BRS Holds Blood Donation Camp : సిరిసిల్లలో భారీ రక్తదాన శిబిరం! | ACTPnews

BRS Holds Blood Donation Camp : సిరిసిల్లలో భారీ రక్తదాన శిబిరం!



కాలేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. “బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని కోసి పొలాల్లో చల్లితే పంటలు పండుతాయి” అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మా రక్తమే కావాలంటే తీసుకోండి కానీ, ఎండిపోతున్న రైతుల పంట పొలాలకు వెంటనే కాలేశ్వరం నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *