Category: World
All word Telugu news updates
-

Venezuela Earthquake: వెనెజులాలో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు.. కూలిన భవనాలు, భారీ ప్రాణనష్టం! సునామీ హెచ్చరిక | | ACTPnews
Last Updated:Jun 25, 2026 6:17 AM IST భూప్రకంపనల తీవ్రతకు రాజధాని నగరంలో పలు భవనాలు మరియు ఇళ్లు కుప్పకూలిపోయాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదిక ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఈ భూకంపాలు సంభవించాయి. వెనెజులా భూకంప దృశ్యం Venezuela Earthquake: దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాలో బుధవారం సాయంత్రం భారీ భూకంపాలు సంభవించాయి. ఒకదాని వెనుక మరొకటిగా వచ్చిన రెండు వరుస భూకంపాల…
-

Latest Top News: తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలు.. ఒక్క క్లిక్తో తెలుసుకోండి.. | | ACTPnews
కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. నీటి ప్రాజెక్టుల్ని పరిరక్షించుకోవాలి: నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్నారు…
-

Mumbai: ప్రాణం తీసిన తలుపు.. ముంబై లోకల్ రైలులో ఘోరం.. యువకుడిని కత్తితో పొడిచి చంపిన తోటి ప్రయాణికుడు! | | ACTPnews
Last Updated:Jun 25, 2026 6:42 AM IST ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన గొడవ చివరకు ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. తోటి ప్రయాణికులు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించి, యువకుడిని దారుణంగా పొడిచి చంపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. Scree Shot Mumbai: ముంబై నగరంలో అత్యంత రద్దీగా ఉండే లోకల్ రైలులో ఒక చిన్నపాటి వాగ్వాదం కాస్తా ఘోర హత్యకు దారితీసింది. రైలు తలుపులు తీయాలా, మూయాలా…
-

Venezuela Earthquake: వెనెజులాలో రెండు భారీ భూకంపాలు.. మృతులు 10 వేల నుంచి 1 లక్ష వరకు ఉండొచ్చని అంచనా! | | ACTPnews
Last Updated:Jun 25, 2026 7:31 AM IST యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదిక ప్రకారం.. కారకస్కు పశ్చిమంగా సుమారు 160 కిలోమీటర్ల (100 మైళ్లు) దూరంలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. ఈ భూకంపాల వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టం ఉంటుందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. PC: X.com Venezuela Earthquake: దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాలో బుధవారం సాయంత్రం సంభవించిన వరుస భారీ…
-

Iran: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు.. ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం పంపిన ఇరాన్ అధ్యక్షుడు! | | ACTPnews
జులై 4 నుండి అంత్యక్రియల వేడుకలు ప్రారంభం ఇరాన్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఖమేనీ ప్రభుత్వ అంత్యక్రియల ప్రక్రియ జులై 4న ప్రారంభం కానుంది. టెహ్రాన్లోని ‘గ్రాండ్ మొసల్లా’ కాంప్లెక్స్లో ఖమేనీ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ప్రజా ఊరేగింపులు: టెహ్రాన్ మరియు కోమ్ (Qom) నగరాల్లో భారీ ప్రజా ఊరేగింపులు నిర్వహించనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు: ఇరాక్లోని పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. తుది ముగింపు: ఖమేనీ స్వగ్రామమైన మషద్లోని…
-

14-Year-Old Girl Rescued Alive : ఈ పిల్లాడు మృత్యుంజయుడు..! | ACTPnews
వెనెజువెలా రాజధాని కారకాస్ను కుదిపేసిన భారీ భూకంపాల మధ్య ఒక అద్భుతం చోటుచేసుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న 14 ఏళ్ల బాలికను రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీసుకువచ్చారు. భారీ విధ్వంసం, వందలాది మంది మృతులు, వేలాది మంది గాయపడిన ఈ విషాద ఘటనలో ఈ బాలిక రక్షణ ఆశాకిరణంగా మారింది. 7.2 మరియు 7.5 తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలు కారకాస్తో పాటు పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. శిథిలాల మధ్య కొనసాగుతున్న సహాయక…
-

The Emergency: ఇందిర ఏకపక్ష నిర్ణయం.. 21 నెలల నియంతృత్వ ప్రస్థానం.. ‘ఎమర్జెన్సీ’కి 51 ఏళ్లు! | | ACTPnews
1. ఎన్నికల వివాదం.. అలహాబాద్ హైకోర్టు చారిత్రక తీర్పు ఈ రాజకీయ సంక్షోభానికి బీజం 1971 లోక్సభ ఎన్నికల్లో పడింది. రాయ్బరేలీ నియోజకవర్గం నుండి ఇందిరా గాంధీ సాధించిన విజయాన్ని సవాలు చేస్తూ ఆమె ప్రత్యర్థి, సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ కోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్…
-

PM Modi: ఎమర్జెన్సీపై మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత ప్రజాస్వామ్యానికి అది చీకటి అధ్యాయం! | | ACTPnews
1975 జూన్ 25న దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని, అది భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఆ సమయంలో పౌరుల ప్రాథమిక స్వేచ్ఛలు నిలిపివేశారని, భావప్రకటన స్వేచ్ఛపై కఠినమైన ఆంక్షలు విధించారని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అరెస్టులకు గురయ్యారని, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా ఉన్న అనేక సంస్థలపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. అయితే అదే సమయంలో…
-

Indian Citizenship: పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ.. ఇవి పౌరసత్వానికి పూర్తి రుజువు కావా? అసలు నిజం ఇదే! | | ACTPnews
వాస్తవానికి, పాస్పోర్ట్ ప్రధానంగా ఒక అంతర్జాతీయ ప్రయాణ పత్రం. ఇది ఒక వ్యక్తి భారతీయుడనే విషయాన్ని బలంగా సూచించినప్పటికీ, భారత పౌరసత్వాన్ని తుది స్థాయిలో నిరూపించే చట్టబద్ధ పత్రంగా మాత్రం పరిగణించరు. అందుకే పాస్పోర్ట్, ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక చట్టపరమైన సందర్భాల్లో పౌరసత్వానికి సంబంధించిన అదనపు ఆధారాలు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతోంది. పాస్పోర్ట్, ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కూడా…
-

NEET UG 2026: విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించొద్దు.. రాహుల్ గాంధీకి ధర్మేంద్ర ప్రధాన్ వార్నింగ్ | | ACTPnews
Last Updated:Jun 25, 2026 12:05 PM IST యువ విద్యార్థులలో లేనిపోని భయాందోళనలు, గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాలపై రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్షాలను హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్, రాహుల్ గాంధీ NEET UG 2026: నీట్-యూజీ (NEET-UG) పరీక్ష 2026 వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











