Category: World

All word Telugu news updates

  • సీఎం రేవంత్‌తో ఉన్న ఆ ప్రొఫెసర్‌ ఎవరు? బీజేపీ ఎందుకు విమర్శలు చేస్తోంది? | తెలంగాణ వార్తలు | ACTPnews

    సీఎం రేవంత్‌తో ఉన్న ఆ ప్రొఫెసర్‌ ఎవరు? బీజేపీ ఎందుకు విమర్శలు చేస్తోంది? | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Aug 22, 2026 4:40 PM IST తెలంగాణ సీఎం రేవంత్ ఆక్స్‌ఫర్డ్ పర్యటన రాజకీయ రగడకు దారితీసింది. భారత్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్‌తో సీఎం భేటీ కావడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విరుచుకుపడ్డారు. News18 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో అనూహ్య వివాదం చెలరేగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి, భాగస్వామ్య అవకాశాల కోసం శుక్రవారం ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావాట్‌నిక్…

    Continue Reading

  • ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్.. ఇది యుద్ధంలో అడుగు పెడితే శత్రువుల గుండెల్లో వణుకే.. | | ACTPnews

    ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్.. ఇది యుద్ధంలో అడుగు పెడితే శత్రువుల గుండెల్లో వణుకే.. | | ACTPnews

    Last Updated:Aug 22, 2026 11:05 AM IST ఒక్క ఫైటర్ జెట్‌ ధర వేల కోట్లలో ఉంటుందని తెలిస్తే నమ్మగలరా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఏదో మీకు తెలుసా? ప్రతీకాత్మక చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అత్యాధునిక యుద్ధ విమానాలు వేగం, ఆయుధ సామర్థ్యం, సాంకేతికత, స్టెల్త్ లక్షణాలతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. అయితే వీటిలో అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్ ఏది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. దీని ధరతో ఎన్నో…

    Continue Reading

  • BJP election strategy: బీజేపీ మాస్టర్ ప్లాన్.. జెన్ జీ యువతే లక్ష్యంగా ‘మోదీ ఎట్ 25’ అజెండా | | ACTPnews

    BJP election strategy: బీజేపీ మాస్టర్ ప్లాన్.. జెన్ జీ యువతే లక్ష్యంగా ‘మోదీ ఎట్ 25’ అజెండా | | ACTPnews

    Last Updated:Aug 22, 2026 12:44 PM IST BJP election strategy: మోదీ నిరంతర పాలనా దక్షతను, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న తీరును నవతరానికి వివరించేందుకు బీజేపీ ఒక పటిష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేసింది. బీజేపీ మాస్టర్ ప్లాన్.. జెన్ జీ యువతే లక్ష్యంగా ‘మోదీ ఎట్ 25’ అజెండా ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర కార్యాలయంలో 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ జాతీయ స్థాయి బృందం…

    Continue Reading

  • Swine Flu: ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. 1700కి చేరిన కేసులు.. ఎందుకిలా? | | ACTPnews

    Swine Flu: ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. 1700కి చేరిన కేసులు.. ఎందుకిలా? | | ACTPnews

    Last Updated:Aug 22, 2026 1:46 PM IST Delhi Swine Flu: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ భారతదేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు ప్రమాదకర స్థాయిలో…

    Continue Reading

  • Viral Video: అర్ధరాత్రి గ్రామంలో మూడు సింహాలు.. CCTVలో షాకింగ్ దృశ్యాలు.. | | ACTPnews

    Viral Video: అర్ధరాత్రి గ్రామంలో మూడు సింహాలు.. CCTVలో షాకింగ్ దృశ్యాలు.. | | ACTPnews

    Last Updated:Aug 22, 2026 1:00 PM IST అర్ధరాత్రి గ్రామ వీధుల్లో ఒక్కసారిగా మూడు సింహాలు ప్రత్యక్షం కావడంతో జనాలు భయ పడిపోయారు. పూర్తి వివరాలు తెలుసుకోండి. News18 గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో మరోసారి సింహాల సంచారం కలకలం రేపింది. జేసర్ తాలూకాలోని చిరోడా గ్రామంలో అర్ధరాత్రి సమయంలో మూడు సింహాలు సంచరిస్తూ కనిపించాయి. వేట కోసం గ్రామ పరిసరాల్లో తిరుగుతున్న ఈ సింహాల కదలికలు స్థానిక రిహైడెన్షియల్ భవనానికి అమర్చిన CCTV కెమెరాలో రికార్డయ్యాయి.…

    Continue Reading

  • BGMI Lite కోసం ఎదురుచూస్తున్న గేమర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 25 నుంచే ప్రీ-రిజిస్ట్రేషన్! | | ACTPnews

    BGMI Lite కోసం ఎదురుచూస్తున్న గేమర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 25 నుంచే ప్రీ-రిజిస్ట్రేషన్! | | ACTPnews

    Last Updated:Aug 22, 2026 11:42 AM IST క్రాఫ్టన్ ఇండియా BGMI లైట్ ప్రీ-రిజిస్ట్రేషన్ ఆగస్టు 25 నుండి ప్రారంభం. తక్కువ సామర్థ్యం గల ఫోన్‌ల కోసం 1GB డౌన్‌లోడ్ సైజుతో వస్తుంది. News18 భారత్‌లో బాటిల్ రాయల్ గేమింగ్‌ను ఇష్టపడే మొబైల్ గేమర్లకు క్రాఫ్టన్ ఇండియా కీలక ప్రకటన చేసింది. తక్కువ సామర్థ్యం ఉన్న స్మార్ట్‌ఫోన్లలోనూ సులభంగా ఆడుకునేలా రూపొందిస్తున్న BGMI Lite కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. కంపెనీ వెల్లడించిన…

    Continue Reading

  • Viral Video: మొబైల్ తెచ్చిన మృత్యువు.. మహారాష్ట్రలో లోయలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం! | | ACTPnews

    Viral Video: మొబైల్ తెచ్చిన మృత్యువు.. మహారాష్ట్రలో లోయలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం! | | ACTPnews

    Last Updated:Aug 21, 2026 10:49 PM IST మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖావడ్యా కొండల్లో మొబైల్ ఫోన్ కోసం వెళ్లి కాలుజారి లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. News18 మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ పరిధిలో ఉన్న ఖావడ్యా కొండల వద్ద అత్యంత హృదయ విదారక ఘటన జరిగింది. కేవలం ఒక ఐఫోన్ ఈఎంఐ (EMI) కట్టేందుకు డబ్బుల…

    Continue Reading

  • PM Modi: అనుమానం వద్దు.. నమ్మకమే ముఖ్యం.. ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధాని మోదీ | | ACTPnews

    PM Modi: అనుమానం వద్దు.. నమ్మకమే ముఖ్యం.. ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధాని మోదీ | | ACTPnews

    Last Updated:Aug 21, 2026 10:55 PM IST ప్రభుత్వం, పౌరుల మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. లైసెన్స్ రాజ్ నాటి శిక్షల విధానం పోయి, ఇప్పుడు ప్రోత్సాహకాల యుగం నడుస్తోందని ఈటీ ఫోరంలో ఆయన పేర్కొన్నారు. News18 ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య బంధం అనుమానంతో కాకుండా నమ్మకంతో ముడిపడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘ఎకనామిక్ టైమ్స్ వరల్డ్…

    Continue Reading

  • Bank Jobs: బ్యాంకుల్లో 11,403 ఉద్యోగాలకు నేడే ఆఖరు తేదీ.. అర్హతలు, జీతం, ఇతర పూర్తి వివరాలు! | | ACTPnews

    Bank Jobs: బ్యాంకుల్లో 11,403 ఉద్యోగాలకు నేడే ఆఖరు తేదీ.. అర్హతలు, జీతం, ఇతర పూర్తి వివరాలు! | | ACTPnews

    Last Updated:Aug 21, 2026 6:37 AM IST IBPS Clerk Recruitment: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు అంటే ఆగస్టు 21 ఆఖరి తేదీ కావడంతో అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతీకాత్మక చిత్రం బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.…

    Continue Reading

  • BRICS: పర్యావరణ రక్షణ, స్థిరమైన అభివృద్ధి.. బ్రిక్ దేశాలకు మార్గదర్శిగా మారిన భారత్! | | ACTPnews

    BRICS: పర్యావరణ రక్షణ, స్థిరమైన అభివృద్ధి.. బ్రిక్ దేశాలకు మార్గదర్శిగా మారిన భారత్! | | ACTPnews

    Last Updated:Aug 21, 2026 9:55 AM IST BRICS: బ్రిక్స్ లోని మిగతా దేశాలు కూడా ఇండియా బాటలో నడిచేందుకు వీలవుతుంది. ముఖ్యంగా స్థిరమైన అభవృద్ధి, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు, పర్యావరణానికి కీడును తగ్గించడం వంటివి.. భారత ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయి. ఇవి మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పర్యావరణ రక్షణ, స్థిరమైన అభివృద్ధి.. బ్రిక్ దేశాలకు మార్గదర్శిగా మారిన భారత్! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 20న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports