Category: World
All word Telugu news updates
-

Zomato Delivery Boy: డెలివరీ బాయ్ కాదు ప్లే బాయ్.. ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చి అమ్మాయితో.. | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Aug 21, 2026 3:16 PM IST Viral Video: ఆన్లైన్ సేవల వల్ల లాభం ఎంత ఉందో తెలియదు కాని.. వాటి వల్ల నష్టాలు మాత్రం మాటల్లో చెప్పలేనన్ని ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నిజంగా ఇంత అరాచకం ఉంటుందా అనే సందేహం ప్రతీ ఒక్కరిలో కలుగుతుంది. zomato delivery boy viral video Viral Video: ఆన్లైన్ సేవల వల్ల లాభం ఎంత ఉందో తెలియదు…
-

Best Mileage Bikes: లీటర్ పెట్రోల్కి 65 Km మైలేజీ, అడ్వాన్స్ ఫీచర్స్.. రూ.65,642 కే అదిరిపోయే బైక్లు ఇవే | | ACTPnews
Honda Shine 100:(హోండా షైన్-100)ఈ బైక్ ఎక్స్-షోరూమ్ రూ.65,642 ప్రారంభ ధరతో లభించే కంఫర్ట్, నమ్మకమైన కమ్యూటర్ బైక్. ఇది దృఢమైన ఛాసిస్, పొడవైన , సౌకర్యవంతమైన సీటు, క్లాసిక్ గ్రాఫిక్స్తో సహా సరళమైన ఇంకా ఆకర్షణీయమైన డిజైన్ను కలిగి ఉంది. ఫీచర్ల పరంగా ఇది ప్రాథమిక అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ సెన్సార్, హాలోజన్ హెడ్లైట్, మెరుగైన భద్రత కోసం కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో వస్తుంది. ఈ బైక్ రోజువారీ ప్రయాణాలకు, ఉద్యోగ…
-

Delimitation Bill 2026: మళ్లీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు? డీలిమిటేషన్, మహిళా బిల్లుపై కేంద్రం కీలక అడుగులు! | | ACTPnews
Last Updated:Aug 21, 2026 12:15 PM IST Delimitation Bill 2026: డీలిమిటేషన్ అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. జనాభా నియంత్రణను విజయవంతంగా సాధించిన దక్షిణాదికి భవిష్యత్తులో లోక్సభ సీట్ల కేటాయింపులో అన్యాయం జరగకూడదని ముఖ్యమంత్రులు గట్టిగా వాదిస్తున్నారు. మళ్లీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు? సమీప భవిష్యత్తులో భారత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది. 2029 నాటికి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.…
-

Houthi drone attacks: సౌదీ అరేబియాపై హౌతీల డ్రోన్ దాడులు.. ఇండియాకి కొత్త సమస్య.. ఏం జరుగుతోంది? | | ACTPnews
హౌతీలు యెమెన్ దేశానికి చెందిన ఒక సాయుధ తిరుగుబాటు వర్గం. వీరికి ప్రధానంగా ఇరాన్ దేశం నుంచి.. ఆర్థిక, సైనిక, ఆయుధ సపోర్టు లభిస్తోంది. 2014 నుంచి యెమెన్ ప్రభుత్వానికీ, హౌతీలకు మధ్య తీవ్ర అంతర్యుద్ధం జరుగుతోంది. యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సౌదీ అరేబియా రంగంలోకి దిగి, హౌతీలపై సైనిక దాడులు చేయడం, వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై కఠినమైన దిగ్బంధనం (Blockade) విధించడంతో ఈ వైరం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీనికి ప్రతీకారంగానే హౌతీ..లు సౌదీ…
-

PM Modi: వినూత్న ఆలోచనలతో ముందుకు సాగండి.. అధికారులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం | | ACTPnews
Last Updated:Aug 20, 2026 10:29 PM IST విధానాల రూపకల్పనలో యువత, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో భవిష్యత్ భారత్ నిర్మాణంపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. News18 ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్లో ఉన్న తన అధికారిక నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో మూడవ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో…
-

మొబైల్కే నేరుగా శాటిలైట్ ఇంటర్నెట్.. భారత్లో ఎలన్ మస్క్ సరికొత్త ప్లాన్! | | ACTPnews
Last Updated:Aug 20, 2026 10:56 PM IST భారత టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి రంగం సిద్ధమవుతోంది. ఎలాంటి సిగ్నల్ టవర్లు లేకుండానే నేరుగా మీ మొబైల్కే హైస్పీడ్ ఇంటర్నెట్ వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అసలు ఎలాన్ మస్క్ ప్లాన్ ఏంటి? ఈ సర్వీసులు ఎప్పుడు ప్రారంభం కానున్నాయో ఇక్కడ తెలుసుకోండి! News18 ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ ‘స్టార్లింక్’ భారత్లోకి ప్రవేశించేందుకు మరోసారి వేగంగా పావులు…
-

మోదీతో జపాన్ రక్షణ మంత్రి కీలక భేటీ.. భారత్-జపాన్ మధ్య భారీ డీల్కు రంగం సిద్ధమా? | | ACTPnews
Last Updated:Aug 20, 2026 11:02 PM IST భారత్లో అధికారిక పర్యటనలో ఉన్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి ప్రధాని నరేంద్ర మోదీతో కీలక భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో ఎలాంటి కొత్త అడుగులు పడనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. News18 భారత్–జపాన్ మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి గురువారం…
-

దక్షిణ భారతదేశంలోని ఏ జిల్లాలో రైల్వే లైన్ లేదు? 90 % మంది అస్సలు చెప్పలేరు.. | | ACTPnews
Last Updated:Aug 20, 2026 5:20 PM IST దేశంలో బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, వందే భారత్ రైళ్లు వేగంగా విస్తరిస్తున్నాయి.. కానీ 2026లోనూ దక్షిణ భారతదేశంలోని కొన్ని జిల్లాల్లో ఒక్క రైల్వే ట్రాక్ కూడా లేదు! అసలు ఆ జిల్లాలు ఏవి? News18 దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోంది. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి హైస్పీడ్ రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే 2026లోనూ దక్షిణ…
-

Green Card: గ్రీన్కార్డు ఆశలపై అమెరికా సర్కారు బండ.. ఇక ఆ పథకాలు వాడితే నో ఎంట్రీ! | | ACTPnews
Last Updated:Aug 20, 2026 4:44 AM IST Green Card: అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్కార్డు) పొందాలని కలలు కంటున్న లక్షలాది మంది వలసదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతీకాత్మక చిత్రం వలస విధానాలను కఠినతరం చేసే దిశగా అగ్రరాజ్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వలసదారులపై మరింత నిఘా పెంచుతూ, వివాదాస్పద ‘పబ్లిక్ ఛార్జ్’ (ప్రభుత్వానికి భారం) నిబంధనల పరిధిని గణనీయంగా విస్తరించింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS)…
-

Stray Dogs Menace: కలెక్టర్ ఆఫీసుకెళ్లిన వీధి కుక్క.. సీన్ చూసి షాక్ అయిన అధికారులు, సిబ్బంది, వీడియో ఇదిగో | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Aug 20, 2026 4:08 PM IST Viral News: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద పెరిగిపోయిందని వాటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష నాయకుడు కుక్క వేషంలో ఉన్న ఒక యువకుడితో కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. ప్రభుత్వం వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు రూ. 40 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేదని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. + Stray Dogs Menace Stray Dogs Menace: ప్రతీచోట…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












