Author: Sanju
-

Jayam Movie: ‘జయం’ సినిమా హీరోయిన్ సదా కాదంట.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ అయి బుల్లితెరను ఏలేస్తున్న ఆ యాంకర్ ఎవరంటే.. | | ACTPnews
టాలీవుడ్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు వచ్చినప్పటికీ, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. అలాంటి చిత్రాల్లో ‘జయం’ ఒకటి. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. హీరోగా నితిన్, హీరోయిన్గా సదా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులోని పాటలు, ఎమోషనల్ సన్నివేశాలు, గోపీచంద్ విలన్ పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే…
-

తిరుమలలో దివ్య వైభవం.. పద్మావతి-శ్రీనివాసుల పరిణయోత్సవం ఘన ముగింపు..! Tirumala Parinayotsavam | | ACTPnews
Last Updated:Apr 29, 2026 9:39 PM IST తిరుమలలో శ్రీ పద్మావతి-శ్రీనివాసుల మూడు రోజుల పరిణయోత్సవాలు వైభవంగా ముగిశాయి, భారీగా భక్తులు పాల్గొన్నారు, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు సహా అధికారులు హాజరు + News18 తిరుమలలో భక్తిరసాన్ని పరచిన శ్రీ పద్మావతి-శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తిన ఈ దివ్యోత్సవాల చివరి రోజు మరింత విశేషంగా సాగింది. సాయంత్రం శ్రీవారి…
-

Ram Pothineni: రామ్ పోతినేని- అనిల్ రావిపూడి క్రేజీ కాంబో ఫిక్స్.. నాన్ స్టాప్ నవ్వులతో సరికొత్త కథ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 4:09 PM IST రామ్ పోతినేని (Ram Pothineni), సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ఇది రామ్ కెరీర్లో 22వ చిత్రంగా (RAPO 22) రూపొందనుంది. News18 టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు ఎట్టకేలకు నిజం…
-

Top10 News: మహానాడు నిర్ణయాలు.. సిద్ధరామయ్య రాజీనామా?.. ఈ రోజు టాప్10 న్యూస్ | తెలంగాణ వార్తలు | ACTPnews
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తొలి మహానాడు ప్రసంగంలో నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా, రాకపోయినా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. మహిళలు, యువతకు పార్టీలో పెద్దపీట వేస్తూ కొత్త నాయకత్వాన్ని తయారుచేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. 2. వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు?: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు…
-

నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రికి ఆగ్రహం..! | | ACTPnews
Last Updated:Mar 31, 2026 10:24 PM IST జూపల్లి కృష్ణారావు శ్రీశైలం జలాశయం నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు, తెలంగాణ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు + ఏపీ ప్రభుత్వం తీరుపై మంత్రి మండిపాటు… కారణం ఇదే హైదరాబాద్లోని గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో ఏపీ…
-

Spirit: హైదరాబాద్ పరిసరాల్లో ప్రభాస్ హంగామా.. స్పిరిట్ షూటింగ్ ఎక్కడివరకు వచ్చిందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 3:52 PM IST ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘స్పిరిట్’ (స్పిరిట్). తాజాగా ఈ సినిమా షూటింగ్ లో హీరోయిన్ తృప్తి డిమ్రి జాయిన్ అయింది. ఆ వివరాలు మీ కోసం.. News18 పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘స్పిరిట్’ (Spirit)…
-

అమెరికా ముందు పాకిస్తాన్ అసలు రంగు బయటపడిందా? ద్వంద్వ వైఖరితో చిక్కుల్లో ఆ దేశ ప్రధాని.. | | ACTPnews
Last Updated:May 27, 2026 10:12 AM IST పాకిస్తాన్, తన ప్రయోజనాలు సాధించుకుని మెల్లగా దూరమవుతోందని అమెరికాకు ఇప్పుడు అర్థమవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా సెనేటర్లు కూడా పాకిస్తాన్ సమస్యలకు పరిష్కారం కాదని, అది తానే ఒక పెద్ద సమస్యగా మారిందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. News18 బురదలో రాయి వేసినా అది తిరిగి మనకే మురికి అంటుతుందని అంటారు. కానీ అమెరికా మాత్రం నేరుగా ఆ బురదలో కాలుపెట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ విషయంలో ఇప్పటివరకు అమెరికా…
-

Chandrababu Naidu: అదే నా జీవిత ఆశయం.. యాడికి జలధారలో సీఎం స్టేట్మెంట్ | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Apr 06, 2026 3:30 PM IST Chandrababu Naidu: రాయలసీమను పండ్ల తోటల కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు సాగునీటి భద్రత ద్వారా ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. + అదే నా జీవిత ఆశయం సీఎం… యాడికి జలధార కార్యక్రమంలో. Chandrababu Naidu Jaladhara: అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన ‘జలధార’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ…
-

Vemula Prashanth Reddy Slams Govt Neglect | కేసీఆర్ కట్టించినందుకే కక్షగట్టారా? | ACTPnews
తెలంగాణ గర్వకారణాలైన కొత్త సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం మరియు అమరజ్యోతి భవనాల పట్ల ప్రస్తుత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ కట్టడాలకు మూడేళ్లుగా మెయింటైనన్స్ నిధులు కేటాయించకుండా కావాలనే ధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అమరజ్యోతి భవనంలో కనీసం ఎలుకలు వైర్లు కొరుకుతున్నా పట్టించుకోవడం లేదని, అంబేద్కర్ విగ్రహం వద్ద గేట్లకు తాళాలు వేసి ఉంచుతున్నారని ఆయన మండిపడ్డారు. Source…
-

Bengal Govt New Initiatives: రూ.5కే చేప-బియ్యం భోజనం, అన్నపూర్ణ యోజన, మద్యంపై ఆంక్షలు.. బెంగాల్ ప్రభుత్వం కొత్త పథకాలు | | ACTPnews
నదియాలో జరిగిన ఒక పరిపాలనా సమావేశం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అన్నపూర్ణ యోజన కింద మహిళలకు నెలకు రూ.3,000 అందించేందుకు మే 27 నుంచి ఫారాలు జారీ చేయడం ప్రారంభిస్తామని ప్రకటించారని న్యూస్18 తెలిపింది. పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా స్థలాలకు ఒక కిలోమీటరు పరిధిలో మద్యం దుకాణాలను అనుమతించబోమని కూడా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి సుమారు 400 ప్రత్యేక క్యాంటీన్లలో వారానికి రెండుసార్లు రూ.5 రాయితీ ధరతో చేపలు, అన్నం భోజనాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. పశ్చిమ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











