హైదరాబాద్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో SIR (Special Intensive Revision) విజిలెన్స్ డ్రైవ్ను ప్రారంభించారు. ప్రతి ఓటును కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో జరిగే అక్రమాలను అడ్డుకోవాలంటే అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఓటు విలువైనదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అలాగే దేశంలో అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునే నాయకత్వం రాహుల్ గాంధీకే ఉందని, ఆయన ప్రధానమంత్రి అయితేనే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.
Source link
Jagga Reddy : రాహుల్ గాంధీ పీఎం అయితేనే ఆ అక్రమాలకు బ్రేక్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










