Category: World
All word Telugu news updates
-

Anatomy Of An Energy Crisis: హార్మోజ్ దిగ్బంధం.. చమురు సంక్షోభంతో ప్రపంచం అల్లాడినా భారత్కు రాని ముప్పు.. ఇంధన సమస్యను దేశం గెలిచిన తీరిది! | | ACTPnews
ఈ సంక్షోభం కారణంగా కేవలం నాలుగు వారాల్లోనే భారతీయ చమురు బాస్కెట్ ధర బ్యారెల్కు 70 డాలర్ల నుండి ఏకంగా 120 డాలర్లకు పైగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర 126 డాలర్లను దాటింది. అదే సమయంలో ఎల్పీజీ కోసం సౌదీ కాంట్రాక్ట్ ధర 46 శాతం పెరగడంతో, సాధారణ 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ దిగుమతి ఆధారిత ధర రూ.1,600 దాటింది. యుద్ధ భయాల కారణంగా షిప్పింగ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరగడం,…
-

Earthquake: అఫ్గానిస్తాన్లో భారీ భూకంపం.. 6.2 తీవ్రత.. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో కంపించిన భూమి! | | ACTPnews
Last Updated:Jun 27, 2026 7:34 PM IST Earthquake: అఫ్గానిస్తాన్లో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. శనివారం సాయంత్రం 7:04 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైందని భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం అఫ్గానిస్తాన్లో భూమి కంపించినప్పటికీ, దాని ప్రభావంతో భారతదేశంలోని రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-NCR, జమ్మూ కాశ్మీర్తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. బలమైన ప్రకంపనలు రావడంతో జనం భయంతో ఇళ్ల…
-

Today Top 10 News: శిథిలాల కింద 50 వేల మంది.. నటుడు భాగ్యరాజ్ మృతి.. నేటి టాప్ 10 న్యూస్ మీకోసం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్టు బాధిత రైతులకు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం చిరస్మరణీయమన్నారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను రైతులు త్యాగం చేశారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల భవిష్యత్తును మార్చబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ——————————- 2.నేను కుల రాజకీయాలు చేయను మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.…
-

Shoaib Akhtar: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలు.. హాజరయిన పహల్గాం మాస్టర్ మైండ్! | | ACTPnews
Last Updated:Jun 27, 2026 6:16 PM IST ఈ దృశ్యాలలో పీఎమ్ఎమ్ఎల్ ఇస్లామాబాద్ చీఫ్ ఇనామ్-ఉర్-రెహ్మాన్ కాంబో, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా టూర్, జోనల్ జనరల్ సెక్రటరీ హఫీజ్ ఉమర్, ఖిద్మత్ కమిటీ చైర్మన్ అమ్జద్ భట్టి వంటి వారు స్పష్టంగా కనిపించారు. షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు హాజరైన తీవ్రవాదులు Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో జరిగిన ఒక విషాదం ఇప్పుడు రాజకీయంగా, అంతర్జాతీయంగా పెద్ద వివాదానికి…
-

Ketan Agarwal Murder Case: సిగ్నల్.. పుష్.. హెల్ప్.. హెల్స్! కేతన్ జీవితంలో చివరి 120 నిమిషాలు జరిగింది ఇదే | | ACTPnews
Last Updated:Jun 27, 2026 5:10 PM IST ఆ సంకేతం అందిన వెంటనే చేతన్.. కేతన్ను లోతైన లోయలోకి నెట్టేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో తేలిన ఆనాటి ఘోర ఉదంతం ప్రకారం కేతన్ అగర్వాల్ చివరి 120 నిమిషాలు ఇలా ఉంది. కేతన్ అగర్వాల్, సియా గోయల్ Ketan Agarwal Murder Case: లోహగఢ్ కోటపై జరిగిన కేతన్ అగర్వాల్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు అధికారులు ఘటనా…
-

Iran News: హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. ఇరాన్ డ్రోన్, క్షిపణి స్థావరాలపై అమెరికా భీకర వైమానిక దాడులు! | | ACTPnews
Last Updated:Jun 27, 2026 4:17 AM IST Iran News: మొన్ననే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. అంతా బాగుందని అనుకునేలోపు.. మళ్లీ యుద్ధం మొదలైంది. దీనికి ఇరానే కారణం అని అమెరికా అంటోంది. కానీ.. ఈ దాడులు చూస్తుంటే.. ఇక ఇరాన్ కూడా గట్టిగా రియాక్షన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్ (Image credit – reuters) ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య మార్గమైన హార్ముజ్ జలసంధి (Strait…
-

PM Modi Seychelles Visit 2026: నేడు ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటన.. భారత్కు కలిగే టాప్ 5 ప్రయోజనాలు ఇవే! | | ACTPnews
మోదీ పర్యటన షెడ్యూల్ ఏంటి? ఈ పర్యటన జూన్ 27 నుంచి జూన్ 29 వరకు సాగనుంది. ఈ మూడు రోజుల్లో ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతేకాదు, సీషెల్స్ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించబోయే తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. జూన్ 28న అక్కడ నివసిస్తున్న 15,000 మందికి పైగా ఉన్న భారతీయ సంతతితో (Indian Diaspora) ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.…
-

Pune Lohagad Fort Murder Case: ‘విగ్’ ప్రాణం తీసిందా? పుణె హత్య కేసులో కొత్త కోణాలు.. సియా ఏం చెప్పింది? | | ACTPnews
విగ్ యాంగిల్ చాలా మంది యువతలో చర్చనీయాంశం అయింది. బాహ్య సౌందర్యం మీద అతిగా ఆధారపడటం, సంబంధాల్లో నిజాయితీ లేకపోవడం వంటి సమస్యలు హైలైట్ అవుతున్నాయి. హైదరాబాద్లోనూ, తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది యువకులు ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది బట్టతల వస్తోంది. అందుకు జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, టెన్షన్స్, లైఫ్ స్టైల్ మార్పులు కారణం అవుతున్నాయి. విగ్ వాడటం ద్వారా.. చాలా మంది కవర్ చేసుకుంటున్నారు. అదేమీ తప్పు కాదు. సినిమాల్లో…
-

అమెరికా వద్దంటోంది.. ఇండియా లేవంటోంది.. H-1B రిటర్నీలకు జాబ్ కష్టాలు | | ACTPnews
ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల H-1B రిటర్నీలు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడా వారికి ఉద్యోగాలు దొరకట్లేదు. మరోలా చెప్పాలంటే.. ఇక్కడి ఉద్యోగాలు.. ఇక్కడి యువతకే చాలట్లేదు. ఇక అమెరికా నుంచి వచ్చే వారికి హై శాలరీలు ఇచ్చి తీసుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవు. దాంతో.. ఈ రిటర్నీల పరిస్థితి.. వెనక గొయ్యి, ముందు నుయ్యిలా మారింది. Xpheno డేటా ప్రకారం 2026లో ఇప్పటికే 7,300 మంది US నుంచి తిరిగి వచ్చారు. ఈ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












