Category: World

All word Telugu news updates

  • Viral Video: భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో మహిళ వీరంగం.. ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందని రచ్చ రచ్చ! | ట్రెండింగ్ | ACTPnews

    Viral Video: భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో మహిళ వీరంగం.. ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యిందని రచ్చ రచ్చ! | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Aug 14, 2026 12:39 PM IST భువనేశ్వర్ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దు కావడంతో విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గంటల తరబడి నిరీక్షించిన ప్రయాణికులు ఆగ్రహంతో సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఒక మహిళ కౌంటర్‌పైకి ఎక్కి వస్తువులు విసిరేసిన వీడియో వైరల్‌గా మారింది. News18 భువనేశ్వర్ విమానాశ్రయంలో గురువారం తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. భువనేశ్వర్ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని సాంకేతిక కారణాలతో అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు…

    Continue Reading

  • Samay Raina: ఫేమస్ స్టాండ్ అప్ కామెడీ షో రూపకర్తకు గుడ్ న్యూస్.. సమయ్ రైనాపై పెట్టిన కేసులన్నింటిని కొట్టేసిన సుప్రీం కోర్టు | ట్రెండింగ్ | ACTPnews

    Samay Raina: ఫేమస్ స్టాండ్ అప్ కామెడీ షో రూపకర్తకు గుడ్ న్యూస్.. సమయ్ రైనాపై పెట్టిన కేసులన్నింటిని కొట్టేసిన సుప్రీం కోర్టు | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Aug 14, 2026 3:23 PM IST India’s Got Latent: ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ సమయ్ రైనాకు న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది. సమయ్ రైనా హోస్ట్ కమ్ ఓన్ డిజైన్‌ చేసిన షో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ (India’s Got Latent) షోకి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ షో సంగతి పక్కన పెడితే దీనిపై ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అతనిపై నమోదైన అన్ని కేసులను (FIRs) దేశ…

    Continue Reading

  • Census 2027: స్వతంత్ర భారత్‌లో తొలిసారి.. 2027 జనాభా లెక్కల్లో కులాల చిట్టా.. జాబితాలో 40 ప్రశ్నలు! | | ACTPnews

    Census 2027: స్వతంత్ర భారత్‌లో తొలిసారి.. 2027 జనాభా లెక్కల్లో కులాల చిట్టా.. జాబితాలో 40 ప్రశ్నలు! | | ACTPnews

    Last Updated:Aug 14, 2026 5:00 PM IST స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా 2027 జనాభా లెక్కల్లో కులగణన జరగనుంది. కేంద్ర ప్రభుత్వం రెండో దశ జనగణన కోసం 40 ప్రశ్నలతో కూడిన జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో కులంతో పాటు ఆధార్, బ్యాంక్ వివరాలు అడగనున్నారు. News18 భారతదేశ తదుపరి జనాభా లెక్కలు కేవలం పేరు, వయసు తెలుసుకోవడానికే పరిమితం కావు. 2027లో జరగబోయే జనగణనలో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సాధారణ…

    Continue Reading

  • Most Expensive Sweet: గోల్డెన్ స్వీట్ టేస్ట్‌ అదుర్స్, Kg 51 వేలు.. దేంతో చేస్తారో..? ఎక్కడ దొరుకుతుందో తెలుసా..? | ట్రెండింగ్ | ACTPnews

    Most Expensive Sweet: గోల్డెన్ స్వీట్ టేస్ట్‌ అదుర్స్, Kg 51 వేలు.. దేంతో చేస్తారో..? ఎక్కడ దొరుకుతుందో తెలుసా..? | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Aug 14, 2026 3:55 PM IST Swarna Sringara Dhevar: మనిషి లైఫ్ స్టైల్ చాలా ఖరీదైపోయింది. నివసించే ఇల్లు మొదల్కొని వేసుకునే డ్రెస్‌లు, తినే తిండి కూడా బాగా రిచ్‌గా మారిపోతున్నాయి.ఇప్పుడు ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే సాధారణంగా కిలో స్వీట్ ధర రూ. 500 – రూ.2000 వరకు ఉంటాయని తెలుసు. కాని ఆ మిఠాయి ధర కిలో అక్షరాల అర లక్ష అంటే రూ. 51 వేలకు అమ్ముతున్నారు. …

    Continue Reading

  • PM Modi: ‘దేశ విభజన నాటి కష్టాలు మరువలేం’.. బాధితుల త్యాగాలను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ | | ACTPnews

    PM Modi: ‘దేశ విభజన నాటి కష్టాలు మరువలేం’.. బాధితుల త్యాగాలను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ | | ACTPnews

    Last Updated:Aug 14, 2026 2:52 PM IST దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన, నిరాశ్రయులైన బాధితుల అంతులేని ధైర్యసాహసాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. బుధవారం నాటి ‘విభజన విభిషిక స్మృతి దివస్’ సందర్భంగా వారికి ఆయన ఘనంగా నివాళులర్పించారు. News18 స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఆగస్టు 14న దేశవ్యాప్తంగా ‘విభజన విభిషిక స్మృతి దివస్’ (Vibhajan Vibhishika Smriti Diwas) పాటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విభజన…

    Continue Reading

  • Bomb Threat: స్వాతంత్య్ర దినోత్సవం వేళ బాంబు బెదిరింపుల కలకలం.. ఢిల్లీలో హై అలర్ట్! | | ACTPnews

    Bomb Threat: స్వాతంత్య్ర దినోత్సవం వేళ బాంబు బెదిరింపుల కలకలం.. ఢిల్లీలో హై అలర్ట్! | | ACTPnews

    Last Updated:Aug 14, 2026 1:41 PM IST భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఒక్కరోజు ముందు దేశ రాజధాని ఢిల్లీని బాంబు బెదిరింపులు వణికించాయి. రెడ్ ఫోర్ట్, ఐజీఐ ఎయిర్‌పోర్ట్, ఢిల్లీ హైకోర్టు సహా పలు కీలక ప్రాంతాలను పేల్చేస్తామంటూ ఆగంతకుల నుంచి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ai gen దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముందు భద్రతా బలగాలను కలవరపెట్టేలా వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి.…

    Continue Reading

  • CM Vijay: విజయ్ సర్కార్‌కు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు! | | ACTPnews

    CM Vijay: విజయ్ సర్కార్‌కు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు! | | ACTPnews

    Last Updated:Aug 14, 2026 12:57 PM IST కరూర్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నిర్ణయంతో బాధిత కుటుంబాలకు కాస్త ఊరట లభించింది. News18 గత ఏడాది సెప్టెంబర్ నెలలో కరూర్ పట్టణంలో జరిగిన ఘోర తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ…

    Continue Reading

  • Independence Day: ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలు.. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం | | ACTPnews

    Independence Day: ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలు.. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం | | ACTPnews

    Last Updated:Aug 14, 2026 11:51 AM IST Independence Day 2026: ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని సుమారు 100 మంది పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు ఈ అరుదైన అవకాశం దక్కింది. వీరు తమ జీవిత భాగస్వాములు లేదా సహచరులతో కలిసి ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో పాల్గొంటారు. ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలు.. పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు కేంద్రం ప్రత్యేక ఆహ్వానం భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ముస్తాబవుతోంది. ఆగస్టు 15న జరగనున్న…

    Continue Reading

  • 97 మంది పాకిస్థాన్ సైనికులు హతమార్చాం.. BLF సంచలన ప్రకటన.. | | ACTPnews

    97 మంది పాకిస్థాన్ సైనికులు హతమార్చాం.. BLF సంచలన ప్రకటన.. | | ACTPnews

    Last Updated:Aug 03, 2026 2:04 PM IST బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) జూలైలో 23 ప్రాంతాల్లో 48 ఆపరేషన్లు నిర్వహించి 97 మంది పాకిస్థాన్ సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. ఫోటో ANI బలూచిస్తాన్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) జూలై నెలలో పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వ బలగాలపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ మేరకు BLF విడుదల చేసిన నెలవారీ ఆపరేషనల్ నివేదికను ANI ఉటంకించింది. అయితే,…

    Continue Reading

  • Breaking News Updates: సంగారెడ్డి జిల్లాలో వరుస ఘోర ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం! | | ACTPnews

    Breaking News Updates: సంగారెడ్డి జిల్లాలో వరుస ఘోర ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం! | | ACTPnews

    గుప్తనిధుల పేరుతో భారీ మోసాలు.. అంతా నకిలీవే హైదరాబాద్‌: ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను మోసం చేస్తున్న ముఠాను హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ షామ్‌షాబాద్‌ జోన్‌, రాజేంద్రనగర్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు మహ్మద్‌ మునావర్‌ అలియాస్‌ మున్నా (36), సయ్యద్‌ అలీ అష్రఫ్‌ (40), మహ్మద్‌ హాజీ (25), మహ్మద్‌ సల్మాన్‌ (29)గా గుర్తించారు. వీరి నుంచి రెండు కార్లు, ఆటో, రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు, 25 నకిలీ బంగారు నాణేలు, 6…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed