Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

Allu Sirish Prema Kadanta: అల్లు శిరీష్ ‘ప్రేమ కాదంట’ చిత్ర ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్.. | | ACTPnews
Last Updated:May 31, 2021 2:36 PM IST Allu Sirish Prema Kadanta: అల్లు శిరీష్ అప్ కమింగ్ సినిమా ప్రేమ కాదంట(Allu Sirish Prema Kadanta) ఫస్ట్ లుక్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ముఖ్యంగా ప్రేక్షకుల నుంచే కాకుండా టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. 10. అల్లు శిరీష్: చివరి రిలీజ్: ఏబిసిడి, విడుదలైన ఏడాది: 2019, తర్వాతి సినిమా: 2021 ప్రేమ కాదంట అల్లు శిరీష్ అప్ కమింగ్…
-

Tirumala: తిరుమల కొండపైకి ఖరీదైన భక్తుడు.. 5కేజీల నగలు వేసుకొచ్చిన గోల్డ్మెన్, అతనెవరో తెలుసా..? | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:May 20, 2026 11:49 AM IST Tirumala: తిరుమలేశుడి దర్శనం కోసం ఓ స్వర్ణమయ భక్తుడు అంటే ఒంటిపై కేజీల బరువున్న నగలు ధరించి వచ్చాడు. కొండపైకి వచ్చిన గోల్డ్ మెన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు దిగేందుకు ఆసక్తిచూపించారు. + News18 Tirumala: వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకొని ముక్కులు తీర్చుకుంటారు. అయితే బుధవారం ఉదయం తిరుమలేశుడి దర్శనం కోసం…
-

YS Sharmila Attacks Center: పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్ షర్మిల ఫైర్! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోందని, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తూ భారీగా చేరుతున్నారని ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇంధన…
-

టీటీడీ ఈ-వేలం.. స్వామివారికి సమర్పించిన వస్త్రాలు సొంతం చేసుకునే ఛాన్స్..! | | ACTPnews
Last Updated:May 19, 2026 10:57 PM IST టీటీడీ మే 21 నుంచి జూన్ 2 వరకు తిరుమల, అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన 505 లాట్ల వస్త్రాలను పూర్తిగా ఆన్లైన్ ఈ వేలం ద్వారా విక్రయించనుంది News18 తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో ప్రత్యేక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు సమర్పించిన వివిధ రకాల వస్త్రాలను ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











