Category: Andhra & Telangana
All Andhra pradesh & Telangana news updates
-

K Kavitha's Kashi Visit Before Political Party Launch | శివుడి ఆశీస్సుల కోసం వచ్చా.. | ACTPnews
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె, తన కొత్త రాజకీయ ప్రయాణానికి ముందు దైవ ఆశీస్సులు తీసుకున్నారు. మరోవైపు, నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ వేడి రాజుకుంది. 2029 ఎన్నికల నుండి అమలు చేయాలన్న నిబంధనపై ఇండియా (INDIA) కూటమి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. డీలిమిటేషన్ నిబంధనను వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో గళం ఎత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. Source…
-

Tirupati Temple Festival: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో పత్రపుష్పయాగ వైభవం.. ఈ ఆరు పుష్పాలతో పూజ చేస్తే ఎంతో పుణ్యమట.. | | ACTPnews
Last Updated:May 02, 2026 9:37 AM IST తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో మే 1న పత్రపుష్పయాగం, స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం వైభవంగా, టీటీడీ రూ 200తో గృహస్తులకు యాగంలో పాల్గొనే అవకాశం News18 తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మే 1వ తేదీన అత్యంత వైభవంగా జరగనున్న పత్రపుష్పయాగ మహోత్సవానికి గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు, ప్రాముఖ్యతను ఈ క్రింద వివరంగా…
-

Perni Nani : ఎన్టీఆర్ పాత వ్యాసంతో చంద్రబాబు పై పేర్ని నాని హాట్ కామెంట్స్ | ACTPnews
మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ గతంలో చంద్రబాబుపై చేసిన వాగ్బాణాలను బయటపెట్టారు. “చంద్రబాబు నాకన్నా పెద్ద నటుడు” అని ఎన్టీఆర్ ఆనాడే అన్నారని, ఆయన రాసిన ఆర్టికల్ను నాని చదివి వినిపించారు. అందరూ వద్దంటున్నా.. తన కాళ్లపై పడ్డాడని కనికరించి పార్టీలోకి రానిస్తే, చివరికి ఔరంగజేబులా వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేసిన తీరును నాని వివరించారు. చంద్రబాబును ఎన్టీఆర్ “గొడ్డు కన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం”…
-

Tirumala Temple: శ్రీవారి కొండపై భద్రత కట్టుదిట్టం.. ఆకాశగంగ పరిసరాల్లో పోలీసుల నాఖాబందీ తనిఖీలు.. | | ACTPnews
Last Updated:May 03, 2026 11:33 AM IST Tirumala Temple: తిరుమలలో పోలీస్, టీటీడీ విజిలెన్స్ సంయుక్తంగా ఆపరేషన్ వజ్రపహార్ నిర్వహించి దుకాణాలు, వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేసి ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు News18 తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు భక్తుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, పోలీస్ టీటీడీ విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా ‘ఆపరేషన్ వజ్రపహార్’ పేరుతో భారీ తనిఖీలు చేపట్టాయి. తిరుమల కొండపై అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చేయడమే లక్ష్యంగా ఈ…
-

Kavitha Warns Center | మహిళా రిజర్వేషన్లపై ‘డిలిమిటేషన్’ కుట్ర.. దక్షిణాది గొంతు నొక్కితే ఊరుకోం | ACTPnews
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలును నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)తో ముడిపెట్టడం కేంద్రం పన్నుతున్న అతిపెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గురువారం హైదరాబాద్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. “మహిళల భుజాలపై తుపాకీ పెట్టి ఈ బిల్లును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు” అని ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణ పాటించినందుకు తెలంగాణ వంటి రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే, మహిళా రిజర్వేషన్లలో బీసీ సబ్ కోటా కచ్చితంగా ఉండాలని…
-

TTD Ghee Adulteration: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ప్రధాన నిందితులు వీళ్లే.. భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! | | ACTPnews
Last Updated:May 03, 2026 2:00 PM IST TTD Ghee Adulteration: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై భానుప్రకాష్ రెడ్డి మాజీ వైకాపా ప్రభుత్వం, టీటీడీ అధికారులపై తీవ్ర ఆరోపణలు, నవంబర్ 6 టీటీడీ సమావేశం, SIT దర్యాప్తు కొనసాగుతోంది + News18 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గత…
-

Hyderabad: సనత్నగర్ బాలుడి హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష.. కోర్టు సంచలన తీర్పు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 6:00 AM IST ఏడేళ్ల అబ్దుల్ వహీద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ఖాన్ ఏలియాస్ హిజాన్కు ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి మండల వెంకటేశ్వరరావు తీర్పు చెప్పారు. ఈ నేరంలో నిందితుడికి సహకరించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ రఫీక్కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: ఆర్థిక లావాదేవీల గొడవలు చివరకు ఒక పసిప్రాణాన్ని బలితీసుకున్న దారుణ ఘటనలో మేడ్చల్-మల్కాజిగిరి 3వ అదనపు కోర్టు కీలక…
-

CM Revanth Reddy: మేడిగడ్డకు ముఖ్యమంత్రి.. లక్ష్మీబ్యారేజ్ పరిశీలన | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:Apr 17, 2026 12:10 PM IST CM Revanth Reddy: ఈనెల 20న తెలంగాణ సీఎం మేడిగడ్డ పర్యటన ఫిక్సైంది.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. టూర్ తర్వాత రేవంత్ రెడ్డి నస్తూర్ పల్లిలోని 40 ఎకరాల్లో వచ్చే పట్టే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈనెల 20న మెడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేపట్టిన అక్రమాలతో పాటు నిర్లక్ష్యంగా, నాసీరకంగా…
-

Amaravati Capital: కాణిపాకం వరసిద్దివినాయకుడికి అమరావతి రైతుల మొక్కులు.. నెక్స్ట్ ఆ టెంపుల్కే పయనం | చిత్తూరు వార్తలు (Chittoor News) | ACTPnews
Last Updated:Apr 14, 2026 2:29 PM IST Amaravati Capital: ఆ మధ్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అమరావతి ప్రాంత రైతులు,మహిళలు ఇప్పుడు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూగా వెలసిన శ్రీవరసిద్దివినాయకస్వామిని దర్శించుకున్నారు. Amaravati capital Amaravati Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని భావించింది. అందుకు అనుగూణంగానే పార్లమెంట్లో అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి…
-

TTD Rice Auction: ఆన్లైన్లో శ్రీవారి హుండి బియ్యం వేలం.. మే 13 లోపు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..! | | ACTPnews
Last Updated:May 03, 2026 2:23 PM IST టీటీడీ మే 14న తిరుమల సహా ఆలయాల్లో హుండి బియ్యం ఈ వేలం, 41 లాట్లలో 16338 కిలోల మిక్స్డ్ రైస్ విక్రయం, konugolu పోర్టల్ ద్వారా ఆన్లైన్ బిడ్డింగ్, మే 13లోపు ఈఎండీ అవసరం News18 తిరుమల శ్రీవారి ఆలయం సహా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అనుబంధ ఆలయాల్లో భక్తులు హుండి ద్వారా సమర్పించిన బియ్యాన్ని వినియోగదారులకు పారదర్శకంగా అందించేందుకు మే 14న ఈ-వేలం నిర్వహించనున్నట్లు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












