Category: World
All word Telugu news updates
-

Top 10 News: ఇవాళ్టి 10 ప్రధాన వార్తలు.. తెలంగాణ, ఏపీ, దేశం, ప్రపంచం.. ఫుల్ రౌండప్ | | ACTPnews
వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక చదువుకు దూరం చేస్తున్నారని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని, కొత్త పథకాలు తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. 2.ఎంతటి వారైనా వదిలేదిలేదు హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి…
-

Pune Murder Case: పుణె మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసేసిన యువతి | | ACTPnews
ముందే అనుకున్న సిగ్నల్.. పక్కా ప్లాన్ ప్రకారం లోయలోకి: ఈ హత్యలో ఎలాంటి ఆధారాలూ వదలకుండా పక్కా ప్లాన్ రచించారు. కేతన్ను హత్య చేయడానికి ముందుగానే సియా, చేతన్ ఇద్దరూ ఒక సిగ్నల్ (సంకేతం) కూడా సెట్ చేసుకున్నారు. ప్లాన్ ప్రకారం, ఏమీ ఎరుగని కేతన్తో కలిసి సియా నడుచుకుంటూ వెళ్లి, అనుకున్న ప్రదేశంలో ఆమె కింద కూర్చోగానే, వెనుక నక్కి ఉన్న చేతన్ చౌదరి వచ్చి కేతన్ను లోయలోకి తోసేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ 18వ తేదీన…
-

Ram Mandir Trust: అయోధ్య రామ మందిర విరాళాల స్కాంలో షాకింగ్ న్యూస్.. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శితో పాటు మరొకరు రాజీనామా | | ACTPnews
Last Updated:Jun 26, 2026 6:01 PM IST Ram Mandir Trust: అయోధ్యలోని భారీ రామమందిరం కోసం సేకరించిన విరాళాల చోరీ కేసులో ఇప్పుడు అత్యంత నాటకీయమైన, కీలకమైన మలుపు తిరిగింది. రామమందిర ట్రస్ట్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. Ram Mandir Trust Ram Mandir Trust: అయోధ్యలోని భారీ రామమందిరం కోసం సేకరించిన విరాళాల చోరీకి సంబంధించిన వ్యవహారం ఇప్పుడు అత్యంత నాటకీయమైన, కీలకమైన…
-

Ram Mandir donation theft: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో 8 మందిపై కేసు నమోదు. సిట్ దర్యాప్తు ముమ్మరం | | ACTPnews
సిట్ (SIT) నివేదిక, ఎఫ్ఐఆర్ నమోదు: గతంలో సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే పవన్ పాండే రామ మందిరంలో సుమారు రూ.7 నుంచి 7.5 కోట్ల విరాళాలు పక్కదారి పట్టాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జూన్ 14న ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ బృందంలో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్ ఎస్, ఆర్థిక…
-

Pune Murder Case: షాకింగ్.. మీడియా ముందుకు సియా తల్లిదండ్రులు.. కూతురు గురించి వాళ్లు చెప్పింది వింటే..! | | ACTPnews
కేతన్ మాకు కొడుకు లాంటివాడు: సియా తల్లి పూజా గోయల్ మాట్లాడుతూ.. కేతన్ తమను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకునేవాడనీ, ఈ ఘటనతో తమ రెండు కుటుంబాలూ పూర్తిగా సర్వనాశనం అయిపోయాయని కన్నీరుమున్నీరు అయ్యారు. ఉదయ్పూర్లో 3 కోట్ల రూపాయల బడ్జెట్తో రిసార్ట్ బుక్ చేశామనీ.. మొత్తం 5 కోట్ల రూపాయల ఖర్చుతో డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) ప్లాన్ చేశామని చెప్పారు. పెళ్లి ఇష్టం లేకపోతే సియా తమకు చెప్పేదనీ, ఇద్దరూ (సియా, కేతన్)…
-

Postal Ganja Smuggling: పోస్ట్ ద్వారా 19ఏళ్ల యువకుడు డ్రగ్స్ సప్లై.. పోలీసులు పట్టుకోకుండా కుక్కలే సెక్యూరిటి | | ACTPnews
Last Updated:Jun 26, 2026 3:12 PM IST Postal Ganja Smuggling: ఎవరికి అనుమానం రాకుండా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని ఎక్సైజ్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ కొల్లెంగోడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Postal Ganja Smuggling Postal Ganja Smuggling: ఎవరికి అనుమానం రాకుండా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని ఎక్సైజ్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ కొల్లెంగోడ్ ప్రాంతంలో ఈ ఘటన…
-

PM Modi: డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముందడుగు.. ప్రధాని మోదీతో నెదర్లాండ్స్ క్వీన్ మాక్సిమా భేటీ | | ACTPnews
Last Updated:Jun 26, 2026 11:45 AM IST Queen Maxima Visits Prime Minister Narendra Modi: దేశంలో డిజిటల్ విధానాలు లక్షల మంది ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి, ఆర్థిక సాధికారత కల్పిస్తున్నాయని ప్రధాని మోదీ.. మాక్సిమాకి వివరించారు. ప్రధాని మోదీతో నెదర్లాండ్స్ క్వీన్ మాక్సిమా భేటీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి (ఫైనాన్షియల్ హెల్త్), నెదర్లాండ్స్ రాణి అయిన క్వీన్ మాక్సిమా గురువారం…
-

Pakistan Village: పాకిస్థాన్లో నిజాయితీ గల గ్రామం. వందేళ్లలో ఒక్క కేసూ లేదు.. నిజం బాసూ! | | ACTPnews
స్థానికులు, సోషల్ మీడియాలో ఈ గ్రామం 100 శాతం అక్షరాస్యత సాధించిందని గర్వంగా చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ అధికారిక గణాంకాలలో స్వల్ప వ్యత్యాసం ఉంది. పాకిస్తాన్ జాతీయ సెన్సస్ (2017), పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం, రసూల్పూర్ వాస్తవ అక్షరాస్యత రేటు దాదాపు డెబ్భై శాతం (దీనిలో పురుషులలో 76 శాతం, మహిళల్లో 62 శాతం)గా అధికారికంగా నమోదైంది. అయినప్పటికీ, రాజన్పూర్ జిల్లా మొత్తం సగటు అక్షరాస్యత కేవలం 33 శాతం మాత్రమే ఉన్న ప్రస్తుత…
-

Muharram 2026: ప్రధాని మొహర్రం సందేశం.. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకున్న మోదీ | | ACTPnews
“హజ్రత్ ఇమామ్ హుస్సేన్ (AS) చేసిన త్యాగం… సత్యం, న్యాయం కోసం స్థిరంగా పోరాడేలా ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఇది అచంచలమైన ధైర్యం, విశ్వాసానికి సజీవ ప్రతీకగా నిలుస్తుంది” అని ప్రధాని మోదీ తెలిపారు. The sacrifice of Hazrat Imam Hussain (AS) continues to inspire many people to remain steadfast in the pursuit of truth and justice. It is also a reminder of…
-

Venezuela Earthquake: వెనెజులాలో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు.. కూలిన భవనాలు, భారీ ప్రాణనష్టం! సునామీ హెచ్చరిక | | ACTPnews
Last Updated:Jun 25, 2026 6:17 AM IST భూప్రకంపనల తీవ్రతకు రాజధాని నగరంలో పలు భవనాలు మరియు ఇళ్లు కుప్పకూలిపోయాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదిక ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఈ భూకంపాలు సంభవించాయి. వెనెజులా భూకంప దృశ్యం Venezuela Earthquake: దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాలో బుధవారం సాయంత్రం భారీ భూకంపాలు సంభవించాయి. ఒకదాని వెనుక మరొకటిగా వచ్చిన రెండు వరుస భూకంపాల…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











