Category: World
All word Telugu news updates
-

ప్యాకేజ్డ్ ఫుడ్పై వార్నింగ్ లేబుల్స్ ఎందుకు వద్దు.. కంపెనీల ఒత్తిడేనా? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం | బిజినెస్ | ACTPnews
Last Updated:Aug 13, 2026 7:05 PM IST ప్యాకేజ్డ్ ఫుడ్పై అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉంటే హెచ్చరించే లేబుల్స్ ఎందుకు వద్దు? ఈ విషయంలో FSSAI వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై కోర్టు ఎందుకు ఆందోళన వ్యక్తం చేసింది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. News18 ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్నట్లు వినియోగదారులకు స్పష్టంగా హెచ్చరికలు ఇచ్చే Front-of-Package Labels…
-

FCRA సవరణ బిల్లుకి లోక్సభ ఆమోదం.. బిల్లులో ఏముంది? మైనార్టీలకు సమస్యా? | | ACTPnews
Last Updated:Aug 13, 2026 8:29 AM IST FCRA Amendment Bill 2026: రిజిస్ట్రేషన్ రద్దయిన లేదా పునరుద్ధరించుకోని సంస్థల ఆస్తుల నిర్వహణ విషయంలో ఎదురయ్యే చిక్కులను తొలగించడం ఈ బిల్లు ముఖ్య లక్ష్యం అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. FCRA సవరణ బిల్లుకి లోక్సభ ఆమోదం.. బిల్లులో ఏముంది? మైనార్టీలకు సమస్యా? (Image credit – PTI) భారతదేశంలో స్వచ్ఛంద సంస్థలు (NGOs), ధార్మిక సంస్థలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలు తీసుకునే విదేశీ…
-

Har Ghar Tiranga: “తిరంగాతో సెల్ఫీ తీసుకోండి.. అప్లోడ్ చెయ్యండి”.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు | | ACTPnews
Last Updated:Aug 13, 2026 10:09 AM IST Har Ghar Tiranga: 150 ఏళ్ల వందేమాతరం వేడుకల్లో మనందరం భాగస్వామ్యులం అవుదాం. సెల్ఫీ అప్లోడ్ చేసుకొని.. హర్ ఘర్ తిరంగాలో మన మార్క్ వేసుకుందాం. ఎలాగో తెలుసుకుందాం. “తిరంగాతో సెల్ఫీ తీసుకోండి.. అప్లోడ్ చెయ్యండి”.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు హర్ ఘర్ తిరంగా: స్వాతంత్ర్య స్ఫూర్తిని, వందేమాతర గీతాన్ని గౌరవిస్తూ… భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.…
-

ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఏం జరిగింది? ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారో తెలుసా? | | ACTPnews
Last Updated:Aug 13, 2026 3:24 PM IST వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 13న ముగిశాయి. 19 రోజుల సమావేశాల్లో ప్రభుత్వం 11 బిల్లులను ఆమోదించింది. అయితే ఈ బిల్లులపై జరిగిన చర్చ సమయం ఎంత? ఈ సమావేశాల్లో నిజంగా ఏ నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకోవాలంటే పూర్తి కథనం చూడండి. News18 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం ముగిశాయి. చివరి రోజు లోక్సభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పటికీ కేవలం 3 నిమిషాల 10 సెకన్లలోనే…
-

Manav Sardana: గజిని మూవీలో హీరో సూర్య కంటే వెరీ రిచ్ ఫెలో ఇతను.. రూ.271 కోట్లతో పెంట్హౌస్ కొనుక్కున్న బిజినెస్మెన్ | | ACTPnews
ఇక మానవ్ సర్దానా కొనుగోలు చేసిన వెరీ కాస్ట్లీ పెంట్ హౌస్ విషయానికి వస్తే .. ఒక సింగిల్ లివింగ్ హౌస్ కోసం రూ.271 కోట్లు ఖర్చు చేశారంటే దాని ప్రత్యేకత గురించి తప్పకుండా చెప్పుకోవాల్సిందే. గోల్ఫ్ కోర్స్ రోడ్లోని సెక్టార్ 54లో ఉన్న ఈ పెంట్హౌస్ సూపర్ ఏరియాగా నిర్మించారు. డీఎల్ఎఫ్ ది డాలియాలో 17,200 చదరపు అడుగులు కాగా, కార్పెట్ ఏరియా దాదాపు 10,500 చదరపు అడుగులుగా ఉంది. ఈ డీల్ విలువ ప్రకారం..…
-

Inspiring Story: ఈ బాలికది హ్యాండ్ రైటింగ్ కాదు లెగ్ రైటింగ్.. వీడియో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Aug 13, 2026 12:23 PM IST Inspiring Story: కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారో లేదో తెలియదు కాని కసి ఉంటే అవయవలోపం ఉన్న వాళ్లు జీవితంలో ఎంతో సాధిస్తారని చెప్పడానికి లక్ష్మీ జీవితమే చక్కని ఉదాహరణ. Inspiring Story Inspiring Story: మన చుట్టూ జరిగే కొన్ని అద్భుతాలు, అసాధ్యాలను కళ్లారా చూసినప్పుడు రోమాలు నిక్కబొడుస్తాయి. ప్రస్తుత సమాజంలో అన్నీ అవయవాలు సరిగా ఉండి.. పేరున్న విద్యాసంస్థల్లో తమ బిడ్డల కోసం…
-

US visa revocation: 600 మంది గర్భిణీలకు షాక్.. వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకిలా? | | ACTPnews
Last Updated:Aug 13, 2026 12:42 PM IST US visa revocation: బర్త్ టూరిజంగా వస్తున్నవారు.. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో డెలివరీ చేయించుకోకూడదు అని ట్రంప్ ప్రభుత్వం బలంగా డిసైడ్ అయ్యింది. విదేశాల నుంచి వచ్చే వారికి.. పుట్టే బిడ్డులకు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం రాకుండా ఉండాలంటే.. వీసా ఇవ్వకపోవడమే సరైన మార్గం అని ట్రంప్ భావిస్తున్నారా? 600 మంది గర్భిణీలకు షాక్.. వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకిలా? (Image – Reuters) అమెరికా…
-

Arjun Aravind murder case: చాట్జీపీటీలో సెర్చ్ చేసి తల్లి, సోదరిడి హత్య.. అమెరికాలో అర్జున్ అరవింద్ అరాచకం.! | | ACTPnews
Last Updated:Aug 13, 2026 11:41 AM IST Arjun Aravind murder case: భారతీయ సంతతి యువకుడు తన తల్లి, బ్రదర్ని హత్య చేశాడనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే.. అతను హత్యలకు ముందు చాట్జీపీటీలో మర్డర్ ఫాంటసీలు సెర్చ్ చెయ్యడం ఈ కేసులో ట్విస్టుగా మారింది. అర్జున్ అరవింద్ (Image – x) అమెరికా.. మసాచూసెట్స్ రాష్ట్రంలోని ఆక్టన్ పట్టణంలో భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు అర్జున్ అరవింద్.. తన తల్లి,…
-

అయోధ్య రామమందిరానికి తొలి CEO ఎవరు? 5,585 దరఖాస్తులు.. మూడు దశల్లో ఎంపిక! | | ACTPnews
Last Updated:Aug 12, 2026 10:11 PM IST అయోధ్య రామమందిరం తొలి CEO పదవి కోసం ఏకంగా 5,585 మంది దరఖాస్తు చేశారు. కానీ చివరకు ఆ బాధ్యత ఎవరి చేతుల్లోకి వెళ్లనుంది? ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఎంపిక ప్రక్రియ ఎలా సాగుతోంది? పూర్తి వివరాలు ఇవే. Ayodhya Ram Mandir (ప్రతీకాత్మక చిత్రం) అయోధ్యలోని భవ్య రామమందిర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన తొలి చీఫ్…
-

జియో ఫైనాన్స్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా భారీ పెట్టుబడి.. రూ.18,268 కోట్ల డీల్, 49.9% వాటా! | బిజినెస్ | ACTPnews
Last Updated:Aug 12, 2026 9:55 PM IST జియో ఫైనాన్స్లోకి అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం ఎంట్రీ ఇచ్చింది! రూ.18,268 కోట్ల భారీ డీల్తో జియో క్రెడిట్లో 49.9% వరకు వాటాను దక్కించుకునేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా సిద్ధమైంది. ఈ భారీ ఒప్పందం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి. Jio Financial Services Jio Financial Services: భారత డిజిటల్ ఫైనాన్స్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












