Tag: india news
-

YS Rajasekhara Reddy Statue : నంద్యాలలో ఘోరం.. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం! | ACTPnews
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పట్టణంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. శ్రీనివాస నగర్ ప్రాంతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) గారి విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. Source…
-

CM Revanth Reddy: హరీశ్ రావు నిజంగా పార్టీ మారతాడా? రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 31, 2026 10:22 AM IST హరీశ్ రావు పార్టీ మారతాడంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద దుమారాన్ని రేపాయి. రేవంత్ రెడ్డి ఈ రకమైన రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన ఐదు కారణాలు ఇవే రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి. హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొత్తదేమీ కాదు. అసెంబ్లీ…
-

Tirupati: పోలీసుల్ని చూసి భయంతో కారు యాక్సిడెంట్.. వెహికల్లో డ్రైవర్తో పాటు ఆమె ఉందట | | ACTPnews
Last Updated:Apr 14, 2026 1:19 PM IST Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. + Tirupati Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు…
-

టీటీడీ బిగ్ టెండర్ అలర్ట్.. గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్లు ఆహ్వానం..! ttd tender for collection of gunny bags last date april 22. | | ACTPnews
Last Updated:Apr 14, 2026 4:18 PM IST టీటీడీ ఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ టెండర్ ఆహ్వానం, 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమలు, ఈఎండీ 75000, దరఖాస్తుల గడువు ఏప్రిల్ 22 సాయంత్రం 5 గంటలు టీటీడీ లో ఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్ల ఆహ్వానం..! తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరో కీలక టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శ్రీవారి ఆలయం మరియు అనుబంధ…
-

Arunachalam Tirupati Tour: రూ.3 వేలకే 3 రోజుల్లో అరుణాచలం, తిరుపతి టూర్… 3 డేస్ ప్లానింగ్ ఇలా చేయండి | | ACTPnews
బడ్జెట్ చూస్తే తిరువన్నామలై వరకు రైలు ప్రయాణానికి రూ.500, తిరువన్నామలైలో ఆటోకి రూ.300, వసతికి రూ.500, తిరువన్నామలై నుంచి తిరుపతికి రావడానికి రూ.300, తిరుపతి నుంచి తిరుమల వెళ్లి రావడానికి రూ.300, తిరుపతి నుంచి మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి రూ.400 ఖర్చవుతుంది. మూడు రోజులు భోజనం, ఇతర చిన్నచిన్న ఖర్చులకు మిగతా రూ.700 ఖర్చు పెట్టినా కేవలం రూ.3,000 బడ్జెట్లో అరుణాచలం, తిరుపతి యాత్ర పూర్తి చేయొచ్చు. అయితే ప్రతీ చోటా అకామడేషన్ కావాలనుకుంటే మాత్రం కాస్త…
-

Hyderabad: కంచే చేను మేస్తే.. కుమార్తెపై తండ్రి పైశాచికం.. ఐదేళ్ల జైలు శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 12, 2026 4:53 AM IST ఆ తండ్రికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: కన్నబిడ్డకు రక్షణగా ఉండాల్సిన తండ్రే కామాంధుడిలా మారి, పదేళ్ల కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. కన్నకూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆ తండ్రికి ఐదేళ్ల…
-

Avinash Reddy : వివేకా హత్య కేసులో సునీత పక్కదారి పట్టిస్తున్నారు.. | ACTPnews
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత నాటకం సృష్టించిందే సునీతారెడ్డి, ఆమె భర్త అని ఆరోపించారు. ఈ కేసులో అనేక కీలక అంశాలను సునీత పక్కదారి పట్టించారని, తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై ఆమె ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. ‘మర్డర్ ఫర్ గెయిన్’ (ఆస్తి కోసం హత్య) అనే కోణంలో సునీత ఎందుకు విచారణ…
-

YS Sharmila : జగన్కు దమ్ముంటే అభిశంసన తీర్మానానికి మద్దతివ్వాలి! | ACTPnews
విజయనగరం జిల్లా జామిలో పర్యటించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, తన సోదరుడు వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్వర్పై ఇండియా కూటమి ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానానికి వైసీపీ ఎంపీలు సంతకాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని గతంలో జగన్ చేసిన ఆరోపణల్లో నిజాయితీ ఉంటే, ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీ చేతుల్లో కీలుబొమ్మగా మారిందని…
-

శ్రీవారి దర్శనం పేరుతో భారీ మోసం.. సోషల్ మీడియా స్కామ్.. ఇద్దరు అరెస్ట్..! Tirupati VIP darshan scam. | | ACTPnews
Last Updated:Apr 15, 2026 2:55 PM IST తిరుపతి లో శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియా లో మోసం, ఇద్దరు అరెస్ట్, యూపీఐ ద్వారా డబ్బులు దోచుకున్నట్టు పోలీసుల వెల్లడి, టిటిడి అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు సూచన సోషల్ మీడియాలో శ్రీవారి దర్శనం పేరుతో మోసం ఇద్దరు అరెస్ట్..! తిరుపతి పేరుతో, శ్రీవారి దర్శనం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. అమాయక భక్తుల విశ్వాసాన్ని ఆయుధంగా…
-

YS Jagan : విజయవాడలో జగన్ ఇఫ్తార్ సందడి.. ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు! | | ACTPnews
Last Updated: Mar 18, 2026, 22:18 IST విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగిన ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించిన ఆయన, అందరికీ ఉర్దూలో ముందస్తుగా ‘రంజాన్ ముబారక్’ తెలిపారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యానికి ప్రతీక అని, సమాజంలో శాంతి, సోదరభావం అత్యంత అవసరమని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం మత పెద్దలు, వైఎస్సార్సీపీ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











