Category: World

All word Telugu news updates

  • PM Modi Seychelles Visit 2026: సీషెల్స్ పర్యటనలో ప్రధాని.. తాబేలుకి ఆహారం పెట్టిన మోదీ.. సముద్ర భద్రతకు కొత్త మైలురాయి | | ACTPnews

    PM Modi Seychelles Visit 2026: సీషెల్స్ పర్యటనలో ప్రధాని.. తాబేలుకి ఆహారం పెట్టిన మోదీ.. సముద్ర భద్రతకు కొత్త మైలురాయి | | ACTPnews

    సీషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధ్యక్షుడు హెర్మినీతో కలిసి ఘన స్వాగతం అందుకున్న ప్రధాని మోదీ, నేషనల్ బోటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. అక్కడ ప్రపంచంలోనే అతి ప్రాచీన తాబేలు అయిన జొనాథన్‌ని కలిశారు. 194 సంవత్సరాల వయస్సు గల అల్డాబ్రా జెయింట్ టార్టాయిజ్ ఇది. భూమిపై ప్రస్తుతం జీవించి ఉన్న ఎక్కువ వయస్సు జీవి ఇదే. దీనికి మోదీ ఆహారం ఇచ్చారు. Visited the Giant Tortoise Enclosure at the Seychelles National Botanical Garden…

    Continue Reading

  • Helium in Krishna-Godavari Basin: కృష్ణా-గోదావరి బేసిన్‌లో హీలియం.. గల్ఫ్ సంక్షోభం నుంచి ఏపీ, భారత్‌కు ఆశా కిరణం? | | ACTPnews

    Helium in Krishna-Godavari Basin: కృష్ణా-గోదావరి బేసిన్‌లో హీలియం.. గల్ఫ్ సంక్షోభం నుంచి ఏపీ, భారత్‌కు ఆశా కిరణం? | | ACTPnews

    ఏపీ ప్రజలకు, దేశానికి ప్రయోజనాలు: ఈ హీలియం ఉత్పత్తి కారణంగా.. వేలా కొద్దీ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల సృష్టి జరగగలదు. ఇంజనీర్లు, టెక్నీషియన్ల జాబ్స్ వస్తాయి. కాకినాడ, రాజమండ్రి, ఏలూరు ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. అలాగే.. హీలియం ఉత్పత్తి కారణంగా.. ఎరువుల ఫ్యాక్టరీలు, రిఫైనరీల ఏర్పాటు సాధ్యమవుతుంది. మెరుగైన రోడ్లు వస్తాయి. పవర్ సెక్టార్, రేవుల అభివృద్ధి సాధ్యమవుతుంది. అంటే.. హీలియం ఉత్పత్తి అనేది.. జస్ట్ ఒక ప్లాంట్‌లో ఉత్పత్తి మాత్రమే కాదు. అది స్థానికంగా…

    Continue Reading

  • Mann Ki Baat 135th Episode: బంగారం కొనవద్దు.. మన్ ‌కీ బాత్‌లో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు | | ACTPnews

    Mann Ki Baat 135th Episode: బంగారం కొనవద్దు.. మన్ ‌కీ బాత్‌లో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు | | ACTPnews

    “ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో అనేక అభివృద్దులు జరిగాయి. దేశ భద్రత, ఆత్మనిర్భరత విషయంలో చాలా ముందు అడుగులు పడ్డాయి. ముఖ్యంగా భారత నౌకా దళంలోకి మూడు కీలక యుద్ధ నౌకలు చేరాయి. నౌకుల తయారీ, డిజైన్ అంతా దేశీయంగా జరిగింది. జూన్ నెలలో వైమానిక రంగంలో కూడా అభివృద్ధి జరిగింది. C-295 15 A అనే యుద్ధ విమానం.. ఇండియాలో తయారైంది. అది పూర్తి స్థాయిలో ఆకాశంలో ఎగిరింది. ఇప్పుడు అలాంటి 40 యుద్ధ…

    Continue Reading

  • Venezuela: వెనెజులా భూకంపంలో అద్భుతం.. చావును జయించిన 18 రోజుల పసికందు.. తల్లీ కూడా! | | ACTPnews

    Venezuela: వెనెజులా భూకంపంలో అద్భుతం.. చావును జయించిన 18 రోజుల పసికందు.. తల్లీ కూడా! | | ACTPnews

    Last Updated:Jun 27, 2026 4:16 PM IST విపత్తు సంభవించిన కొన్ని గంటల పాటు ఆ శిథిలాల కిందే ఉన్నప్పటికీ, ఆ చిన్నారి సురక్షితంగా బయటపడటం ఒక అద్భుతంగా అక్కడి వారు అభివర్ణిస్తున్నారు. PC: X.com Venezuela: తీవ్ర భూకంపాల ధాటికి సర్వస్వమూ కోల్పోయి అంధకారంలో మునిగిపోయిన వెనెజులాలో ఒక అత్యంత అద్భుతమైన, భావోద్వేగ సంఘటన వెలుగుచూసింది. కూలిపోయిన ఒక భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన కేవలం 18 రోజుల వయసున్న పసికందు (నవజాత శిశువు)…

    Continue Reading

  • Thousands Join Candlelight March in Pune : న్యాయం కోసం పుణేలో నిరసన | ACTPnews

    Thousands Join Candlelight March in Pune : న్యాయం కోసం పుణేలో నిరసన | ACTPnews

    మహారాష్ట్రలోని పుణే నగరంలో కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ భారీ క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన ప్రజలు, నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరారు. ఈ ఘటన మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారగా, బాధితుడికి న్యాయం చేయాలంటూ పలువురు సంఘీభావం వ్యక్తం…

    Continue Reading

  • Mumbai: ముంబైలో భారీ కుట్ర భగ్నం! మొహర్రం ఊరేగింపులో విషప్రయోగం ప్లాన్.. 14,900 క్యాప్సూల్స్ స్వాధీనం | | ACTPnews

    Mumbai: ముంబైలో భారీ కుట్ర భగ్నం! మొహర్రం ఊరేగింపులో విషప్రయోగం ప్లాన్.. 14,900 క్యాప్సూల్స్ స్వాధీనం | | ACTPnews

    Last Updated:Jun 27, 2026 7:27 PM IST ఈ దాడులలో ఎలకల మందుతో నింపబడిన వేలాది క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ పంపిణీ కుట్రకు పూనుకున్న ఒక ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. PC: X.com Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెను కలకలం రేగింది. రాబోయే మొహర్రం ఊరేగింపుల (Muharram Processions) సమయాన్ని టార్గెట్ చేసుకుని, ఊరేగింపులో పాల్గొనే భారీ జనసమూహంపై విషప్రయోగం చేయడానికి పన్నిన ఒక దారుణమైన కుట్రను…

    Continue Reading

  • Anatomy Of An Energy Crisis: హార్మోజ్ దిగ్బంధం.. చమురు సంక్షోభంతో ప్రపంచం అల్లాడినా భారత్‌కు రాని ముప్పు.. ఇంధన సమస్యను దేశం గెలిచిన తీరిది! | | ACTPnews

    Anatomy Of An Energy Crisis: హార్మోజ్ దిగ్బంధం.. చమురు సంక్షోభంతో ప్రపంచం అల్లాడినా భారత్‌కు రాని ముప్పు.. ఇంధన సమస్యను దేశం గెలిచిన తీరిది! | | ACTPnews

    ఈ సంక్షోభం కారణంగా కేవలం నాలుగు వారాల్లోనే భారతీయ చమురు బాస్కెట్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుండి ఏకంగా 120 డాలర్లకు పైగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 126 డాలర్లను దాటింది. అదే సమయంలో ఎల్పీజీ కోసం సౌదీ కాంట్రాక్ట్ ధర 46 శాతం పెరగడంతో, సాధారణ 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ దిగుమతి ఆధారిత ధర రూ.1,600 దాటింది. యుద్ధ భయాల కారణంగా షిప్పింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరగడం,…

    Continue Reading

  • Earthquake: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం.. 6.2 తీవ్రత.. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ‌లో కంపించిన భూమి! | | ACTPnews

    Earthquake: అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం.. 6.2 తీవ్రత.. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ‌లో కంపించిన భూమి! | | ACTPnews

    Last Updated:Jun 27, 2026 7:34 PM IST Earthquake: అఫ్గానిస్తాన్‌లో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం 7:04 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైందని భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం అఫ్గానిస్తాన్‌లో భూమి కంపించినప్పటికీ, దాని ప్రభావంతో భారతదేశంలోని రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-NCR, జమ్మూ కాశ్మీర్‌తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. బలమైన ప్రకంపనలు రావడంతో జనం భయంతో ఇళ్ల…

    Continue Reading

  • Today Top 10 News: శిథిలాల కింద 50 వేల మంది.. నటుడు భాగ్యరాజ్ మృతి.. నేటి టాప్ 10 న్యూస్ మీకోసం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Today Top 10 News: శిథిలాల కింద 50 వేల మంది.. నటుడు భాగ్యరాజ్ మృతి.. నేటి టాప్ 10 న్యూస్ మీకోసం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్టు బాధిత రైతులకు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం చిరస్మరణీయమన్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను రైతులు త్యాగం చేశారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల భవిష్యత్తును మార్చబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ——————————- 2.నేను కుల రాజకీయాలు చేయను మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.…

    Continue Reading

  • Shoaib Akhtar: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు.. హాజరయిన పహల్గాం మాస్టర్ మైండ్! | | ACTPnews

    Shoaib Akhtar: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు.. హాజరయిన పహల్గాం మాస్టర్ మైండ్! | | ACTPnews

    Last Updated:Jun 27, 2026 6:16 PM IST ఈ దృశ్యాలలో పీఎమ్‌ఎమ్‌ఎల్ ఇస్లామాబాద్ చీఫ్ ఇనామ్-ఉర్-రెహ్మాన్ కాంబో, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా టూర్, జోనల్ జనరల్ సెక్రటరీ హఫీజ్ ఉమర్, ఖిద్మత్ కమిటీ చైర్మన్ అమ్జద్ భట్టి వంటి వారు స్పష్టంగా కనిపించారు. షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు హాజరైన తీవ్రవాదులు Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో జరిగిన ఒక విషాదం ఇప్పుడు రాజకీయంగా, అంతర్జాతీయంగా పెద్ద వివాదానికి…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports