Category: World

All word Telugu news updates

  • PM Modi: లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయం తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. ప్రధాని మోదీ సంతాపం | | ACTPnews

    PM Modi: లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయం తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. ప్రధాని మోదీ సంతాపం | | ACTPnews

    Last Updated:Aug 17, 2026 12:28 PM IST PM Modi: లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా కలచివేసింది. శ్రావణ సోమవారం నాడు ఈ ఘటన జరగడం అందర్నీ విషాదంలో ముంచేసింది. ప్రధాని మోదీ కూడా దీనిపై ఆవేదన వ్యక్తం చేశారు. లఖీసరాయ్ అశోక్ ధామ్ ఆలయం తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. ప్రధాని మోదీ సంతాపం బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలోని అశోక్ ధామ్ ఆలయం సమీపంలో సోమవారం (ఆగస్టు 17) ఉదయం జరిగిన…

    Continue Reading

  • Baba Ramdev: ప్రమాదంలో దేశ యువత.. ప్రభుత్వ ఉద్యోగులు ఆ పని చేయాల్సిందేనన్న బాబా రామ్‌దేవ్ | | ACTPnews

    Baba Ramdev: ప్రమాదంలో దేశ యువత.. ప్రభుత్వ ఉద్యోగులు ఆ పని చేయాల్సిందేనన్న బాబా రామ్‌దేవ్ | | ACTPnews

    Last Updated:Aug 17, 2026 7:52 AM IST Baba Ramdev: ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈమధ్య కాలంలో విద్యార్ధులు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, వారిపై కేసులు నమోదవడం, లాఠీఛార్జ్‌లు జరగడం వంటి ఘటనలు చూసి చలించిపోయిన ఆయన దేశ బాల్యం, యువత ప్రమాదంలో ఉందన్నారు. Baba Ramdev Baba Ramdev: ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈమధ్య కాలంలో…

    Continue Reading

  • UGC-NET 2026: యూజీసీ నెట్ జూన్ 2026.. తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు.. ఆ 3 సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష! | | ACTPnews

    UGC-NET 2026: యూజీసీ నెట్ జూన్ 2026.. తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు.. ఆ 3 సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష! | | ACTPnews

    Last Updated:Aug 16, 2026 10:01 PM IST యూజీసీ నెట్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లోపాల కారణంగా ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ (NTA) ప్రకటించింది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు ముందుగా నిర్ణయించిన ప్రకారమే వెలువడనున్నాయి. News18 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇటీవల నిర్వహించిన యూజీసీ నెట్ (జూన్ 2026) పరీక్షల్లో భారీ స్థాయిలో తప్పులు దొర్లాయి. దీనిపై అభ్యర్థుల నుంచి తీవ్ర…

    Continue Reading

  • రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. ఆరుగురి మృతి.. మాస్కోలో హై అలర్ట్! | | ACTPnews

    రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. ఆరుగురి మృతి.. మాస్కోలో హై అలర్ట్! | | ACTPnews

    Last Updated:Aug 16, 2026 7:33 PM IST రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ అనూహ్యంగా భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వైల్డ్‌బెర్రీస్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యుద్ధం మొదలైన తర్వాత ఇదే అతిపెద్ద డ్రోన్ దాడి. image credit: grok రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ దళాలు వందలాది డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. 2022లో…

    Continue Reading

  • Sonia Gandhi: వందేమాతరం వివాదంలో సరికొత్త మలుపు.. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు! | | ACTPnews

    Sonia Gandhi: వందేమాతరం వివాదంలో సరికొత్త మలుపు.. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు! | | ACTPnews

    Last Updated:Aug 16, 2026 8:08 PM IST స్వాతంత్ర్య దినోత్సవం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన సమయంలో జరిగిన వివాదం మరింత ముదిరింది. జాతీయ గేయాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు తాజాగా పోలీసులకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. credit: grok స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గీతాలాపన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా రేగిన రాజకీయ దుమారం సరికొత్త మలుపు తిరిగింది.…

    Continue Reading

  • Amit Shah: ‘వందేమాతరం’పై రగడ.. కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ | | ACTPnews

    Amit Shah: ‘వందేమాతరం’పై రగడ.. కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ | | ACTPnews

    Last Updated:Aug 16, 2026 4:58 PM IST స్వాతంత్ర్య దినోత్సవం నాడు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన సమయంలో జరిగిన ఒక ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. బీజేపీ తీవ్ర ఆరోపణలు చేయగా కాంగ్రెస్ పార్టీ దీనిపై పూర్తి స్పష్టతనిచ్చింది. అమిత్ షా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వందేమాతరం జాతీయ గేయం ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన సైగలు పెను రాజకీయ వివాదానికి…

    Continue Reading

  • PM Narendra Modi: ఆగస్టు 15 సందర్భంగా అకౌంట్లలోకి రూ.5,000… ఇది మీరు గమనించారా? | | ACTPnews

    PM Narendra Modi: ఆగస్టు 15 సందర్భంగా అకౌంట్లలోకి రూ.5,000… ఇది మీరు గమనించారా? | | ACTPnews

    Last Updated:Aug 16, 2026 8:36 AM IST PM Narendra Modi: ఎవరైనా ఉచితంగా మనీ ఇస్తామని అంటే.. మనం వద్దు అని ఎందుకు అంటాం. మనీ అందరికీ అవసరమే. అందుకే కేంద్ర ప్రభుత్వం పంద్రాగస్టు సందర్భంగా రూ.5,000 చొప్పున ఇస్తోందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆగస్టు 15 సందర్భంగా అకౌంట్లలోకి రూ.5,000… ఇది మీరు గమనించారా? ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

    Continue Reading

  • Abhijeet Dipke: మరో 2 ఉద్యమాలకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ.. మళ్లీ దేశవ్యాప్తంగా ఆందోళనలు! | | ACTPnews

    Abhijeet Dipke: మరో 2 ఉద్యమాలకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ.. మళ్లీ దేశవ్యాప్తంగా ఆందోళనలు! | | ACTPnews

    Last Updated:Aug 16, 2026 12:53 PM IST Abhijeet Dipke: ఒక ఉద్యమాన్ని విజయవంతంగా నడిపినప్పుడు.. ఆ జోరు కంటిన్యూ చెయ్యాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదంటే ప్రజలు మర్చిపోతారు. అందుకే సీజేపీ.. తమ ఉద్యమ స్వభావాన్ని కంటిన్యూ చేస్తోంది. మరో 2 కొత్త ఉద్యమాలకు రెడీ అయ్యింది. అవేంటో చూద్దాం. అభిజిత్ దీప్కే (Image – ANI) మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామం నుంచి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్…

    Continue Reading

  • IT Rules amendment: 3 గంటల్లోనే కంటెంట్ డిలీట్.. కేంద్రం కొత్త రూల్.. ఎందుకిలా? | | ACTPnews

    IT Rules amendment: 3 గంటల్లోనే కంటెంట్ డిలీట్.. కేంద్రం కొత్త రూల్.. ఎందుకిలా? | | ACTPnews

    Last Updated:Aug 16, 2026 11:26 AM IST IT Rules amendment: ఈ కొత్త నిబంధనల్లో మరిన్ని మార్పులు ఉన్నాయి. సాధారణ ఫిర్యాదుల పరిష్కార గడువు 72 గంటల నుంచి 36 గంటలకు, నగ్నత్వం లేదా ఇంపర్సనేషన్ వంటి సున్నితమైన విషయాల్లో 24 గంటల నుంచి 2 గంటలకు తగ్గించారు. ప్రతీకాత్మక చిత్రం భారత ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కఠిన నిబంధనలు విధిస్తూ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్‌మీడియరీ గైడ్‌లైన్స్ అండ్…

    Continue Reading

  • PM Modi: ఎర్రకోటపై ప్రధాని చారిత్రాత్మక ప్రసంగం.. మోదీ ప్రస్తావించిన 10 కీలక అంశాలు ఇవే! | | ACTPnews

    PM Modi: ఎర్రకోటపై ప్రధాని చారిత్రాత్మక ప్రసంగం.. మోదీ ప్రస్తావించిన 10 కీలక అంశాలు ఇవే! | | ACTPnews

    Last Updated:Aug 15, 2026 8:20 PM IST భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో పాటు తన ప్రసంగంలో ఆయన ప్రధానంగా ప్రస్తావించిన 10 కీలక అంశాలు ఇక్కడ తెలుసుకుందాం. News18 భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి 13వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించారు. తన…

    Continue Reading

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed