బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “గుజరాత్లో పెద్ద బ్రిడ్జి కూలిపోయి 140 మంది చనిపోతే ఏ NDSA పోదు, బీహార్లో ప్రతి నాలుగు రోజులకు ఒక బ్రిడ్జి కూలిపోతున్నా అడిగే నాథుడు లేడు. తెలంగాణలో సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి రూ. 100 కోట్లు నష్టం జరిగినా, SLBC టన్నెల్ కుప్పకూలిపోయి 8 మంది చనిపోయినా.. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు నోరు మెదపరు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోయినా, పెద్ద వాగు ప్రాజెక్ట్ రెండు సార్లు కొట్టుకుపోయినా పట్టించుకోరు” అంటూ మండిపడ్డారు.
Source link
KTR Sensational Speech : కాళేశ్వరం టార్గెట్ ఎందుకు? | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

OTT Releases: ఈ వారం ఓటీటీ పండుగ.. ‘మా ఇంటి బంగారం’తో పాటు రిలీజ్ అయ్యే టాప్ సినిమాలు ఇవే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Government Job: రెండో పెళ్లి చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం పోతుందా? కారుణ్య నియామక నిబంధనలు ఏం చెబుతున్నాయి? | | ACTPnews
-

Hyderabad Rapido Incident: హైదరాబాద్లో షాకింగ్ ఘటన.. రోడ్డుపైనే యువతి ఊహించని పని, ర్యాపిడో డ్రైవర్ ఫ్యూజుల్ ఔట్! | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Actresses: పెళ్లికి ముందే ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్న బాలీవుడ్ హీరోయిన్లు.. లిస్ట్లో ఎవరున్నారంటే.. నెట్టింట వైరల్ | | ACTPnews







