Category: World

All word Telugu news updates

  • Prashant Kishor: సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్నికల వ్యూహకర్త పీకే.. గెలుస్తాడా? | | ACTPnews

    Prashant Kishor: సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్నికల వ్యూహకర్త పీకే.. గెలుస్తాడా? | | ACTPnews

    Last Updated:Jul 05, 2026 4:07 PM IST Prashant Kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిషోర్ (PK) ఎట్టకేలకు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బిహార్‌లోని ప్రతిష్టాత్మక ‘బాంకీపూర్’ అసెంబ్లీ నియోజకవర్గానికి జూలై 30న జరగబోయే ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నారు. ప్రశాంత్ కిశోర్ ఆదివారం తన సొంత పార్టీ అయిన ‘జన్ సూరాజ్ పార్టీ’ అభ్యర్థిగా ప్రశాంత్ కిషోర్ పేరును ఖరారు చేశారు. బీజేపీకి బలమైన కోటగా ఉన్న ఈ…

    Continue Reading

  • Murder: భార్యను తీసుకెళ్లేందుకు వస్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించిన బావమరిది.. వీడియోలో భయానక దృశ్యాలు | | ACTPnews

    Murder: భార్యను తీసుకెళ్లేందుకు వస్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించిన బావమరిది.. వీడియోలో భయానక దృశ్యాలు | | ACTPnews

    Last Updated:Jul 05, 2026 3:08 PM IST Murder: పంజాబ్‌లో కుటుంబ కలహాల కారణంగా జరిగిన ఒక దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై అతని బావమరిది పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. తగలబడుతున్న వ్యక్తి ఈ ప్రమాదంలో బాధితుడిని కాపాడబోయిన నిందితుడి వదిన కూడా తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ దారుణ ఘటన 13న…

    Continue Reading

  • PM Modi: భారత యువత సెమీకండక్టర్ స్వప్నాన్ని సాకారం చేస్తోంది.. ప్రధాని మోదీ సందేశం | | ACTPnews

    PM Modi: భారత యువత సెమీకండక్టర్ స్వప్నాన్ని సాకారం చేస్తోంది.. ప్రధాని మోదీ సందేశం | | ACTPnews

    ప్రధాని మోదీ ఈ యూనిట్‌ను ప్రారంభించి, దేశ యువత శక్తిని ప్రశంసించారు. గ్రామాలు, ఆదివాసి ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు, యువతులు అత్యాధునిక సెమీకండక్టర్ తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మోదీ యువతతో మాట్లాడుతూ, వారి ఆత్మవిశ్వాసం, సాంకేతిక పరిజ్ఞానం దేశ భవిష్యత్తుకు బలం అని అన్నారు. జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన యువతులు మలేషియాలో శిక్షణ పొంది ఇక్కడ పని చేస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం…

    Continue Reading

  • Teejan Bai: పద్మవిభూషణ్ తీజన్ బాయి కన్నుమూత.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం | | ACTPnews

    ఆరోగ్య పరిస్థితి, తుది శ్వాస: తీజన్ బాయి గత కొంత కాలంగా వయస్సు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్, సెప్సిస్ (రక్తంలో ఇన్ఫెక్షన్), తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె మెరుగైన వైద్యం కోసం మే 27న రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్ మద్దతుతో చికిత్స అందిస్తున్నప్పటికీ ఆమె పరిస్థితి విషమించింది. జూలై 5 ఆదివారం తెల్లవారుజామున 2:45 గంటల…

    Continue Reading

  • Ayatollah Ali Khamenei Funeral: అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు.. ఇరాన్ చరిత్రలో అతి పెద్ద కార్యక్రమం! | | ACTPnews

    Ayatollah Ali Khamenei Funeral: అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు.. ఇరాన్ చరిత్రలో అతి పెద్ద కార్యక్రమం! | | ACTPnews

    ఖమేనీ వయసు 86. ఆయన ఇరాన్‌ను నాలుగు దశాబ్దాల పాటు నడిపిన నాయకుడు. ఫిబ్రవరి 28న టెహ్రాన్‌పై జరిగిన దాడుల్లో ఆయనతోపాటు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులు యుద్ధం మొదలైన మొదటి రోజు జరిగాయి. యుద్ధ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు సీజ్‌ఫైర్ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇరాన్ అధికారులు శవాలను రెఫ్రిజిరేటెడ్ స్టోరేజ్‌లో భద్రపరచి ఉంచారు. ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ఎంబామింగ్ నిషేధం కాబట్టి…

    Continue Reading

  • PM Modi Rajasthan Gujarat Visit: నేడు రాజస్థాన్, గుజరాత్‌లో మోదీ టూర్.. రూ.1.06 లక్షల కోట్ల ప్రాజెక్టులు, సెమీకండక్టర్ ఫెసిలిటీ ప్రారంభం | | ACTPnews

    PM Modi Rajasthan Gujarat Visit: నేడు రాజస్థాన్, గుజరాత్‌లో మోదీ టూర్.. రూ.1.06 లక్షల కోట్ల ప్రాజెక్టులు, సెమీకండక్టర్ ఫెసిలిటీ ప్రారంభం | | ACTPnews

    జోధ్‌పూర్‌లో విమానయాన బూస్ట్: ఉదయం సుమారు 10:45 గంటలకు జోధ్‌పూర్‌లో ప్రధాని మోదీ జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లోని కొత్త టెర్మినల్ బిల్డింగ్‌ను ప్రారంభిస్తారు. రూ.480 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ 23,000 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది సంవత్సరానికి 20 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగలదు. రాజస్థాన్ రాజకీయ వారసత్వానికి అనుగుణంగా ఆర్కిష్, ఝరోఖాలతో ఆధునిక డిజైన్ కలిపి నిర్మించారు. ఇందులో ఎనర్జీ సమర్థమైన సిస్టమ్స్, వాటర్ కన్జర్వేషన్, గ్రీన్ బిల్డింగ్ ప్రాక్టీసులు ఉన్నాయి. 5-స్టార్…

    Continue Reading

  • Mumbai Rains: సబ్‌వేలు బంద్.. కుంగిన రోడ్లు.. వర్షాలతో ముంబై అతలాకుతలం.. హై అలర్ట్! | | ACTPnews

    Mumbai Rains: సబ్‌వేలు బంద్.. కుంగిన రోడ్లు.. వర్షాలతో ముంబై అతలాకుతలం.. హై అలర్ట్! | | ACTPnews

    Last Updated:Jul 04, 2026 7:30 PM IST Mumbai Rains: మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. రాజధాని ముంబైతో పాటు దాని పరిసర ప్రాంతాలను శనివారం భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ముంబై నగరం దాదాపు స్తంభించిపోయింది. ముంబై వర్షాలు ముంబై నగరంలో నెలకొన్న భీభత్సానికి సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమం ఎక్స్ (X)లో వైరల్‌గా మారుతున్నాయి. తీవ్రమైన హైటైడ్ (సముద్రపు పోటు) కారణంగా ముంబైలోని గేట్‌వే…

    Continue Reading

  • PM Modi: ‘రూ.2000 దాటాల్సిన ఎల్పీజీ సిలిండర్ రూ. 950కే ఇచ్చాం’ : ప్రధాని మోదీ | | ACTPnews

    PM Modi: ‘రూ.2000 దాటాల్సిన ఎల్పీజీ సిలిండర్ రూ. 950కే ఇచ్చాం’ : ప్రధాని మోదీ | | ACTPnews

    Last Updated:Jul 04, 2026 3:39 PM IST PM Modi: ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఆకాశాన్నంటినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ‘ఇండియా ఫస్ట్’ విధానం, సమర్థవంతమైన దౌత్య సంబంధాల వల్లే దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా నివారించగలిగామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ రాజస్థాన్‌లో జరిగిన ఒక భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. అంతర్జాతీయంగా తీవ్ర ఇంధన సంక్షోభం ఉన్నప్పటికీ.. నిరంతరాయంగా ఇంధన సరఫరాను కొనసాగిస్తూ, దేశ ప్రయోజనాలను…

    Continue Reading

  • PM Modi: ఆసీస్ పర్యటనకు ముందు భారత ప్రధాని మోదీకి బెదిరింపులు.. రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా పోలీసులు! | | ACTPnews

    PM Modi: ఆసీస్ పర్యటనకు ముందు భారత ప్రధాని మోదీకి బెదిరింపులు.. రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా పోలీసులు! | | ACTPnews

    Last Updated:Jul 04, 2026 6:14 PM IST PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో పర్యటించాల్సి ఉన్న తరుణంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో బెదిరింపులు రావడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘ది ఆస్ట్రేలియా టుడే’ వెల్లడించింది. ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవడమే కాకుండా ఆయన ప్రాణాలకు హాని తలపెడతామంటూ ఆన్‌లైన్ వేదికగా ఈ…

    Continue Reading

  • Onion Price: ఉల్లి రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ప్రభుత్వ కొనుగోలు ధర 13% పెంపు.. క్వింటాల్‌కు ఇక ఎంతంటే? | బిజినెస్ | ACTPnews

    Onion Price: ఉల్లి రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ప్రభుత్వ కొనుగోలు ధర 13% పెంపు.. క్వింటాల్‌కు ఇక ఎంతంటే? | బిజినెస్ | ACTPnews

    Last Updated:Jul 04, 2026 4:47 PM IST Onion Procurement Price: ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఉల్లి ప్రభుత్వ కొనుగోలు ధరను క్వింటాల్‌కు రూ.1,875 నుంచి రూ.2,125కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. News18 ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కొనుగోలు ధర (Procurement Price)ను…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports