CBSE Issue: సీబీఎస్‌ఈ ఓఎస్‌ఎం లోపాలు నిజమే.. బాధ్యత తీసుకున్న ధర్మేంద్ర ప్రధాన్‌ | | ACTPnews

Breaking news


Last Updated:

Breaking news
Breaking news

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థ వల్ల వచ్చిన సమస్యలపై పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రవేశపెట్టిన డిజిటల్ మూల్యాంకన విధానం కారణంగా విద్యార్థుల సమాధాన పత్రాలు తారుమారు అయ్యాయని, మార్కులు తగ్గాయని, స్కాన్ చేసిన కాపీలు బ్లర్‌గా ఉన్నాయని లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఇలా స్పందించారు.

ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్‌సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్‌ను అప్‌డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్‌డేట్‌లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports