Category: World
All word Telugu news updates
-

Amarnath Yatra 2026: అమర్నాథ్ యాత్రలో అదృష్టవంతులకు మాత్రమే బాబా బర్ఫానీ దర్శనం.. అసలు ఎవరు ఆయన..? | | ACTPnews
Last Updated:Jul 02, 2026 9:22 AM IST Amarnath Yatra 2026 Baba Barfani: అమర్నాథ్ యాత్రకు సంబంధించిన యాత్రికుల మొదటి బృందం ఈ రోజు బయలుదేరింది. జూలై 3 నుండి ఆగస్టు 28 వరకు జరిగే అమర్నాథ్ యాత్ర ఒక సవాలుతో కూడిన ప్రయాణం. భక్తులు బాబా బర్ఫానీని దర్శించి ఆశీస్సులు పొందాలనే గొప్ప ఆశతో ప్రయాణం చేస్తారు. కానీ కొద్దిమంది అదృష్టవంతులకు మాత్రమే ఆయనను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. అసలు బాబా బర్ఫానీ…
-

Shiva Lingam: త్రయంబకేశ్వర్ అమృత కుండలో పురాతన శివలింగం దర్శనం.. ప్రత్యేకతలివే! | ఆస్ట్రాలజీ | ACTPnews
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధ్వర్యంలో 2026 సింహస్థ కుంభమేళా సన్నాహాలలో భాగంగా.. కుండలో నీటిని తొలగించి, శుభ్రపరచడంతో ఈ శివలింగం వెలుగులోకి వచ్చింది. శివలింగం చరిత్ర: త్రయంబకేశ్వర్ ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. భగవాన్ శివుడి ప్రధాన క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 18వ శతాబ్దంలోని పేష్వా కాలం నాటిది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1690లో పాత ఆలయాన్ని ధ్వంసం చేయగా, పేష్వా బాలాజీ బాజీరావు (1740-1760) కాలంలో పునర్నిర్మాణం…
-

Gurdwara demolition in Pakistan: పాకిస్థాన్లో ప్రాచీన గురుద్వారా కూల్చివేత.. ఖండించిన భారత్.. పునర్నిర్మాణానికి డిమాండ్ | | ACTPnews
Last Updated:Jul 02, 2026 10:29 AM IST Gurdwara demolition in Pakistan: పాకిస్థాన్ చేస్తున్న తప్పు అదే. ఇండియాతో పెట్టుకుంటోంది. పక్క దేశమైన మనతో కలిసి అడుగులు వేస్తే, అభివృద్ధిని చూడగలదు. మనతో శత్రుత్వాన్ని పెట్టుకుంటే.. అన్ని విధాలా నష్టమే. గురుద్వారాని కూల్చివేయడానికి వెనక కుట్ర ఉందా? పాకిస్థాన్లో ప్రాచీన గురుద్వారా కూల్చివేత (Image from video grab) పాకిస్థాన్.. ఫరూకాబాద్లోని ప్రాచీన గురుద్వారా శ్రీ గురు సింగ్ సభా సాహిబ్ను ఇటీవల కూల్చివేశారు.…
-

Delhi Road Tunnel: ఢిల్లీలో రూ.6,969 కోట్ల 6 లేన్ రోడ్ టన్నెల్ ప్రాజెక్ట్.. ప్రధాని మోదీ కేబినెట్ ఆమోదం | | ACTPnews
Last Updated:Jul 02, 2026 11:58 AM IST Delhi Road Tunnel: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. మోదీ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, గతి శక్తి, నగరాల మెరుగైన కనెక్టివిటీపై ఫోకస్ పెడుతోంది అనేందుకు ఇదో ఎగ్జాంపుల్. ఢిల్లీలో రూ.6,969 కోట్ల 6 లేన్ రోడ్ టన్నెల్ ప్రాజెక్ట్.. ప్రధాని మోదీ కేబినెట్ ఆమోదం (Image – PIB) ప్రధాన మంత్రి…
-

PM Modi: మోదీ–జపాన్ ప్రధాని భేటీ.. 10 ట్రిలియన్ యెన్ పెట్టుబడులు, కొత్త భాగస్వామ్యాలకు శ్రీకారం | | ACTPnews
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న అన్ని రంగాల సహకారాన్ని సమీక్షించడంతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకోనున్నారు. అలాగే భవిష్యత్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే కొత్త మార్గాలపై కూడా చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో జపాన్ ప్రధాని సనాయే తకైచి భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇరు నాయకులు ఇంధనం, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి,…
-

West Bengal: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై గుడ్ల దాడి.. వీడియోలు వైరల్.. హైకోర్టు కీలక ఆదేశాలు | | ACTPnews
ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక వీడియోలో హోటల్ వెలుపల నిలబడ్డ కొందరు మహిళలు, పురుషులు నినాదాలు చేస్తూ హోటల్ వైపు గుడ్లు విసురుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో పక్కనే రహదారిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మరో వీడియోను మహువా మోయిత్రా స్వయంగా హోటల్ లోపల నుంచి తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. స్థానిక టీఎంసీ నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి కూర్చున్న సమయంలో హోటల్ అద్దాలపై గుడ్లు…
-

TVK Vijay: సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల ఆఫర్.. | | ACTPnews
అరెస్టుల అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నిర్మల్ కుమార్, చెన్నై పోలీసుల ద్వారా విడుదలైన సమాచారాన్ని ప్రస్తావిస్తూ పలు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి సెంతిల్ బాలాజీతో పాటు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆదేశాల మేరకు తమ పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించి పార్టీ మారితే ఒక్కోరికి రూ.50 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు ఆరోపించారు. గత 40 రోజులుగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో నిరంతరం సంప్రదింపులు జరిపి, ఎవరికెంత మొత్తం…
-

VB-G RAM G Act Comes Into Force: అమల్లోకి వచ్చిన వీబీ జీరామ్జీ.. పెరిగిన పని దినాలు.. కనీసం వేతం ఎంతంటే? | | ACTPnews
Last Updated:Jul 01, 2026 8:54 AM IST ఈ కొత్త చట్టం ప్రకారం, జూలై 1, 2026 (బుధవారం) నుండి దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు కనీస రోజువారీ వేతనాన్ని రూ. 300 గా నిర్ణయించారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA – ఉపాధి హామీ పథకం) స్థానంలో ఈ సరికొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఫైల్ ఫోటో VB-G RAM G Act…
-

Donald Trump: ట్రంప్కు భారీ ఝలక్.. పౌరసత్వ విషయంలో మొట్టికాయలు వేసిన సుప్రీం కోర్టు.. భారతీయ కుటుంబాలకు భారీ ఉపశమనం! | | ACTPnews
Last Updated:Jul 01, 2026 11:02 AM IST Donald Trump: అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే ‘పుట్టుకతో వచ్చే పౌరసత్వం’ (బర్త్రైట్ సిటిజన్షిప్) హక్కును నియంత్రిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (అధినేత ఉత్తర్వులు)ను అమెరికా అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కొట్టివేసింది. ట్రంప్కు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు ఈ చారిత్రాత్మక నిర్ణయం అమెరికాలో నివసిస్తున్న వేలాది భారతీయ కుటుంబాలకు భారీ ఉపశమనాన్ని కలిగించింది. ప్రస్తుతం అమెరికాలో సుమారు 52 లక్షల…
-

Dog Black Cobra Fighting: యజమానిని కాపాడటానికి నాగుపాముతో ఫైట్ చేసిన కుక్క.. సీసీ కెమెరాలో రికార్డైన జిమ్మీ వీడియో ఇదిగో | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jul 01, 2026 12:28 PM IST Dog Black Cobra Fighting: ఈరోజుల్లో మనుషులు సాటి మనిషి కంటే నోరు జీవాలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటున్నారు. అందులో ఎక్కువగా విశ్వాస జంతువుగా భావించే కుక్కలను పెంచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఈ అలవాటే ఓ ఇంటి యజమాని ప్రాణాలు కాపాడింది ఓ పెంపుడు కుక్క. News18 Viral Video: ఈరోజుల్లో మనుషులు సాటి మనిషి కంటే నోరు జీవాలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటున్నారు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











