Category: World
All word Telugu news updates
-

Independence Day: ఎర్రకోటలో మొదటిసారి వందేమాతరం.. ఇంకా 5 హిస్టారిక్ ఫస్ట్స్ ఇవే | | ACTPnews
Last Updated:Aug 15, 2026 4:51 AM IST Independence Day: ఎర్రకోటపై 80వ స్వాతంత్ర్య దినోత్సవంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక 6 అంశాలను తొలిసారిగా నిర్వహించబోతున్నారు. అవేంటో తెలుసుకుందాం. ఎర్రకోటలో మొదటిసారి వందేమాతరం.. ఇంకా 5 హిస్టారిక్ ఫస్ట్స్ ఇవే ఆగస్టు 15, 2026.. భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కానీ ఈసారి ఈ వేడుకలు సాధారణమైనవి కావు. తొలిసారిగా…
-

ఇండొనేసియాలో భారీ భూకంపం.. తీవ్రత 7.7గా నమోదు.. సునామీ హెచ్చరికలు జారీ | | ACTPnews
Last Updated:Aug 15, 2026 5:49 AM IST ఇండొనేసియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదైంది. ఎండే నగరానికి 68 కిలోమీటర్ల దూరంలో.. ఫ్లోరెస్ కి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చినట్లు తెలిసింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతీకాత్మక చిత్రం ఇండొనేసియాలోని ఈస్ట్ నుసా తెంగ్గరా ప్రావిన్స్లోని ఫ్లోరెస్ ప్రాంతంలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం…
-

80th Independence Day 2026: ఎర్రకోటపై వందేమాతరం తొలి గీతాలాపన, ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి | | ACTPnews
Last Updated:Aug 15, 2026 6:18 AM IST 80th Independence Day 2026: ఇటీవలి వరుస ఘటనలతో యూత్కి దూరం అయినట్లు ఫీలవుతున్న ప్రధాని మోదీ.. ఇవాళ ఎర్రకోటలో.. జెన్ జీని ఆకర్షించేందుకు కీలక ప్రసంగం చేసే ఛాన్స్ ఉంది. పోయిన సపోర్టును తిరిగి పొందేందుకు ఆయన ఏమంటారో అనే ఆసక్తి దేశ ప్రజల్లో ఉంది. ఎర్రకోటపై వందేమాతరం తొలి గీతాలాపన, ప్రధాని మోదీ ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి భారతదేశం ఈరోజు (ఆగస్టు 15) తన…
-

Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 38 మంది మృతి! | | ACTPnews
Last Updated:Aug 15, 2026 3:33 PM IST తూర్పు ఇండోనేషియాలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నా.. సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. News18 తూర్పు ఇండోనేషియాను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 38 మంది మరణించినట్లు స్థానిక రెస్క్యూ ఏజెన్సీ అధికారులు ధృవీకరించారు. రిక్టర్…
-

Petrol Price Today: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఫోకస్.. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు! | | ACTPnews
Last Updated:Aug 15, 2026 6:35 AM IST Petrol Price Today: నేడు (ఆగస్టు 15) భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో, అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రతీకాత్మక చిత్రం (Image – Shutterstock) ఆగస్టు 15, 2026 స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని వారాలుగా మార్కెటింగ్ కంపెనీలు (OMCs) రోజువారీ సవరణల్లో పెద్ద మార్పులు…
-

PM Narendra Modi Independence Day Speech: నెక్ట్స్ లెవెల్ సంస్కరణలు, కోటి మంది యువతకు ఏఐ ట్రైనింగ్, ‘సప్తధార’ విజన్.. ప్రధాని మోదీ చారిత్రక ప్రసంగం | | ACTPnews
Last Updated:Aug 15, 2026 8:56 AM IST PM Narendra Modi Independence Day Speech: వికసిత భారత్ స్వప్నానికి దేశ యువతే చోదక శక్తులని ప్రధాని తెలిపారు. స్టార్టప్లకు ఊతమిచ్చేందుకు రూ.లక్ష కోట్ల ఇన్నోవేషన్ ఫండ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టెక్నాలజీ యుగంలో యువతను సిద్ధం చేసేందుకు వచ్చే ఏడాది కాలంలో కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. నెక్ట్స్ లెవెల్ సంస్కరణలు,…
-

Donald Trump: హార్ముజ్ జలసంధిపై కన్నేసిన ట్రంప్.. స్వాధీనం చేసుకొని, టోల్ వసూలు చేస్తారా? | | ACTPnews
Last Updated:Aug 15, 2026 12:54 PM IST Donald Trump: అమెరికాకి వేల కిలోమీటర్ల అవతల ఉన్న హార్ముజ్ జలసంధి కోసం తెగ తాపత్రయ పడుతున్నారు ట్రంప్. దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని కూడా అంటున్నారు. మరి ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? అసలు ఇది జరిగే పనేనా? హార్ముజ్ జలసంధిపై కన్నేసిన ట్రంప్ (Images – Reuters) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన సంచలన నిర్ణయాలు, వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం…
-

Trisha Krishnan: పంద్రాగస్టు వేడుకల్లో హైలెట్ అయిన త్రిష.. ఏం చేసిందో తెలుసా?.. వీడియో చూడండి! | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Aug 15, 2026 11:37 AM IST Trisha Krishnan: త్రిష.. కావాలనే మీడియాలో హైలెట్ అయ్యేందుకు ఇలా చేస్తున్నారా? లేక ఆమె ఏం చేసినా.. మీడియా హైలెట్ చేస్తోందా? ఏం జరుగుతోంది? ఎందుకు ఆమె ఇలా ట్రెండింగ్ అవుతున్నారు? కారణం సీఎం విజయ్తో ఉన్న స్నేహమేనా? పంద్రాగస్టు వేడుకల్లో హైలెట్ అయిన త్రిష (Image credit – PTI) ఆగస్టు 15, 2026న భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సమయంలో తమిళనాడు…
-

కీర్తి చక్ర నుంచి శౌర్య చక్ర వరకు.. 2026 అవార్డులు అందుకుంటున్న భారత వీర సైనికుల పూర్తి జాబితా ఇదే! | | ACTPnews
Last Updated:Aug 14, 2026 10:50 PM IST దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువులతో పోరాడిన భారత సైనికుల వీరత్వానికి 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఘన గుర్తింపు లభించింది. Independence Day 2026 : Indian Army Gallantry Awards (ఏఐ చిత్రం) దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువులతో పోరాడిన భారత సైనికుల పరాక్రమానికి మరోసారి ఘన గుర్తింపు లభించింది. 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన గ్యాలంట్రీ…
-

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం.. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంపై కీలక సందేశం | | ACTPnews
Last Updated:Aug 14, 2026 8:18 PM IST రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, డిజిటల్ విప్లవంపై దృష్టి. President Droupadi Murmu addressed the nation భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతున్న వేళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆగస్టు 15, 1947న భారత్ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












