Category: World
All word Telugu news updates
-

PM Modi Seychelles Visit 2026: సీషెల్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ.. సముద్ర దేశంతో బలపడిన బంధం! | | ACTPnews
మొదటి రోజు (జూన్ 27) కార్యక్రమాలు: ప్రధాని మోదీ విక్టోరియా విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అధ్యక్షుడు హెర్మినీ వ్యక్తిగతంగా స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యాలు, సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్స్ను సందర్శించి, ప్రపంచంలోనే అతి ప్రాచీన జీవి జానతాన్ అనే టార్టాయిజ్ను చూశారు. అక్కడ చెట్టు నాటడం, సీషెల్స్ తీర సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇండియన్ నేవీ నుంచి తయారైన ఫాస్ట్ పెట్రోల్ వెసల్…
-

Pune Murder Case: పుణె కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు.. FIRలో బయటపడిన భిన్న కోణాలు | | ACTPnews
కాబోయే భార్య అడగడంతో.. కేతన్ ఆ కోటకు వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. అది ప్రాచీన కోట. దాని పక్కనే 400 అడుగుల లోయ ఉంటుంది. ఆమెకు టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లడం ఇష్టం కావచ్చు అని అనుకున్నాడు. తనతో ఆ కోటకు వెళ్లాలని కోరిక ఉందేమో అనుకున్నాడు. కానీ.. సియాపై కేతన్ తల్లికి ఎక్కడో డౌట్ వచ్చింది. అందుకే ఆమె ఈ కోట ట్రిప్కి బ్రేక్ వేసింది. జూన్ 4న ఈ కోటకు వెళ్లాలని కేతన్, సియా అనుకున్నారు. కానీ…
-

Karnataka: లవర్తో కలిసి చనిపోవాలని ప్లాన్.. కట్చేస్తే కారు నుంచి దూకిన యువతి.. ఆ వెంటనే బ్లాస్ట్.. కర్ణాటకలో సినిమా లెవెల్లో మర్డర్ అటెంప్ట్! | | ACTPnews
Last Updated:Jun 28, 2026 3:22 PM IST Karnataka: కర్ణాటకలో ఓ కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. కదులుతున్న క్యాబ్ నుండి ఓ యువతి ప్రాణాలతో తప్పించుకున్న కొద్ది క్షణాల్లోనే, ఆ కారులో భారీ పేలుడు సంభవించింది. పేలుడులో దగ్ధమవుతున్న కారు ఈ ప్రమాదంలో కిడ్నాప్నకు పాల్పడిన వ్యక్తి హైవేపైనే కారులో సజీవ దహనమయ్యాడు. తుమకూరు జిల్లాలో జరిగిన ఈ హైడ్రామాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులో ఆపరేషన్…
-

Trending: రోజుకి 10 లీటర్ల పాలు, 6 నాటు కోళ్లు, అర కిలో నెయ్యి, బాదం షర్బత్,100 రోటీలు తినే మన రెజ్లర్.. బ్లూస్ లీ కూడా అతనికి వీరాభిమానే | ట్రెండింగ్ | ACTPnews
అయితే నిజమైన బలం కేవలం శారీరక సౌష్ఠవం నుండి మాత్రమే రాదు, అది కఠోర శ్రమ, క్రమశిక్షణ , అభిరుచి నుండి వస్తుంది. ఆధునిక సౌకర్యాలు ఏవీ లేకుండా కేవలం కఠోర శ్రమతో ప్రపంచవ్యాప్త కీర్తిని సంపాదించిన ఒక మల్లయోధుడిని భారతదేశం అందించింది. మనం మాట్లాడుకుంటున్నది ‘ది గ్రేట్ గామా’ గురించి.(The Great Gama) ప్రపంచంలో ఎవరూ ఓడించలేని ఆ మల్లయోధుడి గురించి. ‘ది గ్రేట్ గామా’ ఎవరు..? ది గ్రేట్ గామా’ అసలు పేరు గులాం…
-

Helicopter Crash: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. ఆరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది మృతి! | | ACTPnews
Last Updated:Jun 28, 2026 6:26 PM IST Helicopter Crash: సౌదీ అరేబియాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. సౌదీ ఆరామ్కో (Saudi Aramco) సంస్థకు చెందిన హెలికాప్టర్ రాస్ తనూరా (Ras Tanura) ప్రాంతంలో కుప్పకూలిన ఘటనలో ప్రయాణిస్తున్న 14 మంది దుర్మరణం పాలయ్యారు. ఆరామ్కోరిఫైనరీ ఈ విషయాన్ని సౌదీ అరేబియా ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. “సౌదీ ఆరామ్కో సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న 14 మంది…
-

Plane Crash: ఫ్రాన్స్లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన స్కైడైవింగ్ విమానం.. పైలట్తో సహా 11 మంది మృతి! | | ACTPnews
Last Updated:Jun 28, 2026 5:26 PM IST స్థానిక ప్రిఫెక్చర్ (పరిపాలనా విభాగం), ‘బీఎఫ్ఎమ్’ (BFM) టీవీ కథనం ప్రకారం.. నాన్సీ నగరానికి సమీపంలోని ‘టాంబ్లైన్’ (Tomblaine) అనే పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. విమాన ప్రమాదం Plane Crash: ఫ్రాన్స్లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈశాన్య ఫ్రాన్స్లోని మీర్తే-ఎట్-మోసెల్ (Meurthe-et-Moselle) విభాగంలో ఒక చిన్న పౌర విమానం (సివిలియన్ ప్లేన్) కుప్పకూలిన ఘటనలో పైలట్తో సహా కనీసం 11 మంది మరణించినట్లు…
-

France Heatwave: ఫ్రాన్స్లో భానుడి భగభగలు.. వడగాల్పుల ధాటికి 1,000 మంది మృతి.. 85 శాతం వృద్ధులే! | | ACTPnews
Last Updated:Jun 28, 2026 4:32 PM IST France Heatwave: ఫ్రాన్స్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో కూడిన తీవ్రమైన హీట్వేవ్ (వడగాల్పులు) పెను విషాదాన్ని నింపింది. ఈ విపరీతమైన ఎండల కారణంగా దేశంలో అంచనా వేసిన దానికంటే అదనంగా దాదాపు 1,000 మంది మరణించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. హీట్ వేవ్ ఈ మరణాలలో అత్యధికంగా 85 శాతం మంది వృద్ధులే కావడం గమనార్హం. “జూన్ 24 నుండి ఇప్పటివరకు, గత…
-

PM Modi: ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం.. పర్యావరణ పరిరక్షణకు గుర్తింపుగా ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ ప్రదానం! | | ACTPnews
Last Updated:Jun 28, 2026 4:13 PM IST సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ప్రధాని మోదీ PM Modi: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన సీషెల్స్లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆదివారం స్టేట్ హౌస్లో ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. సీషెల్స్ అధ్యక్షుడు…
-

Mumbai: పెయిన్ కిల్లర్ అంటూ 15 వేల మందిని చంపడమే లక్ష్యం! ముంబై విషప్రయోగం ప్లాన్ ఘటనలో సంచలన విషయాలు | | ACTPnews
Last Updated:Jun 28, 2026 2:14 PM IST బైకుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మొహర్రం ఊరేగింపులో విధుల్లో ఉన్న పోలీసులు, ఒక అనుమానాస్పద వ్యక్తి ఊరేగింపులో పాల్గొన్న వారికి క్యాప్సూల్స్ పంపిణీ చేయడాన్ని గమనించారు. వెంటనే ఆ క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. PC: X.com Mumbai: అత్యంత విషపూరితమైన, ఎలుకల మందుగా వాడే ‘జింక్ ఫాస్ఫైడ్’ కలిపిన క్యాప్సూల్స్ను పంపిణీ చేసి, మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా…
-

PM Modi Seychelles Visit 2026: సీషెల్స్ పర్యటనలో ప్రధాని.. తాబేలుకి ఆహారం పెట్టిన మోదీ.. సముద్ర భద్రతకు కొత్త మైలురాయి | | ACTPnews
సీషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధ్యక్షుడు హెర్మినీతో కలిసి ఘన స్వాగతం అందుకున్న ప్రధాని మోదీ, నేషనల్ బోటానికల్ గార్డెన్ను సందర్శించారు. అక్కడ ప్రపంచంలోనే అతి ప్రాచీన తాబేలు అయిన జొనాథన్ని కలిశారు. 194 సంవత్సరాల వయస్సు గల అల్డాబ్రా జెయింట్ టార్టాయిజ్ ఇది. భూమిపై ప్రస్తుతం జీవించి ఉన్న ఎక్కువ వయస్సు జీవి ఇదే. దీనికి మోదీ ఆహారం ఇచ్చారు. Visited the Giant Tortoise Enclosure at the Seychelles National Botanical Garden…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











