Category: World

All word Telugu news updates

  • AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ఫైనల్ నిర్ణయం | | ACTPnews

    AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ఫైనల్ నిర్ణయం | | ACTPnews

    Last Updated:Aug 18, 2026 7:39 AM IST AP Cabinet Meeting: ఈ సమావేశంలో ప్రధానంగా వెనుకబడిన తరగతులకు (బీసీలకు) స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకోనుంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ఫైనల్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నేడు (ఆగస్టు 18) అత్యంత కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ…

    Continue Reading

  • Cheapest Beer: వాటర్ బాటిల్ ధర కంటే అక్కడ చిల్డ్ బీరు రేటు తక్కువ.. రూ.16 కే సూపర్ కిక్ ఇస్తుంది | | ACTPnews

    Cheapest Beer: వాటర్ బాటిల్ ధర కంటే అక్కడ చిల్డ్ బీరు రేటు తక్కువ.. రూ.16 కే సూపర్ కిక్ ఇస్తుంది | | ACTPnews

    Cheapest Beer: మద్యం తాగడం గతంలో వ్యాపకం ఉండేది. కాని రోజు రోజుకు ఫ్యాషన్‌గా మారి ఇప్పుడు వ్యసనంగా మారిపోయింది. అందుకే మద్యం ధరలు ఆహార వస్తువుల కంటే కూడా ఖరీదైపోతున్నాయి. బీర్, బ్రాందీ, విస్కీ, రమ్, జెన్, వోడ్కా ఏదైనా సరే తాగేవాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో ఆల్కహాల్‌కి డిమాండ్ పెరుగుతోంది. అయితే అక్కడ మాత్రం మద్యం మంచినీళ్ల కంటే చీప్‌గా లభిస్తోంది. అదేంటని ఆశ్చర్యపోకండి మేం చెప్పింది నిజమే.. మీరు చదువుతున్నది నిజమే.…

    Continue Reading

  • Car Parking Fine: ఇంటి ముందు, కాలనీ రోడ్లపై కారు పార్క్ చేస్తే రూ.25 వేలు ఫైన్.. అతి త్వరలో అక్కడ అమలు | | ACTPnews

    Car Parking Fine: ఇంటి ముందు, కాలనీ రోడ్లపై కారు పార్క్ చేస్తే రూ.25 వేలు ఫైన్.. అతి త్వరలో అక్కడ అమలు | | ACTPnews

    Last Updated:Aug 18, 2026 3:13 PM IST Bengaluru: మెట్రో నగరాల్లో జీవించడం కష్టంగా మారుతోంది. వచ్చే అరకొర జీతాల కోసం దూరా, భారాల నుండి ప్రయాసపడి ఉద్యోగాలు చేస్తున్న ప్రజలపై సుంకాల భారం మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ లాంటి అధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీల్లో నివసించే వారికి భవిష్యత్తులో కొత్త ఫైన్లు భారంగా మారనున్నాయి. parking fine Bengaluru: మెట్రో నగరాల్లో జీవించడం కష్టంగా మారుతోంది.…

    Continue Reading

  • ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై స్వతంత్ర దర్యాప్తు.. సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలు! | | ACTPnews

    ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై స్వతంత్ర దర్యాప్తు.. సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలు! | | ACTPnews

    Last Updated:Aug 18, 2026 1:59 PM IST ఈ ఆందోళనల్లో అసాంఘిక శక్తులు పాల్గొన్నాయని ఆరోపిస్తూ.. ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. దాంతో సుప్రీంకోర్టు.. స్వతంత్ర దర్యాప్తుకి ఆదేశించింది. ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై స్వతంత్ర దర్యాప్తు.. సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలు! ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని విద్యార్థి ఆందోళనలపై సుప్రీంకోర్టు స్వతంత్ర, న్యాయబద్ధమైన దర్యాప్తు జరిపేందుకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్ద్, డీజీపీ నేతృత్వంలో ఈ దర్యాప్తు…

    Continue Reading

  • Dimagi Naxals: మోదీ ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలకు కౌంటర్.. సీజేపీ తరహాలో DNP ఆవిర్భావం! | | ACTPnews

    Dimagi Naxals: మోదీ ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలకు కౌంటర్.. సీజేపీ తరహాలో DNP ఆవిర్భావం! | | ACTPnews

    Last Updated:Aug 18, 2026 9:04 AM IST Dimagi Naxals: ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారు? ఎందుకు దిమాగీ నక్సల్స్ పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిమాగీ నక్సల్ జనతా పార్టీ ఏమంటోంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మోదీ ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలకు కౌంటర్.. సీజేపీ తరహాలో DNP ఆవిర్భావం! (Image – x) 2026 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం దేశ రాజకీయాల్లో…

    Continue Reading

  • PM Modi: జనగణమన పాడుతుంటే ప్రధాని మోదీ నడిచారా? కలకలం రేపిన వైరల్ వీడియో! | | ACTPnews

    PM Modi: జనగణమన పాడుతుంటే ప్రధాని మోదీ నడిచారా? కలకలం రేపిన వైరల్ వీడియో! | | ACTPnews

    Last Updated:Aug 18, 2026 10:02 AM IST PM Modi: జెన్ జీ వచ్చాక.. ఏదైనా వైరల్ అవ్వడం తేలికవుతోంది. ఎందుకంటే.. వారు కోట్లలో ఉన్నారు. నిరంతరం సోషల్ మీడియాతో కనెక్ట్ అయివుంటారు. వారు వీడియో క్లిప్స్ బాగా చూస్తారు. అందువల్ల ప్రధాని మోదీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వివరాలు తెలుసుకుందాం. జనగణమన పాడుతుంటే ప్రధాని మోదీ నడిచారా? (Image credit – Facebook – Kumar Raj) జాతీయ గీతం…

    Continue Reading

  • Jackpot: దేవుడి దర్శనానికి వెళ్తే.. దారిలో దొరికిన అదృష్టం! రూ.10 లక్షలు ఎలా వచ్చాయంటే.. | ట్రెండింగ్ | ACTPnews

    Jackpot: దేవుడి దర్శనానికి వెళ్తే.. దారిలో దొరికిన అదృష్టం! రూ.10 లక్షలు ఎలా వచ్చాయంటే.. | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Aug 17, 2026 5:38 PM IST వామ్మో.. ఈ చిన్నారి లక్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! దేవుడి గుడి ముందు అసలేం జరిగింది? + Jackpot: దేవుడి దర్శనానికి వెళ్తే.. దారిలో దొరికిన అదృష్టం! రూ.10 లక్షలు ఎలా వచ్చాయంటే.. అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. దేవుడి దర్శనానికి వెళ్లిన ఓ చిన్నారి దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. అనుకోకుండా కొన్న ఓ చిన్న లాటరీ టికెట్ ఓ సాధారణ…

    Continue Reading

  • బీజేపీ కొత్త టీమ్ ప్రకటన.. స్మృతి ఇరానీకి కీలక బాధ్యతలు.. ఎవరెవరికి చోటు? | | ACTPnews

    బీజేపీ కొత్త టీమ్ ప్రకటన.. స్మృతి ఇరానీకి కీలక బాధ్యతలు.. ఎవరెవరికి చోటు? | | ACTPnews

    Last Updated:Aug 17, 2026 3:39 PM IST బీజేపీ తన కొత్త బృందాన్ని ప్రకటించింది. స్మృతి ఇరానీ ప్రధాన కార్యదర్శిగా నియమితులవ్వగా, వసుంధర రాజే, రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి వారికి ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. నితిన్ నవీన్ కొత్త బృందంలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు ఉన్నారు. BJP Announces New National Team భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన కొత్త జాతీయ కార్యవర్గాన్ని సోమవారం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్…

    Continue Reading

  • బెంగాల్ లోని భీర్‌భూమ్‌లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి | | ACTPnews

    బెంగాల్ లోని భీర్‌భూమ్‌లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి | | ACTPnews

    Last Updated:Aug 17, 2026 1:34 PM IST మృతుల్లో ఎక్కువ మంది ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సహాయ చర్యలపై ఆరా తీశారు. బెంగాల్ లోని భీర్‌భూమ్‌లో అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి పశ్చిమ బెంగాల్‌లోని భీర్‌భూమ్ జిల్లాలోని ఓ హోటల్‌లో భయంకరమైన అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని 8…

    Continue Reading

  • Rakhis for PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కోసం 1,100 రాఖీలు.. ఎవరు కట్టబోతున్నారో తెలుసా! | | ACTPnews

    Rakhis for PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కోసం 1,100 రాఖీలు.. ఎవరు కట్టబోతున్నారో తెలుసా! | | ACTPnews

    Last Updated:Aug 17, 2026 1:50 PM IST Rakhis for PM Modi: బృందావన్ నుంచి ప్రత్యేక మహిళలు.. ప్రధాని మోదీకి 1100 రాఖీలు తయారు చేసి రక్షా బంధన్ వేడుకలు జరుపుకునేందుకు రెడీ అయ్యారు. ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ కోసం 1,100 రాఖీలు.. ఎవరు కట్టబోతున్నారో తెలుసా! ఉత్తరప్రదేశ్.. మథురా జిల్లా.. వృందావన్‌లోని వివిధ ఆశ్రమాల్లో నివసిస్తున్న వృద్ధ విధవ మాతలు.. ఈ సంవత్సరం రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports