Author: Sanju
-

Nara Lokesh | విశాఖ ఉక్కు బాధితులకు నారా లోకేశ్ భారీ భరోసా! | ACTPnews
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ల్యాడల్ పేలుడు ప్రమాద బాధితులను ఏపీ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన 6 గంటల్లోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి ఘటనా స్థలానికి చేరుకుని అప్రమత్తమయ్యారని తెలిపారు. మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కేంద్రం తరఫున అదనంగా రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామన్నారు. కాంట్రాక్ట్, పర్మనెంట్ అనే తేడా లేకుండా మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన…
-

India vs Afghanistan Test 2026: ఏకైక టెస్ట్లో ఆప్ఘనిస్థాన్పై భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 08, 2026 3:43 PM IST India vs Afghanistan Test 2026: ఇటీవలే ఐపీఎల్ ముగిసింది. ఐతే.. అందులో జోరుగా రన్స్ తీసిన భారత ఆటగాళ్లకు.. వెంటనే టెస్ట్ మ్యాచ్ తగలడంతో.. అదే జోరుతో ఇరక్కొట్టేశారు. దాంతో ఆప్ఘనిస్థాన్ ప్లేయర్లు చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. భారత్ ఖాతాలో మరో టెస్ట్ విన్ చేరింది. ఏకైక టెస్ట్లో ఆప్ఘనిస్థాన్పై భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం (Image – x – ICC)…
-

Nara Lokesh | బాధితులకు అండగా ఉంటాం | ACTPnews
విశాఖ స్టీల్ ప్లాంట్ (RINL)లో జరిగిన ఘోర ద్రవ ఉక్కు పేలుడు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విశాఖ కేజీహెచ్ (KGH) ఆసుపత్రికి చేరుకున్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మరియు ఎంపీ శ్రీభరత్ బాధితుల కుటుంబాలను పరామర్శించారు. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులను ఓదార్చి,…
-

Pawan Kalyan OG2: ఓజీ 2 ఆన్ ది వే.. పవన్ కళ్యాణ్ అభిమానులకు కిర్రాక్ అప్డేట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 12, 2026 11:05 AM IST పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వచ్చిన ఓజీ సినిమాకు సీక్వల్ ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చేసింది. మరి ఆ వివరాలు చూద్దామా.. News18 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వచ్చిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ (OG) బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలై విభిన్నమైన టాక్ సొంతం చేసుకున్న…
-

Kavitha Slams Revanth Reddy | రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే దారుణం! – కవిత | ACTPnews
Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలపై చేసిన వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేస్తామన్న సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె స్పందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి కేవలం 4 వేల పాఠశాలలను మాత్రమే కొనసాగిస్తామని చెప్పడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందన్నారు. సీఎం “హిట్లర్ కంటే ఎక్కువగా వ్యవహరిస్తున్నారని.. పేదలు,…
-

FIFA World Cup 2026: ఘనంగా ఫుట్బాల్ ప్రపంచకప్ మహా సంగ్రామం ఆరంభం.. తొలి పోరులో రఫ్ఫాడించిన మెక్సికో | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 12, 2026 4:38 AM IST ఫుట్బాల్ మహా సంగ్రామం ఘనంగా ఆరంభమైంది. తొలి మ్యాచ్లో సౌతాఫ్రికాతో ఆతిథ్య మెక్సికో తలపడింది. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో మెక్సికో సూపర్ విక్టరీని సాధించింది. PC: FIFA World Cup 2026 FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ (FIFA World Cup 2026) టోర్నమెంట్ ఘనంగా ఆరంభమైంది. అమెరికా, మెక్సికో, కెనడాలు వేదికలుగా…
-

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 మంజూరు చేయండి.. కేంద్రానికి రేవంత్ వినతి | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 12, 2026 7:30 AM IST మెట్రో ఫేజ్-2 సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని.. సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఖట్టర్కు తెలిపారు. రేవంత్ రెడ్డి Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి…
-

Dhurandhar 2: ఓటీటీలో దురంధర్ 2 హవా.. భారీ రెస్పాన్స్తో కుమ్మేస్తోంది భయ్యా | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 10, 2026 2:31 PM IST థియేటర్లలో కాసుల వర్షం కురిపించి, ఇండియన్ సినీ బాక్సాఫీస్ చరిత్రలోనే అపూర్వ రికార్డులు సృష్టించిన విజువల్ వండర్ ‘ధురంధర్: ది రివెంజ్’. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్పై కూడా అదే స్థాయి బీభత్సాన్ని సృష్టిస్తూ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. News18 థియేటర్లలో కాసుల వర్షం కురిపించి, ఇండియన్ సినీ బాక్సాఫీస్ చరిత్రలోనే అపూర్వ రికార్డులు సృష్టించిన విజువల్ వండర్ ‘ధురంధర్: ది రివెంజ్’. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్పై కూడా…
-

IND vs ENG 2026: క్రికెట్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ఇండియా vs ఇంగ్లాండ్ T20 సిరీస్ టైమింగ్స్ మార్పు | క్రీడా వార్తలు | ACTPnews
ఈ సిరీస్ జూలై 1న ప్రారంభమవుతుంది. మొత్తం 5 టీ20లు, 3 వన్డేలు ఉంటాయి. ECB ఈ మార్పులు చేయడం ద్వారా భారతదేశంలోని భారీ క్రికెట్ అభిమానుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని రేటింగ్స్ పెంచుకోవాలని భావిస్తోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలు అనేది చాలా మంది అభిమానులకు అసౌకర్యంగా ఉండేది. ఇప్పుడు 10 గంటలకు మార్చడం వల్ల ప్రైమ్ టైమ్లో మ్యాచ్లు చూడవచ్చు. – 1వ T20I: జూలై 1, రాత్రి 10:00 గంటలు,…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













