ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ మరియు సాంకేతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్-దక్షిణ కొరియా మైత్రికి చిహ్నంగా ఇరువురు నేతలు కలిసి ఒక మొక్కను నాటారు. సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ మరియు డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో లీ జే-మ్యుంగ్కు ఘనస్వాగతం లభించగా, ఆయన రాజ్ఘాట్ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించారు.
Source link
Modi-Lee Summit 2026: హైదరాబాద్ హౌస్లో మోదీ – లీ జే-మ్యుంగ్ భేటీ.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Director: లక్షల జీతం వదిలి సినిమా వెంట పడ్డాడు.. కట్ చేస్తే ఇప్పుడు హీరోగా, డైరెక్టర్గా సినీ ఇండస్ట్రీనే ఏలేస్తున్నాడు.. ఎవరంటే | | ACTPnews
-

అల్లు అర్జున్ క్యాంప్ నుంచి మరో నిర్మాత.. ‘గుర్తుకొస్తున్నాయి’ అంటూ క్రేజీ వెబ్ సిరీస్తో ఎంట్రీ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

కళ్యాణం కమనీయం జీవితం టీజర్ రిలీజ్.. దర్శకుడి లైఫ్ నుంచి పుట్టిన సినిమా ఇది!! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు | | ACTPnews







