Tag: కసల
-

టీటీడీకి కాసుల వర్షం.. శ్రీవారి లడ్డూతో పాటూ వీటికి భారీగా పెరిగిన డిమాండ్.. క్యూలో నిలబడి మరీ ఎందుకు కొంటున్నారో తెలుసా? | | ACTPnews
Last Updated:Apr 22, 2026 6:18 AM IST తిరుమలలో శ్రీవారి డాలర్లకు డిమాండ్ భారీగా పెరిగింది, బంగారం వెండి రాగి డాలర్ల విక్రయంతో టీటీడీకి ఆదాయం పెరిగి ధార్మిక సేవలకు వినియోగం, భక్తులు ఆన్లైన్ విక్రయ విస్తరణ కోరుతున్నారు News18 కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం, ఆ స్వామి ఆశీస్సులకు గుర్తుగా భక్తులు అత్యంత పవిత్రంగా భావించేవి ‘శ్రీవారి డాలర్లు’. ప్రస్తుతం తిరుమలలో ఈ డాలర్ల అమ్మకాలు విపరీతంగా…
-

Online Rummy: ఆన్లైన్ రమ్మీ కాటేసింది.. తల్లి, భార్యను చంపి సూసైడ్ చేసుకున్న మోహన్ కేసులో వీడిన మిస్టరీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Apr 24, 2026 5:02 AM IST తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఆన్లైన్ రమ్మీ అనే మాయాజాలంలో చిక్కుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక వ్యక్తి, తన కన్నతల్లిని, భార్యను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా.. తన ఇద్దరు పిల్లల మరణానికి కూడా కారణమయ్యాడు మోహన్ కుటుంబం Online Rummy: సాంకేతికత వినోదం కోసం పుడితే, అది వ్యసనంగా మారితే ఎంతటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి తిరుపతి జిల్లాలో జరిగిన…
-

Twisha Death Case: సంచలనం సృష్టించిన ట్విషా కేసులో సీబీఐ కీలక అడుగు..‘టన్నెల్ వ్యూ’ టెక్నిక్తో దర్యాప్తు | | ACTPnews
న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. ఈ ప్రత్యేక సాంకేతిక విధానంతో ట్విషా మరణానికి ముందు జరిగిన ప్రతి ఘటనను నిమిషానికోసారి డిజిటల్ రూపంలో తిరిగి నిర్మించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. సంఘటన జరిగిన ఇంట్లోని గదుల అమరిక, ఆమె కదలికలు, ఇంట్లోకి ఎవరు వెళ్లారు, ఎప్పుడు బయటకు వచ్చారు వంటి వివరాలను సమగ్రంగా విశ్లేషించనున్నారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ ఫోన్ డేటా, వై-ఫై లాగ్స్, ఇంటర్నెట్ వినియోగ సమాచారం, కాల్ డీటెయిల్ రికార్డులు (CDRs),…
-

ఒక్కరోజే 1,000కి పైగా కేసులు.. ఈ ఏరియాల్లో కాపు కాస్తున్న పోలీసులు, అలా అస్సలు చేయొద్దు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 6:06 AM IST ట్రాఫిక్ పోలీసులు షాకిస్తున్నారు. ఒక్క రోజే ఏకంగా వెయ్యికి పైగా కేసులు నమోదు చేశారు. అందువల్ల మీరు ఈ తప్పు చేయొద్దు. ఈ ఏరియాల్లో కాపు కాస్తున్న పోలీసులు, ఈ పొరపాటు చేయొద్దు! బండి మీద ముగ్గురా? అయితే మీ జేబుకు చిల్లు పడ్డట్టే! ప్రాణాలకు ముప్పు తెచ్చే ఈ నిర్లక్ష్యపు ప్రయాణాలకు ఇకపై బ్రేక్ పడాల్సిందే. ట్రాఫిక్ నిబంధనలను గాలికి వదిలేసి, ద్విచక్ర వాహనాలపై ఇష్టానుసారంగా…
-

Bandi Bhagirath: పోక్సో కేసులో కీలక పరిణామం.. బండి భగీరథ్కు 3 రోజుల పోలీస్ కస్టడీ విధించిన మేడ్చల్ కోర్టు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 7:31 PM IST లోతైన దర్యాప్తు జరపడానికి కీలక ఆధారాలను రాబట్టేందుకు నిందితుడిని వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పేట్బషీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల లాయర్ల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. పోలీసుల అభ్యర్థనను పాక్షికంగా అంగీకరిస్తూ మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. బండి భగీరథ్ Bandi Bhagirath: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలు, రాజకీయ దుమారానికి కారణమైన మైనర్ బాలిక…
-

TTD Ghee Adulteration: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ప్రధాన నిందితులు వీళ్లే.. భానుప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! | | ACTPnews
Last Updated:May 03, 2026 2:00 PM IST TTD Ghee Adulteration: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై భానుప్రకాష్ రెడ్డి మాజీ వైకాపా ప్రభుత్వం, టీటీడీ అధికారులపై తీవ్ర ఆరోపణలు, నవంబర్ 6 టీటీడీ సమావేశం, SIT దర్యాప్తు కొనసాగుతోంది + News18 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గత…
-

Hyderabad: సనత్నగర్ బాలుడి హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష.. కోర్టు సంచలన తీర్పు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 6:00 AM IST ఏడేళ్ల అబ్దుల్ వహీద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ఖాన్ ఏలియాస్ హిజాన్కు ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి మండల వెంకటేశ్వరరావు తీర్పు చెప్పారు. ఈ నేరంలో నిందితుడికి సహకరించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ రఫీక్కు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: ఆర్థిక లావాదేవీల గొడవలు చివరకు ఒక పసిప్రాణాన్ని బలితీసుకున్న దారుణ ఘటనలో మేడ్చల్-మల్కాజిగిరి 3వ అదనపు కోర్టు కీలక…
-

నాసిక్ మత మార్పిడి కేసులో కొత్త ట్విస్ట్.. SIT చేతికి కీలక ఆధారాలు | | ACTPnews
దర్యాప్తులో కీలకంగా మారిన చాట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిర్యాదుదారురాలి మత మార్పిడికి సంబంధించిన చాట్ సంభాషణలను SIT స్వాధీనం చేసుకుంది. ఒక చాట్లో నిదా ఖాన్ తన బంధువుతో “ఈరోజు నేను హానియాతో బయటకు వెళ్తున్నాను” అని చెప్పినట్లు తెలుస్తోంది. దానికి “హానియా ఎవరు?” అని ప్రశ్నించగా, “మతం మార్చుకున్న ఆ అమ్మాయి” అని నిదా సమాధానం ఇచ్చినట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. ఈ సందేశాలు కేసులోని పలు ఆరోపణలకు బలమైన ఆధారాలుగా…
-

ట్విషా శర్మ కేసులో సుప్రీంకోర్టు సీరియస్.. సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ | | ACTPnews
Last Updated:May 25, 2026 1:07 PM IST ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు సీబీఐకి బదిలీ, సుప్రీంకోర్టు నిష్పక్షపాత దర్యాప్తు, మీడియా వ్యాఖ్యలపై ఆందోళన, ఎవరినీ ముందస్తుగా దోషిగా చూడొద్దని సూచన News18 ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న వేళ, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా సాగాల్సిన అవసరాన్ని స్పష్టం…
-

Hyderabad: పథకం లవర్ది.. అమలు కల్పనది.. ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో ఒక నేపాలీ ప్రేమ కథా చిత్రం! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 17, 2026 4:44 AM IST నమ్మకంగా ఇంట్లో చేరి, యజమానురాలి ప్రాణాలు తీసి, కోట్ల రూపాయల సొత్తుతో పరారైన ఈ ముఠా వెనుక ఉన్న అంతరాష్ట్ర నెట్వర్క్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నేపాలి పనిమనిషి కల్పన Hyderabad: భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్రంజన్రే భార్య తనూజ హత్య, దోపిడీ కేసులో రోజుకో కొత్త నిజం వెలుగులోకి వస్తోంది. జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్ లాంటి అత్యంత సంపన్న, సురక్షిత ప్రాంతంలో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











