అసెంబ్లీ సాక్షిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా నదిలో కాంగ్రెస్ హయాంలోనే అత్యధిక నీటి వాడకం జరిగిందని ఉత్తమ్ చెప్పడం ముమ్మాటికీ అసత్యమని CWC (కేంద్ర జల సంఘం) లెక్కలను చూపిస్తూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఏపీ 71.5% కృష్ణా నీళ్లను వాడుకుంటే, తెలంగాణ కేవలం 28.4% మాత్రమే వాడిందని విమర్శించారు. కృష్ణా నీటిలో తెలంగాణకు 36% వాటా ఉన్నప్పటికీ తక్కువ ఎందుకు వినియోగించారో చెప్పాలని నిలదీశారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ 35% తగ్గకుండా కృష్ణా నీటిని సమర్థవంతంగా వినియోగించుకున్నామని హరీష్ రావు తేల్చి చెప్పారు.
Source link
Harish Rao Slams Uttam Kumar Reddy : కృష్ణా నీళ్లపై హరీష్ రావు ఫైర్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Rishabh Shetty Wife: హీరో రిషబ్ శెట్టి భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే కళ్ళు గిర్రున తిరుగుతాయి.. అసలెలా పట్టాడో తెలుసా..? | | ACTPnews
-

US Russia Sanctions Act 2026: రష్యా నుంచి మీరు కొనొద్దు.. మేమైతే కొంటాం.. అమెరికా ద్వంద్వ నీతి! | | ACTPnews
-

Hyderabad: సిటీలో ట్రాఫిక్ పోలీసులతో కొత్త ప్రాబ్లమ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్, వాహనదారుడి ఆవేదన ఇది | ట్రెండింగ్ | ACTPnews
-

Allu Arjun: రాకా బిగ్ అప్డేట్.. బన్నీ ఫ్యాన్స్కి ఇది కదా కావాల్సింది!! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







