Category: World

All word Telugu news updates

  • ‘మెలోడి’ మ్యాజిక్ నుండి చిప్స్ తయారీ వరకు.. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో నిలిచిన 10 హైలైట్స్ ! | | ACTPnews

    ‘మెలోడి’ మ్యాజిక్ నుండి చిప్స్ తయారీ వరకు.. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో నిలిచిన 10 హైలైట్స్ ! | | ACTPnews

    తాజా చర్చల ఫలితంగా సెమీకండక్టర్లు, లాజిస్టిక్స్, ఐటీ, మౌలిక సదుపాయాల రంగాలలో అనేక కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. కేవలం యూఏఈ దేశమే ఒంటరిగా రూ. 45,000 కోట్ల అదనపు పెట్టుబడులను ప్రకటించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను ఒక నమ్మకమైన ఉత్పాదక దేశంగా ప్రపంచ దేశాల ముందు నిలపడంలో ఈ టూర్ ఎంతగానో విజయవంతమైంది. ఈ పర్యటనకు సంబంధించిన 10 ప్రధాన ముఖ్యాంశాలు ఇవే: 1. ఇంధన భద్రతకు యూఏఈ కొండంత అండ పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల…

    Continue Reading

  • తమిళనాడు క్యాబినెట్ విస్తరణ పూర్తి.. కొత్తగా 23 మంది మంత్రుల ప్రమాణం ! | | ACTPnews

    తమిళనాడు క్యాబినెట్ విస్తరణ పూర్తి.. కొత్తగా 23 మంది మంత్రుల ప్రమాణం ! | | ACTPnews

    Last Updated:May 21, 2026 12:01 PM IST తమిళనాడు ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో కాంగ్రెస్ ప్రతినిధులతో కలిపి మొత్తం 23 మంది కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. News18 తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గురువారం తన మంత్రివర్గాన్ని భారీగా విస్తరించారు. రాజ్ భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్తగా ఎంపికైన 23 మంది మంత్రులతో…

    Continue Reading

  • China Flood Havoc | చైనాలో జలప్రళయం.. వరదల్లో కొట్టుకుపోయిన కార్లు.. | ACTPnews

    China Flood Havoc | చైనాలో జలప్రళయం.. వరదల్లో కొట్టుకుపోయిన కార్లు.. | ACTPnews

    చైనాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ, మధ్య చైనా వ్యాప్తంగా మంగళవారం (మే 19) కురిసిన కుండపోత వర్షాల కారణంగా జలప్రళయం సంభవించి కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయారు. జియాన్ నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో గుయిజౌ ప్రాంతంలో వరద ఉధృతికి ఒక కారు బొమ్మలా కొట్టుకుపోతున్న భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వరద ముంచెత్తడంతో స్థానికులు అంతా సముద్రంలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల ధాటికి పాఠశాలలు,…

    Continue Reading

  • Medical Shops Strike: దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్.. ప్రజలు ఏం చెయ్యాలి? ప్రత్యమ్నాయం ఉందా? | బిజినెస్ | ACTPnews

    Medical Shops Strike: దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్.. ప్రజలు ఏం చెయ్యాలి? ప్రత్యమ్నాయం ఉందా? | బిజినెస్ | ACTPnews

    Last Updated:May 20, 2026 5:08 AM IST Medical Shops Strike: దాదాపు 12 లక్షల మందికి పైగా కెమిస్టులు, ఫార్మసీలు, డ్రగ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ 24 గంటల సమ్మెలో పాల్గొంటున్నారు. మరి ప్రజల సంగతేంటి? ప్రతీకాత్మక చిత్రం భారతదేశంలో నేడు బుధవారం (మే 20) నాడు దేశవ్యాప్తంగా రిటైల్, హోల్‌సేల్ మెడికల్ షాపులు బంద్‌ చేస్తున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపుతో 12.4 లక్షల మందికి పైగా…

    Continue Reading

  • PM Modi Italy Visit: ప్రధాని మోదీ ఇటలీ పర్యటన.. సెల్ఫీ దిగిన జార్జియా మెలోనీ | | ACTPnews

    PM Modi Italy Visit: ప్రధాని మోదీ ఇటలీ పర్యటన.. సెల్ఫీ దిగిన జార్జియా మెలోనీ | | ACTPnews

    Last Updated:May 20, 2026 7:10 AM IST PM Modi Italy Visit: ‘మెలోడి’ అనే ముద్దుపేరుతో పిలిచే ఈ జత మధ్య స్నేహం గతంలో కూడా COP28, G7 సమ్మిట్‌లలో సెల్ఫీలు, వీడియోల ద్వారా వైరల్ అయింది. ప్రధాని మోదీ ఇటలీ పర్యటన.. సెల్ఫీ దిగిన జార్జియా మెలోనీ (Image credit – x – @GiorgiaMeloni) ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో రెండు రోజుల జాతీయ స్థాయి ద్వైపాక్షిక సందర్శనలో భాగంగా మే…

    Continue Reading

  • Donald Trump: ఇజ్రాయెల్‌లో రాజకీయ భూకంపం.. ట్రంప్‌కు ఉన్న క్రేజ్ నెతన్యాహుకు ఎందుకు లేదు? | | ACTPnews

    Donald Trump: ఇజ్రాయెల్‌లో రాజకీయ భూకంపం.. ట్రంప్‌కు ఉన్న క్రేజ్ నెతన్యాహుకు ఎందుకు లేదు? | | ACTPnews

    Last Updated:May 20, 2026 9:43 PM IST Donald Trump: తాను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి అవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. US President Donald Trump. (AFP) ఇజ్రాయెల్ దేశంలో ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ అల్లకల్లోలం నెలకొంది. ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును పదవి నుంచి తొలగించే అవకాశం ఉన్న ముందస్తు జాతీయ ఎన్నికల దిశగా అక్కడ చకచకా అడుగులు పడుతున్నాయి. ఇలాంటి ఉత్కంఠభరిత వాతావరణం…

    Continue Reading

  • PM Modi | మోదీ మోలోనికి  ఇటలీ ఆర్మీ గౌరవ వందనం | ACTPnews

    PM Modi | మోదీ మోలోనికి ఇటలీ ఆర్మీ గౌరవ వందనం | ACTPnews

    #PMModiInItaly #GiorgiaMeloni #GuardOfHonour #IndiaItalyFriendshipఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆఖరి విడతగా ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడ అపూర్వ సైనిక స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా రెండవ రోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కలిసి మోదీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటలీ సాయుధ బలగాలు (ఇటలీ ఆర్మీ) ప్రధాని మోదీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన రీతిలో గార్డ్ ఆఫ్ ఆనర్ (గౌరవ వందనం) సమర్పించాయి. అంతకుముందు రోమ్లో…

    Continue Reading

  • India-Italy Strategic Ties: ఇటలీతో ఒప్పందాలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన | ACTPnews

    India-Italy Strategic Ties: ఇటలీతో ఒప్పందాలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన | ACTPnews

    ఇటలీ చారిత్రక రాజధాని రోమ్ వేదికగా భారత్-ఇటలీ దేశాల మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల నేతృత్వంలో ఇరు దేశాలు పలు కీలక రంగాల్లో చారిత్రాత్మక వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ-మెలోని సంయుక్తంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇకపై “భారత్-ఇటలీ సంయుక్తంగా రూపకల్పన చేసి, అభివృద్ధి చేస్తాయి.. ప్రపంచానికి అందిస్తాయి” (Designed and developed by India…

    Continue Reading

  • Supreme Court: 10% బెడ్లు, 25% ఉచిత సేవలు ఎక్కడ?.. ఆస్పత్రులపై సుప్రీంకోర్టు ఫైర్ | | ACTPnews

    Supreme Court: 10% బెడ్లు, 25% ఉచిత సేవలు ఎక్కడ?.. ఆస్పత్రులపై సుప్రీంకోర్టు ఫైర్ | | ACTPnews

    Last Updated:May 20, 2026 6:18 PM IST సుప్రీంకోర్టు ఢిల్లీలో ప్రభుత్వ రాయితీ భూములపై ఉన్న 51 ప్రైవేటు ఆస్పత్రులు EWS పేదలకు ఉచిత వైద్యం ఇవ్వకపోవడంపై ధిక్కరణ నోటీసులు జారీ చేసి, కఠిన చర్యలు ఆదేశించింది. సుప్రీంకోర్టు దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ రాయితీలతో తక్కువ ధరలకు భూములు పొందినప్పటికీ, పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడంలో విఫలమైన 51 ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు…

    Continue Reading

  • PM Modi: ఏఐ, క్వాంటం టెక్నాలజీలో చేతులు కలిపిన భారత్-ఇటలీ | | ACTPnews

    PM Modi: ఏఐ, క్వాంటం టెక్నాలజీలో చేతులు కలిపిన భారత్-ఇటలీ | | ACTPnews

    Last Updated:May 20, 2026 4:55 PM IST రోమ్‌లో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని మెలోనీ భారత్-ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ప్రకటనలు చేశారు. News18 భారతదేశం, ఇటలీ దేశాల మధ్య అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. రోమ్ నగరంలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నాడు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో కలిసి అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports