Author: Sanju
-

Pawan Kalyan: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..! | | ACTPnews
Last Updated:Jul 02, 2026 8:36 PM IST ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. + News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఆయన, శ్రీవారిని దర్శించుకుని తన మొక్కులను చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన…
-

Tour Package: హైదరాబాద్ నుంచి వన్ డే టూర్ ప్యాకేజీ… యాదాద్రి, కొలనుపాక, స్వర్ణగిరి, పోచంపల్లి చూసేయొచ్చు | TGTDC Introduces One-Day Tour | బిజినెస్ | ACTPnews
Last Updated:Jul 02, 2026 6:50 PM IST Tour Package | తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, సంప్రదాయ హ్యాండ్లూమ్ కళలను ఒకే రోజులో చూసే అద్భుతమైన అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కుటుంబంతో కలిసి సౌకర్యంగా, తక్కువ ఖర్చుతో తెలంగాణ ప్రత్యేకతను ఆస్వాదించాలనుకునే వారికి ఈ కొత్త టూర్ ప్యాకేజీ మంచి ఆప్షన్. Tour Package: హైదరాబాద్ నుంచి వన్ డే టూర్ ప్యాకేజీ… యాదాద్రి, కొలనుపాక, స్వర్ణగిరి, పోచంపల్లి చూసేయొచ్చు తెలంగాణ…
-

Jana Nayagan: విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆరోజు థియేటర్లలో ఫ్యాన్స్కు పూనకాలే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jul 02, 2026 8:01 PM IST తళపతి విజయ్ చివరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయకన్’ విడుదలపై మరోసారి ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. సెన్సార్ సమస్యలు త్వరలో పరిష్కారమైతే ఈ సినిమా జూలైలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. News18 తమిళ స్టార్ హీరో, తమిళనాడు రాజకీయ నాయకుడు తళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే…
-

సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా.. రాజుగారి అరుదైన వాహనంలో దాగున్న దైవ రహస్యం! | | ACTPnews
Last Updated:Jul 02, 2026 6:06 AM IST కళ్లు చెదిరేలా ఎర్రటి కప్పు.. మొసళ్లు, సూర్య చిహ్నాలతో అలంకరించిన ఈ పల్లకీ గుట్టు ఇదే! సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా.. రాజుగారి అరుదైన వాహనంలో దాగున్న దైవ రహస్యం! పూరీలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్ర సన్నాహాలు ప్రస్తుతం అత్యంత ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతీయేటా ఎంతో వైభవంగా జరిగే జగన్నాథుని స్నాన యాత్ర పూర్తయిన తర్వాత స్వామివారు, బలభద్రుడు, దేవి సుభద్ర జ్వరంతో బాధపడుతూ అణసర…
-

PM Modi: జపాన్తో భారత్ రక్షణ సహ-అభివృద్ధి ఒప్పందాలు.. పీఎం సనాయే తన “చెల్లెలు”గా అభివర్ణించిన ప్రధాని మోదీ.. | | ACTPnews
16వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జపాన్ ప్రధానమంత్రిగా సనాయే తకైచి భారత్కు తొలిసారి రావడం పట్ల స్వాగతం పలికారు. ఈ పర్యటనతో భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో “కొత్త అధ్యాయం” ప్రారంభమైందని ఆయన అన్నారు. “భారత్-జపాన్ వార్షిక సదస్సు కోసం తొలిసారి భారత్కు వచ్చిన జపాన్ ప్రధానమంత్రి, నా చెల్లెలు సనాయే తకైచికి హృదయపూర్వక స్వాగతం. ఆమె జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి మాత్రమే కాకుండా…
-

Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 02, 2026 4:03 PM IST రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఆదమరిస్తే దారుణం జరిగిపోవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్లో షాకింగ్ ఘటన. ఆలస్యంగా వెలుగులోకి. Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అత్యంత దారుణమైన కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. జూన్ 20వ తేదీన రాత్రి సమయంలో ప్లాట్ఫాంపై తమ తల్లిదండ్రుల పక్కన ప్రశాంతంగా నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడిని గుర్తుతెలియని ఆగంతుకులు అత్యంత చాకచక్యంగా అపహరించారు. నిద్రలేచి చూసుకునేసరికి పక్కన పడుకున్న…
-

సామాన్య ప్రయాణికుడిలా లోకల్ ట్రైన్లో జగన్నాథుడు! | | ACTPnews
Last Updated:Jul 02, 2026 5:59 PM IST రథయాత్రకు ముందే జగన్నాథ స్వామి వినూత్న ప్రయాణం చేశారు. సామాన్యుడిలా లోకల్ ట్రైన్లో కూర్చున్న ఆయన్ను చూసి ప్రయాణికులు పులకించిపోయారు. + సామాన్య ప్రయాణికుడిలా లోకల్ ట్రైన్లో జగన్నాథుడు! రథయాత్రలో అలంకరించిన రథంపై కొలువుదీరడానికి ముందే జగన్నాథ స్వామి ఓ వినూత్న ప్రయాణం చేశారు. సామాన్య ప్రయాణికుడిలా ఆయన లోకల్ ట్రైన్లో ప్రయాణించి భక్తులను ఆశ్చర్యపరిచారు. స్వామివారి విగ్రహానికి కూడా ప్రత్యేకంగా రైలు టికెట్ కొనుగోలు చేయడం…
-

Bengaluru Daycare Horror: వాషింగ్ మెషిన్లో పిల్లలు.. డేకేర్ హర్రర్.. 5 నర్సరీ సిబ్బందిపై పోలీసు కేసు.. ఏం జరుగుతోంది! | | ACTPnews
Last Updated:Jul 02, 2026 8:54 AM IST Bengaluru Daycare Horror: పిల్లలు నర్సరీల్లో చక్కగా ఆడుకుంటారనీ, చాలా విషయాలు నేర్చుకుంటారని తల్లిదండ్రులు భావిస్తారు. మూడేళ్లు రాగానే నర్సరీల్లో చేర్పిస్తారు. కానీ.. బెంగళూరు నర్సరీల్లో జరుగుతున్న అరాచకం చూసి తల్లిదండ్రులు షాకయ్యారు. అసలు నర్సరీల్లో ఏం జరుగుతోందో తెలుసా? ప్రతీకాత్మక చిత్రం బెంగళూరులోని ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్జెమిని (Capgemini) హాల్ క్యాంపస్లోని డేకేర్ సెంటర్లో జరిగిన దారుణ ఘటన ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది. 2…
-

టాలీవుడ్లో సరికొత్త ప్రయోగం.. విడుదలకు సిద్ధంగా తొలి ఏఐ ఫీచర్ ఫిల్మ్ ‘అంబ’s రివెంజ్’ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jul 02, 2026 7:54 AM IST మార్కెట్ రూపు మారుతోంది. AI విప్లవం దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ ‘అంబ’s రివెంజ్’ చిత్రం ముస్తాబవుతోంది. News18 మార్కెట్ రూపు మారుతోంది. AI విప్లవం దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ ‘అంబ’s రివెంజ్’ చిత్రం ముస్తాబవుతోంది. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జయవర్ధన్ మడి…
-

Ketan Agarwal Murder Case: కేతన్ మర్డర్ కేసులో సియాను సీక్రెట్గా అక్కడికి తీసుకెళ్లిన పోలీసులు.. ఆ టెస్ట్ చేయాలని కోర్టుకు అప్పీల్ | | ACTPnews
Last Updated:Jul 02, 2026 3:40 PM IST Ketan Agarwal Murder Case: పూణెలోని కేతన్ అగర్వాల్ హత్య కేసులో ‘పంచనామా’ (ఘటనా స్థల పరిశీలన, సాక్ష్యాధారాల నమోదు) నిర్వహించేందుకు సియాను ఆమె ఇంటికి తీసుకురావడం ద్వారా పోలీసులు ఒక కీలక అడుగు వేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వారు జాగ్రత్త వహించారు. Pune Ketan Agarwal Case Ketan Agrawal Murder Case: పూణెలోని కేతన్ అగర్వాల్ హత్య కేసులో ‘పంచనామా’ (ఘటనా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











