హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ జరగనున్నాయని నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఫౌండర్ ఆచార్య శ్రీనివాస్ వెల్లడించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభల ముందస్తు విలేకరుల సమావేశం ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటి రోజా రమణి, ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. సమాజంలో అహింస, శాకాహారం, ధ్యానం, జీవుల పట్ల దయను పెంపొందించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
Source link
Action Directors Ram-Lakshman | ఈ సమాజానికి పట్టిన పీడ..చికెన్- మటన్ తినకండి | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Tirumala Temple: శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు.. | | ACTPnews
-
-
-

The Paradise Movie: అబ్బ సాయిరాం.. అనుకున్న డేట్కే వచ్చేస్తున్న ‘ది ప్యారడైజ్’..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

KTR Angered Over Police Action | హరీష్ రావును పోలీసులు నెట్టేస్తే.. కేటీఆర్ రియాక్షన్ చూశారా? | ACTPnews








