానికి కూడా ప్రత్యేకంగా రైలు టికెట్ కొనుగోలు చేయడం…
-

Bengaluru Daycare Horror: వాషింగ్ మెషిన్లో పిల్లలు.. డేకేర్ హర్రర్.. 5 నర్సరీ సిబ్బందిపై పోలీసు కేసు.. ఏం జరుగుతోంది! | | ACTPnews
Last Updated:Jul 02, 2026 8:54 AM IST Bengaluru Daycare Horror: పిల్లలు నర్సరీల్లో చక్కగా ఆడుకుంటారనీ, చాలా విషయాలు నేర్చుకుంటారని తల్లిదండ్రులు భావిస్తారు. మూడేళ్లు రాగానే నర్సరీల్లో చేర్పిస్తారు. కానీ.. బెంగళూరు నర్సరీల్లో జరుగుతున్న అరాచకం చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. అసలు నర్సరీల్లో ఏం జరుగుతోందో తెలుసా? ప్రతీకాత్మక చిత్రం బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్జెమిని (Capgemini) హాల్ క్యాంపస్లోని డేకేర్ సెంటర్లో జరిగిన దారుణ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. 2…
-

Ketan Agarwal Murder Case: కేతన్ మర్డర్ కేసులో సియాను సీక్రెట్గా అక్కడికి తీసుకెళ్లిన పోలీసులు.. ఆ టెస్ట్ చేయాలని కోర్టుకు అప్పీల్ | | ACTPnews
Last Updated:Jul 02, 2026 3:40 PM IST Ketan Agarwal Murder Case: పూణెలోని కేతన్ అగర్వాల్ హత్య కేసులో ‘పంచనామా’ (ఘటనా స్థల పరిశీలన, సాక్ష్యాధారాల నమోదు) నిర్వహించేందుకు సియాను ఆమె ఇంటికి తీసుకురావడం ద్వారా పోలీసులు ఒక కీలక అడుగు వేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వారు జాగ్రత్త వహించారు. Pune Ketan Agarwal Case Ketan Agrawal Murder Case: పూణెలోని కేతన్ అగర్వాల్ హత్య కేసులో ‘పంచనామా’ (ఘటనా…
-

Amarnath Yatra 2026: అమర్నాథ్ యాత్రలో అదృష్టవంతులకు మాత్రమే బాబా బర్ఫానీ దర్శనం.. అసలు ఎవరు ఆయన..? | | ACTPnews
Last Updated:Jul 02, 2026 9:22 AM IST Amarnath Yatra 2026 Baba Barfani: అమర్నాథ్ యాత్రకు సంబంధించిన యాత్రికుల మొదటి బృందం ఈ రోజు బయలుదేరింది. జూలై 3 నుండి ఆగస్టు 28 వరకు జరిగే అమర్నాథ్ యాత్ర ఒక సవాలుతో కూడిన ప్రయాణం. భక్తులు బాబా బర్ఫానీని దర్శించి ఆశీస్సులు పొందాలనే గొప్ప ఆశతో ప్రయాణం చేస్తారు. కానీ కొద్దిమంది అదృష్టవంతులకు మాత్రమే ఆయనను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. అసలు బాబా బర్ఫానీ…
-

Shiva Lingam: త్రయంబకేశ్వర్ అమృత కుండలో పురాతన శివలింగం దర్శనం.. ప్రత్యేకతలివే! | ఆస్ట్రాలజీ | ACTPnews
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధ్వర్యంలో 2026 సింహస్థ కుంభమేళా సన్నాహాలలో భాగంగా.. కుండలో నీటిని తొలగించి, శుభ్రపరచడంతో ఈ శివలింగం వెలుగులోకి వచ్చింది. శివలింగం చరిత్ర: త్రయంబకేశ్వర్ ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. భగవాన్ శివుడి ప్రధాన క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 18వ శతాబ్దంలోని పేష్వా కాలం నాటిది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1690లో పాత ఆలయాన్ని ధ్వంసం చేయగా, పేష్వా బాలాజీ బాజీరావు (1740-1760) కాలంలో పునర్నిర్మాణం…
-

Gurdwara demolition in Pakistan: పాకిస్థాన్లో ప్రాచీన గురుద్వారా కూల్చివేత.. ఖండించిన భారత్.. పునర్నిర్మాణానికి డిమాండ్ | | ACTPnews
Last Updated:Jul 02, 2026 10:29 AM IST Gurdwara demolition in Pakistan: పాకిస్థాన్ చేస్తున్న తప్పు అదే. ఇండియాతో పెట్టుకుంటోంది. పక్క దేశమైన మనతో కలిసి అడుగులు వేస్తే, అభివృద్ధిని చూడగలదు. మనతో శత్రుత్వాన్ని పెట్టుకుంటే.. అన్ని విధాలా నష్టమే. గురుద్వారాని కూల్చివేయడానికి వెనక కుట్ర ఉందా? పాకిస్థాన్లో ప్రాచీన గురుద్వారా కూల్చివేత (Image from video grab) పాకిస్థాన్.. ఫరూకాబాద్లోని ప్రాచీన గురుద్వారా శ్రీ గురు సింగ్ సభా సాహిబ్ను ఇటీవల కూల్చివేశారు.…
-

Delhi Road Tunnel: ఢిల్లీలో రూ.6,969 కోట్ల 6 లేన్ రోడ్ టన్నెల్ ప్రాజెక్ట్.. ప్రధాని మోదీ కేబినెట్ ఆమోదం | | ACTPnews
Last Updated:Jul 02, 2026 11:58 AM IST Delhi Road Tunnel: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. మోదీ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, గతి శక్తి, నగరాల మెరుగైన కనెక్టివిటీపై ఫోకస్ పెడుతోంది అనేందుకు ఇదో ఎగ్జాంపుల్. ఢిల్లీలో రూ.6,969 కోట్ల 6 లేన్ రోడ్ టన్నెల్ ప్రాజెక్ట్.. ప్రధాని మోదీ కేబినెట్ ఆమోదం (Image – PIB) ప్రధాన మంత్రి…
-

PM Modi: మోదీ–జపాన్ ప్రధాని భేటీ.. 10 ట్రిలియన్ యెన్ పెట్టుబడులు, కొత్త భాగస్వామ్యాలకు శ్రీకారం | | ACTPnews
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న అన్ని రంగాల సహకారాన్ని సమీక్షించడంతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకోనున్నారు. అలాగే భవిష్యత్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే కొత్త మార్గాలపై కూడా చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో జపాన్ ప్రధాని సనాయే తకైచి భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇరు నాయకులు ఇంధనం, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి,…
-

West Bengal: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై గుడ్ల దాడి.. వీడియోలు వైరల్.. హైకోర్టు కీలక ఆదేశాలు | | ACTPnews
ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక వీడియోలో హోటల్ వెలుపల నిలబడ్డ కొందరు మహిళలు, పురుషులు నినాదాలు చేస్తూ హోటల్ వైపు గుడ్లు విసురుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో పక్కనే రహదారిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మరో వీడియోను మహువా మోయిత్రా స్వయంగా హోటల్ లోపల నుంచి తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. స్థానిక టీఎంసీ నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కూర్చున్న సమయంలో హోటల్ అద్దాలపై గుడ్లు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












