Category: World
All word Telugu news updates
-

Louisiana Couple Dog: పెంపుడు కుక్కతో దంపతులు గలీజ్ పనులు.. సెల్ఫోన్లో బయటపడ్డ రహస్య వీడియోలు | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jun 29, 2026 9:01 PM IST Louisiana Couple Dog: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో జరిగిన అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి ఒక జంటను అరెస్టు చేశారు అక్కడి పోలీసుసు. 28 ఏళ్ల ఫిలిప్ బాబిన్ ,34 సంవత్సరాల హేలీ మేయర్ ఓ కుక్కను పెంచుకుంటున్నారు. Louisiana Couple Dog Louisiana Couple Dog: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో జరిగిన అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి ఒక జంటను అరెస్టు చేశారు…
-

EV Policy: త్వరలో పెట్రోల్ బైక్లకు గుడ్బై.. ఢిల్లీలో కొత్త ఈవీ పాలసీకి ఆమోదం.. | | ACTPnews
Last Updated:Jun 29, 2026 7:51 PM IST ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీకి ఆమోదం తెలిపింది. 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ విధానం ప్రకారం దశలవారీగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లను నిలిపివేయనున్నారు. ప్రతీకాత్మక చిత్రం ఢిల్లీ మంత్రివర్గం సోమవారం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా దశలవారీగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడంతో పాటు,…
-

YouTube home birth death: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే ప్రసవం.. కోడలు మృతి | | ACTPnews
Last Updated:Jun 29, 2026 4:54 AM IST YouTube home birth death: ఈ సంఘటన గర్భిణుల ఆరోగ్య సంరక్షణలో అవగాహనా లోపాన్ని హైలెట్ చేస్తోంది. ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియా, యూట్యూబ్లో వచ్చే వీడియోలను ఫాలో అవ్వడం ఎంత ప్రమాదకరమో ఇది బయటపెడుతోంది. ప్రతీకాత్మక చిత్రం తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలో యూట్యూబ్ వీడియోల సాయంతో ఇంట్లోనే ప్రసవం చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్త కారణంగా.. కోడలు చనిపోయింది. ఈ ఘటన సోషల్…
-

PM Modi: వైమానిక, క్షిపణి, నౌకాదళ రంగాల్లో స్వదేశీ సాంకేతికత.. ఆత్మనిర్భర్ దిశగా భారత్ దూసుకెళ్తుంది | | ACTPnews
Last Updated:Jun 29, 2026 5:22 PM IST మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం సాధిస్తున్న రక్షణ రంగ విజయాలను వివరించారు. స్వదేశీ C-295 సైనిక విమానం, డీఆర్డీవో అభివృద్ధి చేసిన LRLACM క్షిపణి, భారత నౌకాదళంలో చేరిన మూడు స్వదేశీ యుద్ధనౌకలు దేశ స్వయం సమృద్ధికి నిదర్శనాలని పేర్కొన్నారు. News18 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ…
-

Massive Fire Breaks Out In Noida : నోయిడా అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం! | ACTPnews
ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్-119లో ఉన్న ‘అరణ్య సొసైటీ’ (Aranya Society) అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీగా పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సెక్టార్-113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబ్బంది, దాదాపు 6 ఫైర్ టెండర్లు (ఫైర్ ఇంజన్లు) వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. Source…
-

Gadget Charging Cost: ఫోన్, ల్యాప్టాప్లను ఛార్జింగ్కి ఏడాదిలో ఎంత కరెంట్ ఖర్చవుతుందో తెలుసా..? | | ACTPnews
Laptop-Smartphone Charging Power Consumption: ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్ల వంటి పరికరాలను ఛార్జ్ చేస్తుంటారు. చాలా కుటుంబాలలో ఇలాంటి పరికరాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. వాటిని ప్రతిరోజూ ఛార్జ్ చేయడానికి గంటల సమయం పడుతుంది. ఈ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఎంత విద్యుత్ వినియోగించబడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా మీ దగ్గర కూడా ఫోన్లు, ల్యాప్టాప్ల వంటి అనేక గాడ్జెట్లు ఉండి ఉంటాయి.కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయం…
-

Ayodhya Ram Mandir donation scam: అయోధ్య రామాలయ విరాళాల కేసులో నిందితులు వీరే.. ఆ దొంగ ముఖాలను చూడండి! | | ACTPnews
మనీష్ యాదవ్: ఈ నిందితుడు ఎవరంటే.. సుమారు నాలుగైదు నెలల కిందట విరాళాల హుండీలను నిర్వహించడానికి టిన్ను యాదవ్ నియమించిన రామ్శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను మేనల్లుడు ఇతను. పోలీసులూ, దర్యాప్తు సంస్థలూ.. ఇటీవల ఇతని పూర్వీకుల, స్థానిక ఆస్తులపై దాడులు చేసి, అక్రమంగా దాచిపెట్టిన నగదును స్వాధీనం చేసుకున్నాయి. పోలీసులు జరిపిన విస్తృత సోదాల్లో, నిందితుల ఇళ్ల నుంచి పెద్ద మొత్తంలో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో బంగారం, వెండి ఆభరణాలు,…
-

Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త టిస్టులు.. సీన్ రీక్రియేషన్లో బయటపడిన నిజాలు! | | ACTPnews
పోలీసులు సీన్ రీక్రియేషన్ చేపట్టారు. సియా గోయల్ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి ఘటనను రీక్రియేట్ చేశారు. అక్కడికి కేతన్ ప్లేసులో ఓ డమ్మీని తీసుకెళ్లారు. ఆ రోజు కేతన్, సియా ఏమేం చేశారో.. పూర్తిగా రీక్రియేషన్ చేయించారు. చేతన్ను కూడా విడిగా తీసుకెళ్లి.. సీన్ రీక్రియేషన్ చేయించాలని పోలీసులు నిర్ణయించారు. అందువల్ల ఇవాళో, రేపో అతన్ని కూడా తీసుకెళ్తారు. చేతన్, సియా.. తమ ఫోన్ కాల్స్, చాట్స్ డిలీట్ చేశారు. రీసైకిల్ బిన్ నుంచి కూడా తొలగించారు.…
-

PM Modi: దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఎందుకో తెలుసా? | | ACTPnews
జూన్ 29న మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం 135వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. తాను బంగారం కొనవద్దనీ, కార్ పూలింగ్ చెయ్యాలని చెప్పాననీ, అలాగే.. విదేశీ పర్యటనలను మానుకోవాలని కోరాననీ, వ్యవసాయంలో కూడా ఎరువుల వాడకం తగ్గించాలని కోరగా.. ప్రజలు ఇవన్నీ పాటించారనీ.. దీని వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతోందని మోదీ అన్నారు. ఇలా తన పిలుపును పాటిస్తూ.. ఈ ఇరాన్ యుద్ధ సంక్షోభ కాలంలో కేంద్ర ప్రభుత్వానికీ, దేశానికీ…
-

PM Modi Seychelles Visit 2026: సీషెల్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ.. సముద్ర దేశంతో బలపడిన బంధం! | | ACTPnews
మొదటి రోజు (జూన్ 27) కార్యక్రమాలు: ప్రధాని మోదీ విక్టోరియా విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అధ్యక్షుడు హెర్మినీ వ్యక్తిగతంగా స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలు, సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్స్ను సందర్శించి, ప్రపంచంలోనే అతి ప్రాచీన జీవి జానతాన్ అనే టార్టాయిజ్ను చూశారు. అక్కడ చెట్టు నాటడం, సీషెల్స్ తీర సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇండియన్ నేవీ నుంచి తయారైన ఫాస్ట్ పెట్రోల్ వెసల్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











