Category: World
All word Telugu news updates
-

NEET UG 2026: విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించొద్దు.. రాహుల్ గాంధీకి ధర్మేంద్ర ప్రధాన్ వార్నింగ్ | | ACTPnews
Last Updated:Jun 25, 2026 12:05 PM IST యువ విద్యార్థులలో లేనిపోని భయాందోళనలు, గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాలపై రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్షాలను హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్, రాహుల్ గాంధీ NEET UG 2026: నీట్-యూజీ (NEET-UG) పరీక్ష 2026 వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల…
-

Venuzuela Earthquakes: వెనెజులా భూకంపాలపై మోదీ దిగ్భ్రాంతి.. సాయం చేయడానికి సిద్ధమంటూ ప్రకటన | | ACTPnews
Last Updated:Jun 25, 2026 12:10 PM IST ఈ క్లిష్ట సమయంలో భారతదేశం వెనిజులాకు అండగా ఉంటుందని, దేశ పునర్నిర్మాణానికి, బాధితుల రక్షణకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ Venuzuela Earthquakes: దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాలో సంభవించిన భారీ భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి…
-

Under-Construction Warehouse Roof Collapses : కోల్కతాలో ఘోర ప్రమాదం..! | ACTPnews
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తారతలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్పోర్ట్ డిపో రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఒక గోడౌన్ (గిడ్డంగి) పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 50 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఇండియన్ ఆర్మీ…
-

Harassment: ఎయిర్ హోస్టెస్తో అసభ్య ప్రవర్తన.. భారతీయుడికి 6 నెలల జైలు శిక్ష | | ACTPnews
Last Updated:Jun 24, 2026 7:45 PM IST సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో మహిళా ఫ్లైట్ అటెండెంట్ను వేధించిన భారతీయుడు ఆకాశ్ తివారీకి సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు, పరిహారంగా 1270 డాలర్లు విధించింది News18 సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ మహిళా క్యాబిన్ సిబ్బందిని వేధించి, అసభ్యంగా ప్రవర్తించిన కేసులో 35 ఏళ్ల భారతీయుడు ఆకాశ్ తివారీకి సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అదనంగా బాధితురాలికి పరిహారంగా 1,270 సింగపూర్…
-

Today Top News: తెలుగు రాష్ట్రాల తాజా అప్డేట్స్.. టాప్ 10 న్యూస్ మీకోసం… | | ACTPnews
జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మార్చేద్దాం.. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ చరిత్రలో సరికొత్త సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. శతాబ్దాల క్రితం అశోక చక్రవర్తి రాజధానుల్లో ఒకటిగా, ‘సువర్ణగిరి’గా వెలుగొందిన ఈ ప్రాంత వైభవాన్ని పునరుద్ధరించేందుకు జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మార్చాలని ఆయన ప్రతిపాదించారు. సాయికృష్ణది లాకప్డెత్.. ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణది…
-

PM Modi: ‘వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు’.. ప్రధాని మోదీ ఒక్క మాటతో సోషల్ మీడియా షేక్ | | ACTPnews
Last Updated:Jun 24, 2026 5:21 PM IST ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. Gen Z యువత గురించి మాట్లాడిన సందర్భంగా వైభవ్ను ఉదాహరణగా ప్రస్తావించిన మోదీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐర్లాండ్ టూర్లో అతని అంతర్జాతీయ అరంగేట్రంపై కూడా ఆసక్తి నెలకొంది. PM Modi Praises Vaibhav Sooryavanshi PM Modi on Vaibhav Sooryavanshi:…
-

Ketan Agarwal Murder: కేతన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. పెళ్లి ఇష్టం లేకపోతే చేసుకోను అని చెప్పాలి కానీ మర్డర్ చేయాలా? | | ACTPnews
Last Updated:Jun 24, 2026 6:38 AM IST Ketan Agarwal Murder: ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కేతన్ అగర్వాల్ (26) అనే యువకుడు పూణేలోని లోహగఢ్ కోటపై నుండి ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించాడని మొదట అందరూ భావించారు. కానీ, ఆ ప్రమాదం వెనుక ఉంది మరెవరో కాదు.. కొద్ది రోజుల్లో అతడిని పెళ్లాడబోయే కాబోయే భార్య సియా గోయల్ (26) అని తెలిసి పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. మృతుడు కేతన్…
-

Viksit Bharat: 2047 లక్ష్యానికి ఉక్కు రంగమే బలం.. మోదీ ప్లాన్ను వివరించిన కేంద్ర మంత్రి | | ACTPnews
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన “ఉక్కు రంగంలో డిజిటలైజేషన్పై చింతన్ శివిర్ 2026” కార్యక్రమంలో పాల్గొన్న కుమారస్వామి, డిజిటలైజేషన్ అనేది ఇప్పుడు ఒక ఎంపిక మాత్రమే కాదని, పరిశ్రమల భవిష్యత్తుకు అత్యవసరమైన అవసరంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రంగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతికతను అందిపుచ్చుకున్న పరిశ్రమలే ముందంజలో నిలుస్తాయని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన “విక్సిత్ భారత్ 2047” దార్శనికతను ప్రస్తావిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే ప్రయాణంలో ఉక్కు…
-

Donald Trump: అమెరికా సెనెట్లో ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ.. ఇరాన్పై సైనిక చర్యను నిలిపివేయాలంటూ తీర్మానం | | ACTPnews
Last Updated:Jun 24, 2026 6:51 AM IST టెహ్రాన్ (ఇరాన్ రాజధాని)తో ఒక దీర్ఘకాలిక ఒప్పందం కోసం శ్వేతసౌధం (వైట్ హౌస్) చర్చలు జరుపుతున్న తరుణంలో, అధ్యక్షుడి నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) నుండి వ్యక్తమైన తాజా నిరసనగా ఈ పరిణామం నిలిచింది. డొనాల్డ్ ట్రంప్ Donald Trump: ఇరాన్తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జరుపుతున్న సైనిక చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ అమెరికా సెనెట్ మంగళవారం ఒక కీలక తీర్మానాన్ని…
-

US Visa: అమెరికా వెళ్తున్న హైదరాబాద్ విద్యార్థికి చుక్కెదురు.. వీసా రద్దు.. ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్టులో నిలిపివేత.. తర్వాత జరిగింది ఇదే | | ACTPnews
నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: విద్యార్థి సదరు విద్యార్థి జనవరి 2025లో ఎఫ్-1 (F-1) వీసాపై అమెరికా వెళ్లాడు. అయితే, జూలై 2025లో తన వీసా రద్దయిన విషయం తనకు ఏమాత్రం తెలియదని అతను పేర్కొన్నాడు. తాను ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనల్లో గానీ, ట్రాఫిక్ ఉల్లంఘనల్లో గానీ పాల్గొనలేదని, వీసా రద్దుకు దారితీసేలా ఎలాంటి శాంతిభద్రతల సమస్యల్లో తాను చిక్కుకోలేదని తెలిపాడు. ఎఫ్-1 (F-1) వీసా అంటే ఏమిటి? అమెరికాలోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











