Author: Sanju
-

55 లక్షల ‘రామ్’ నామాలతో రాసిన పవిత్ర గ్రంథం.. ఓ భక్తుడి అసాధారణ సాధన..! | | ACTPnews
Last Updated:May 27, 2026 7:06 PM IST 1997 సంవత్సరంలో రాసిన ఒక వింత రామచరితమానస్ గ్రంథం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ అద్భుత గ్రంథం ప్రత్యేకత ఏంటంటే దీనిని ఏకంగా యాభై ఐదు లక్షల సార్లు ‘రామ్’ అనే పదాన్ని రాస్తూ తయారుచేశారు. News18 1997 సంవత్సరంలో రాసిన ఒక వింత రామచరితమానస్ గ్రంథం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ అద్భుత గ్రంథం ప్రత్యేకత ఏంటంటే దీనిని ఏకంగా యాభై ఐదు…
-

Gandhi Bhavan: గాంధీభవన్లో రచ్చ..రచ్చ కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు | ACTPnews
హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ బుధవారం తీవ్ర రసాభాసకు వేదికైంది. మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చొనే ప్రొటోకాల్ విషయంలో నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్, కార్వాన్ ఇన్ చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొదట మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ వివాదం.. ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఉస్మాన్ గట్టిగా తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కిందపడిపోయారు. సీనియర్ల ముందే ఈ గొడవ…
-

Peddi Movie: చిరంజీవి జోక్యంతో ముగిసిన ‘పెద్ది’ వివాదం.. తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 6:51 PM IST Peddi Movie: చిరంజీవి మధ్యవర్తిత్వంతో తెలంగాణ ఎగ్జిబిటర్లు-నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదం సద్దుమణిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిరంజీవి (FILE Image) మెగాస్టార్ చిరంజీవి మధ్యవర్తిత్వంతో తెలంగాణలో సినీ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య దీర్ఘకాలిక పర్సంటేజ్ వివాదం అనుకూలంగా ముగిసింది. జూన్ 4న విడుదల కానున్న రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘పెద్ది’ (Peddi) సినిమాను రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్…
-

ఇంటివాడవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తిరుమల వేదికగా కావ్యారెడ్డితో ఏడడుగులు..! Bellamkonda Sai Sreenivas wedding | | ACTPnews
Last Updated:Apr 29, 2026 8:48 PM IST బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం ఈ రాత్రి తిరుమలలో సాదాసీదాగా, మే 1న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్, అభిమానుల శుభాకాంక్షల వెల్లువ + News18 టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. తిరుమల పవిత్ర క్షేత్రం వేదికగా ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది. సినిమా వెండితెరపై మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన శ్రీనివాస్, నిజజీవితంలో తన మనసు దోచుకున్న కావ్యారెడ్డితో…
-

Costly Mango: కిలో కాదు.. ఒక్క పండుకే రూ.500.. ఈ మామిడి పండు హిస్టరీ తెలిస్తే షాక్ అవుతారు..! | | ACTPnews
హింసాగర్, చంపా, బైశాఖి గుటి, గోపాల్భోగ్, లంగ్డా, ఆమ్రపాలి వంటి రకాలు కూడా ఇక్కడ పండుతాయి. తెలుగు రాష్ట్రాల బంగినపల్లి కూడా అక్కడ మంచి ధర పలుకుతోంది. జపాన్కు చెందిన మియాజాకి రకం పండు అద్భుతమైన ఎరుపు రంగులో ఎంతో తియ్యగా ఉంటుంది కానీ దీని ధర విపరీతంగా ఉండటం వల్ల जనాలు కొనలేరు. ఇక్కడి మామిడి రకాల పేర్ల వెనుక విచిత్రమైన జానపద కథలు ఉన్నాయి. చంపా మామిడి పండు తింటుంటే సంపంగి పువ్వు వాసన…
-

Bhumana Karunakar Reddy : బీఆర్ నాయుడు కోసం ర్యాలీలు లేవు.. కేవలం పూజలే! | ACTPnews
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆదివారం (ఏప్రిల్ 5, 2026) నాడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీనిపై మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ర్యాలీలు, ధర్నాల కోసం కాదని, కేవలం ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించేందుకు మాత్రమేనని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ భక్తి భావంతో చేసే ఈ కార్యక్రమానికి పోలీసులు సెక్షన్ 30…
-

Kollu Ravindra Fires on Jagan | మత్స్యకారుల జీవితాలతో జగన్ ‘రాజకీయం’! | ACTPnews
రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది. వాటిని ఛేదిస్తూ అన్ని ఫిషింగ్ హార్బర్లు పూర్తి చేసి తీరుతాం. పరిశ్రమలు వచ్చి తీరప్రాంత ప్రజలు బాగుపడటం వైకాపాకి నచ్చట్లేదు. పొరుగు రాష్ట్రాల బోట్లను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. వైసీపీ కుట్రపూరితంగా మత్స్యకారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. పెట్టుబడులను అడ్డుకుంటూ వారి మధ్య చిచ్చుపెట్టేలా ప్రయత్నిస్తోంది. రాష్ట్ర మత్స్యకారులకు ఎలాంటి సాయం చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని…
-

Drishyam 3 OTT: ఓటీటీలోకి రాబోతున్న దృశ్యం 3.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ చూస్తే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 4:34 PM IST దృశ్యం సిరీస్లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘దృశ్యం 3’ (Drishyam 3) గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ పై పలు చర్చలు నడుస్తున్నాయి. News18 మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినీ రంగంలోనే మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా రికార్డులు సృష్టించిన ఫ్రాంచైజీ ‘దృశ్యం’ (Drishyam). మాలీవుడ్…
-

SARTHAK-PDS: కోట్ల మంది పేదలకు కేంద్రం భారీ శుభవార్త.. మరో ఐదేళ్లపాటూ..! | | ACTPnews
ఈ పథకం జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) 2013 అమలును మరింత బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం సుమారు 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు సబ్సిడీ ఆహార ధాన్యాలు అందించే ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ నెట్వర్క్ భారత్లో ఉంది. తాజా నిర్ణయం దాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల పేదలకు రేషన్ బియ్యం మరింత మెరుగ్గా లభిస్తాయి. కేంద్ర సమాచార & ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు బ్రీఫింగ్ ఇస్తూ ఈ వివరాలు వెల్లడించారు. ఈ అంబ్రెల్లా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












