PM Modi: మోదీ వ్యాఖ్యలకు చైనా ఫిదా.. స్వతంత్ర విదేశాంగ విధానంపై ప్రశంసలు! | | ACTPnews

credit:pti


Last Updated:

న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై చైనా హర్షం వ్యక్తం చేసింది. భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని గౌరవిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికారికంగా ఒక కీలక ప్రకటనను నేడు విడుదల చేసింది.

credit:pti
credit:pti

భారతదేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటిస్తూ అనుసరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేయడంపై చైనా ప్రభుత్వము ప్రశంసల జల్లు కురిపించింది. న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య సుదీర్ఘ ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ భేటీ ముగిసిన రెండు రోజుల తర్వాత చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మీడియాతో మాట్లాడుతూ ఒక కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు తాము ఎంతో విలువనిస్తున్నట్లు ఆయన స్పష్టంగా వెల్లడించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ఎల్లప్పుడూ గౌరవిస్తున్నామని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed