Author: Sanju

  • Penthouse Tragedy: బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన | | ACTPnews

    Penthouse Tragedy: బాత్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన | | ACTPnews

    Last Updated:May 15, 2026 5:54 AM IST Penthouse Tragedy: హైదరాబాద్ యూసుఫ్‌గూడలో మెహందీ డిజైనర్ ఇడుపల్లి హరిత బాత్‌రూమ్‌లో మృతదేహంగా లభ్యం, అనారోగ్యంతో మృతి అనుమానం, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు News18 హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఒక విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒక మెహందీ డిజైనర్ తన నివాసంలోని బాత్‌రూమ్‌లో విగతజీవిగా పడి ఉండటం కలకలం సృష్టించింది. ఒంటరిగా నివసిస్తున్న ఆమె, అనారోగ్య సమస్యల…

    Continue Reading

  • PM Modi: చిన్న పిల్లలతో ప్రధాని మోదీ సందడి.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ! | | ACTPnews

    PM Modi: చిన్న పిల్లలతో ప్రధాని మోదీ సందడి.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ! | | ACTPnews

    Last Updated:May 24, 2026 10:16 PM IST ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ బిజీ షెడ్యూల్ మధ్య ఆఫీసులో ఇద్దరు చిన్న పిల్లలతో సరదాగా గడిపారు. ఆ అమాయక పిల్లలను తన యువ స్నేహితులుగా పేర్కొంటూ ప్రధాని పంచుకున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. News18 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ అత్యంత బిజీగా ఉండే పని వేళల్లో కొద్దిసేపు చిన్న పిల్లలతో గడిపారు. ‘సేవా తీర్థ్’ ప్రాంగణంలోకి ఇద్దరు నటుల వంటి చిన్న పిల్లలు…

    Continue Reading

  • Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ క్లారిటీ | ACTPnews

    Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ క్లారిటీ | ACTPnews

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోమవారం విశాఖలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అయితే ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. గత ఐదేళ్లుగా విశ్రాంతి లేకుండా పోరాటం చేయడం, ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమించడం వల్ల ఒత్తిడి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. శనివారం జరిగిన సర్జరీ తర్వాత పవన్ కోలుకుంటున్నారని,…

    Continue Reading

  • KKR vs DC: కేఎల్ రాహుల్ విధ్వంసం.. ఢిల్లీ భారీ స్కోర్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

    KKR vs DC: కేఎల్ రాహుల్ విధ్వంసం.. ఢిల్లీ భారీ స్కోర్.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే ? | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 24, 2026 9:33 PM IST కోల్‌కతా మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203, కేఎల్ రాహుల్ 30 బంతుల్లో 60తో మెరిపించాడు, టాప్ ఆర్డర్ అందరూ వేగంగా రాణించారు News18 కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేశారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత…

    Continue Reading

  • Tirumala Temple: తిరుమల కొండపై ‘విజయ్’ నామస్మరణ.. తమిళ రాజకీయాలపై తన ఆనందం వ్యక్తం చేసిన నటుడు సముద్రఖని.. | | ACTPnews

    Tirumala Temple: తిరుమల కొండపై ‘విజయ్’ నామస్మరణ.. తమిళ రాజకీయాలపై తన ఆనందం వ్యక్తం చేసిన నటుడు సముద్రఖని.. | | ACTPnews

    Last Updated:May 09, 2026 11:21 AM IST Tirumala Temple: తిరుమలలో సముద్రఖని, మెహర్ రమేష్, బన్నీ వాసు, శ్యామల దేవి దర్శనం, సముద్రఖని దళపతి విజయ్ సీఎం కావడంపై ఆనందం, బాలకృష్ణ, జై హనుమాన్ ప్రాజెక్టులపై వ్యాఖ్యలు + News18 ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల శనివారం ఉదయం ప్రముఖుల రాకతో సందడిగా మారింది. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. శనివారం ఉదయం జరిగిన వీఐపి…

    Continue Reading

  • Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం.. 700 డ్రోన్లతో చరిత్రలో అతిపెద్ద దాడి | | ACTPnews

    Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం.. 700 డ్రోన్లతో చరిత్రలో అతిపెద్ద దాడి | | ACTPnews

    Last Updated:May 24, 2026 8:38 PM IST ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా 700 డ్రోన్లు, హైపర్సోనిక్ క్షిపణులతో భీకర దాడికి తెగబడింది. ఈ దాడుల్లో నలుగురు మరణించగా, అనేక నివాస భవనాలు, పాఠశాలలు ధ్వంసమవడంతో ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు. News18 ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భీకర దాడి జరిపింది. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్..  రష్యా అధీనంలో ఉన్న ప్రాంతాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగా మాస్కో ఈ చర్యకు పాల్పడింది. రష్యా ఏకంగా 700…

    Continue Reading

  • Kavitha  | ఇది ప్రజా పాలన కాదు అరాచక పాలన .. కవితను అడ్డుకున్న పోలీసులు | ACTPnews

    Kavitha | ఇది ప్రజా పాలన కాదు అరాచక పాలన .. కవితను అడ్డుకున్న పోలీసులు | ACTPnews

    కంచన్బాగ్లోని అపోలో డీఆర్డీవో ఆసుపత్రి ఎదుట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు తెలంగాణ జాగృతి నాయకులు మెరుపు ధర్నాకు దిగారు. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి 80 శాతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయనను పరామర్శించేందుకు వచ్చిన కవితను పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత.. “నేను ఎందుకు వెళ్లకూడదో సమాధానం చెప్పాలి” అంటూ పోలీసులను నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదని, రేవంత్…

    Continue Reading

  • IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచుతున్న ఆ రెండు.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు | క్రీడా వార్తలు | ACTPnews

    IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచుతున్న ఆ రెండు.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:May 06, 2026 11:16 AM IST మరో మ్యాచ్‌లో 265 పరుగులు చేసినా దానిని డిఫెండ్ చేయలేరు. ఇది ఒక వ్యక్తి వైఫల్యం కాదు, జట్టు మొత్తానిది. మనం మెరుగైన క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉంది, అదే జీవిత పరమార్థం” అని బదానీ స్పష్టం చేశారు. PC : IPL IPL 2026: ఈ సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ తీరు ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ 2026లో ఏడు ఇన్నింగ్స్ ఆడిన…

    Continue Reading

  • Tirumala Darshan Tickets: శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారా..? ఆగస్టు కోటాలపై టీటీడీ కీలక ప్రకటన..! Tirumala TTD August tickets. | | ACTPnews

    Tirumala Darshan Tickets: శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారా..? ఆగస్టు కోటాలపై టీటీడీ కీలక ప్రకటన..! Tirumala TTD August tickets. | | ACTPnews

    తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక దర్శన టోకెన్లు, అలాగే తిరుమల తిరుపతిలో గదుల కోటా విడుదల తేదీలను అధికారికంగా వెల్లడించింది. ప్రతి నెలలాగే ఈసారి కూడా టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో భక్తులు ముందుగానే…

    Continue Reading

  • CBSE రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌లో లోపాలు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర కీలక ఆదేశం | | ACTPnews

    CBSE రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌లో లోపాలు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర కీలక ఆదేశం | | ACTPnews

    Last Updated:May 24, 2026 7:24 PM IST సీబీఎస్ఈ రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్‌లో సాంకేతిక లోపాల వల్ల ఫీజులు వేలల్లో చూపించడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సమస్యలను పరిష్కరించడానికి ఐఐటీ నిపుణులను రంగంలోకి దించుతూ ఆదేశాలు జారీ చేశారు. News18 సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత మార్కుల పునఃపరిశీలన (రీ-ఇవాల్యుయేషన్) పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను పరిష్కరించడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ఆదేశాలు…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed