Harish Rao Slams Congress Govt Over Funds & Land Issues | కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్ | ACTPnews

Harish Rao Slams Congress Govt Over Funds & Land Issues | కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్



తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730 కోట్లు కేటాయించినా, గిరిజనుల కోసం కేవలం రూ.52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. గీత కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రమాదాల్లో చనిపోతే రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని, శాశ్వత అంగవైకల్యం కలిగితే సహాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ గీత కార్మికులకు ఇంకా ఆర్థిక సహాయం అందడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి సహాయం చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports