Category: World
All word Telugu news updates
-

Breaking News Live Updates: సీనియర్ సిటిజన్లకు సైబర్ మోసాల బిగ్ అలర్ట్ | | ACTPnews
సీనియర్ సిటిజన్లకు సైబర్ మోసాల బిగ్ అలర్ట్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 19 నెలల్లో సైబర్ నేరగాళ్లు సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని 403 కేసుల్లో రూ.102 కోట్ల మేర నష్టం కలిగించినట్లు సీనియర్ పోలీస్ అధికారి వీసీ సజ్జనార్, ఐపీఎస్ తెలిపారు. ట్రేడింగ్ మోసాలు, ‘డిజిటల్ అరెస్ట్’, ఓటీపీ ఫ్రాడ్స్, పెట్టుబడి మోసాల ద్వారా వృద్ధులను నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారని ఆయన హెచ్చరించారు. పోలీసులమని, ప్రభుత్వ అధికారులమని ఫోన్ చేసే గుర్తుతెలియని వ్యక్తులను…
-

Arunachal Pradesh Map: బ్రిక్స్ సదస్సు ముందు డ్రాగన్కు చెక్.. అరుణాచల్ మ్యాప్లో ఆ 27 ప్రాంతాలను చేర్చిన భారత్! | | ACTPnews
Last Updated:Aug 09, 2026 3:37 PM IST అరుణాచల్ ప్రదేశ్పై పదేపదే విషం చిమ్ముతున్న చైనాకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. త్వరలో బ్రిక్స్ సదస్సు జరగనున్న వేళ, అరుణాచల్లోని 27 కీలక సరిహద్దు ప్రాంతాలతో అధికారిక మ్యాప్ను విడుదల చేస్తూ డ్రాగన్ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. Credit: Grok డ్రాగన్కు దిమ్మతిరిగే కౌంటర్ భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్పై కన్నేసి, పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు కేంద్ర ప్రభుత్వం గట్టి బుద్ధి…
-

Iran vs Israel: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. మరో యుద్ధం తప్పదా..! | | ACTPnews
Last Updated:Aug 09, 2026 2:21 PM IST ఇరాన్పై మరోసారి భీకర దాడికి ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైనికుల సెలవులన్నీ రద్దు చేస్తూ ప్రధాని నెతన్యాహూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మద్దతు లేకుండానే ఒంటరి పోరుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుండటంతో మధ్యప్రాచ్యంలో మరో యుద్ధం తప్పదా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. News18 ఇరాన్పై మరోసారి భీకర దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ రక్షణ బలగాలకు…
-

PM Modi JD Vance call: ప్రధాని మోదీ, జేడీ వాన్స్ మధ్య కీలక ఫోన్ కాల్.. సడెన్గా ఎందుకిలా? ఏం జరుగుతోంది? | | ACTPnews
Last Updated:Aug 09, 2026 7:30 AM IST PM Modi JD Vance call: ఓవైపు భారత్కి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకుంటూ అమెరికా, మరోవైపు స్నేహ బంధం కొనసాగిస్తూ ఉంది. ఇది ఇండియాకి ఇబ్బందికరంగా మారుతోంది. అయినా ఇండియా.. జాగ్రత్తగా ఆలోచిస్తూ.. నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని మోదీ, జేడీ వాన్స్ మధ్య కీలక ఫోన్ కాల్ (Image – ANI) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య…
-

AP and Telangana Live News: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు | తెలంగాణ వార్తలు | ACTPnews
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం శుభాకాంక్షలు “ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా, తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు “ప్రపంచ ఆదివాసీ దినోత్సవం” సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు” అని సీఎం ఆఫీస్ xలో పోస్ట్ చేసింది. “ప్రపంచ నాగరికతకు మూలం, ప్రకృతితో మమేకమైన జీవన విధానం – ఆదివాసీ సంస్కృతి. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణను తమ జీవన విధానంగా మలుచుకున్న ఆదివాసీ సమాజాల జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు,…
-

AI generated viruses: కృత్రిమ మేధతో కొత్త వైరస్ల సృష్టి.. ఎందుకిలా? మనుషులకు ముప్పు ఉందా? | | ACTPnews
ఈవో (Evo) అనేది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయినప్పటికీ, ఇది చాట్జీపీటీ లాగా అక్షరాలు లేదా పదాలను విశ్లేషించదు. బదులుగా ఇది జీవుల డీఎన్ఏ (DNA) ప్యాటర్న్స్ను, జన్యుక్రమాలను అర్థం చేసుకుంటుంది. దీనికి లక్షల కొద్దీ బ్యాక్టీరియోఫేజ్ల (Bacteriophages) జన్యుక్రమాలు, సుమారు 300 బిలియన్ల న్యూక్లియోటైడ్లపై శిక్షణ ఇచ్చారని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ తెలిపింది. దీని ఆధారంగా ఈ మోడల్.. కొత్త జన్యువులను స్వయంగా డిజైన్ చేయగలదు. జీవశాస్త్రంలో కేవలం ప్రోటీన్లను విశ్లేషించే స్థాయి నుంచి, ఏకంగా…
-

Sunni NATO: సున్నీ నాటో ఆవిర్భావం. సౌదీ, తుర్కియే, పాకిస్థాన్ కొత్త సైనిక కూటమి.. భారత్కి సవాలు | | ACTPnews
Last Updated:Aug 08, 2026 1:03 PM IST Sunni NATO: ఈ పాకిస్థాన్ కుదురుగా ఉండదు. మనసంతా కుళ్లే. కుట్రల మయం. కొత్తగా మరో ఎత్తుగడ. దీనికి సౌదీ, తుర్కియే తోడయ్యాయి. దేని లెక్కలు దానివి. ముంచేది మన కొంపనే. భారత్కి పెను సమస్య. మరి మనం ఏం చెయ్యాలి. అసలేంటి ప్రాబ్లం? సున్నీ నాటో ఆవిర్భావం. సౌదీ, తుర్కియే, పాకిస్థాన్ కొత్త సైనిక కూటమి.. భారత్కి సవాలు ఆగస్టు 7న సౌదీ అరేబియాలోని మక్కా…
-

IIT ఢిల్లీ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ.. పరమ్ ప్రజ్ఞ AI సూపర్కంప్యూటర్ ప్రారంభం | | ACTPnews
Last Updated:Aug 08, 2026 12:08 PM IST PM Modi at IIT Delhi: నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం ప్రధాని మోదీ రెగ్యులర్గా చేసే పని. ఇవాళ వీకెండ్ అయినా.. ఆయన ఓ కీలక కార్యక్రమంలో పాల్గొని.. ప్రసంగించారు. యువత ముఖ్యంగా జెన్జీపై ఫోకస్ పెట్టారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. IIT ఢిల్లీ ప్రోగ్రాంలో ప్రధాని మోదీ.. పరమ్ ప్రజ్ఞ AI సూపర్కంప్యూటర్ ప్రారంభం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆగస్టు 8న…
-

PM Modi: ఎన్డీయే కొత్త ఎంపీలతో నేడు ప్రధాని మోదీ భేటీ.. వ్యూహమేంటి? ఏం చెబుతారు? | | ACTPnews
Last Updated:Aug 07, 2026 7:32 AM IST PM Narendra Modi: ప్రధాని మోదీ ఈమధ్య తనలో ఒక మైనస్ పాయింట్ని కనిపెట్టారు. తాను జెన్ జీకి దూరం అయ్యానని గ్రహించారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రతీ ప్లాన్.. జెన్ జీకి దగ్గరయ్యేలా సాగుతోంది. నెక్ట్స్ ఎన్నికల నాటికి మళ్లీ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఎన్డీయే కొత్త ఎంపీలతో నేడు ప్రధాని మోదీ భేటీ (Image credit…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













