Tag: india news
-

YS Sharmila Attacks Center: పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్ షర్మిల ఫైర్! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోందని, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు చూస్తూ భారీగా చేరుతున్నారని ఆమె వెల్లడించారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇంధన…
-

టీటీడీ ఈ-వేలం.. స్వామివారికి సమర్పించిన వస్త్రాలు సొంతం చేసుకునే ఛాన్స్..! | | ACTPnews
Last Updated:May 19, 2026 10:57 PM IST టీటీడీ మే 21 నుంచి జూన్ 2 వరకు తిరుమల, అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన 505 లాట్ల వస్త్రాలను పూర్తిగా ఆన్లైన్ ఈ వేలం ద్వారా విక్రయించనుంది News18 తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో ప్రత్యేక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో భక్తులు సమర్పించిన వివిధ రకాల వస్త్రాలను ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు…
-

High Command Finalizes VD Satheesan | సీఎం సతీషన్..హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ | ACTPnews
కేరళ కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) నేతగా వి.డి. సతీశన్ను కొనసాగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం (మే 14, 2026) ఢిల్లీలో జరిగిన చర్చల అనంతరం, కేరళ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపా దాస్మున్షీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. పార్టీ పటిష్టత కోసం హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆమె స్పష్టం చేశారు. నాయకత్వ మార్పుపై రాష్ట్ర స్థాయిలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, అధిష్టానం మాత్రం సతీశన్ వైపు మొగ్గు చూపడం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











