Tag: national news

  • Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఈ ఫోన్ నంబర్ సేవ్ చేసుకోండి, మీకే లాభం | | ACTPnews

    Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఈ ఫోన్ నంబర్ సేవ్ చేసుకోండి, మీకే లాభం | | ACTPnews

    Last Updated:Apr 13, 2026 5:25 PM IST Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ సెంటర్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వ్యక్తి కాసుల కోసం కక్కూర్తి పడ్డాడు. tirumala Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ సెంటర్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న నరసింహారెడ్డి అనే వ్యక్తి, సేవలు…

    Continue Reading

  • CM Chandrababu  | విజయవాడలో సీఎం చంద్రబాబు ఇఫ్తార్ విందు | ACTPnews

    CM Chandrababu | విజయవాడలో సీఎం చంద్రబాబు ఇఫ్తార్ విందు | ACTPnews

    విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ చేశారు. ఈ సందర్భంగా ఇమామ్‌లు, మౌజమ్‌ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. మైనార్టీల మనోభావాలను గౌరవిస్తూ, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణతో పాటు ఆటోనగర్ ద్వారా ముస్లిం యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని…

    Continue Reading

  • Hyderabad: రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అబిడ్స్ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అబిడ్స్ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 31, 2026 4:39 AM IST ఇన్‌స్పెక్టర్ జట్ల మహేందర్ భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. స్టేషన్ లోపలే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీకి చిక్కిన సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక…

    Continue Reading

  • Pawan Reviews : గంజాయి తగులబెట్టించిన పవన్ కళ్యాణ్! | ACTPnews

    Pawan Reviews : గంజాయి తగులబెట్టించిన పవన్ కళ్యాణ్! | ACTPnews

    ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పల్నాడు జిల్లాలోని జిందాల్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లో పర్యటించారు. పోలీసులు వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో గంజాయిని (Marijuana) పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా, అత్యాధునిక సాంకేతికతతో సైంటిఫిక్ మరియు ఎకో-ఫ్రెండ్లీ (Eco-Friendly) పద్ధతిలో ధ్వంసం చేసే ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. బహిరంగంగా కాల్చడం వల్ల వచ్చే కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తూ, జిందాల్ ప్లాంట్ బాయిలర్లలో ఈ వ్యర్థాలను కాల్చి బూడిద చేసే విధానాన్ని…

    Continue Reading

  • 3D Painting: వైరల్‌గా మారిన కుప్పం ఆర్టిస్ట్ 3D పెయింటింగ్.. టీవీ స్క్రీన్‌పై ‘తిమ్మరాజు పల్లి’ సందడి! | | ACTPnews

    3D Painting: వైరల్‌గా మారిన కుప్పం ఆర్టిస్ట్ 3D పెయింటింగ్.. టీవీ స్క్రీన్‌పై ‘తిమ్మరాజు పల్లి’ సందడి! | | ACTPnews

    Last Updated:Apr 13, 2026 10:11 PM IST 3D Painting: కుప్పం నుంచి వచ్చిన టీవీ సినిమా తిమ్మరాజు పల్లి కోసం కళాకారుడు పురుషోత్తమ్ చేసిన 3D పెయింటింగ్ వైరల్, కిరణ్ అబ్బవరం షేర్ చేయడంతో ప్రచారం పెరిగింది + తిమ్మరాజు పల్లి సినిమా విడుదలకు ప్రత్యేకంగా టీవీ స్క్రీన్‌లో టీం చిత్రాలు..! కుప్పం ప్రాంతం నుంచి వెండితెరకు పరిచయం కాబోతున్న చిన్న సినిమా ‘తిమ్మరాజు పల్లి’. ఈ సినిమా విడుదల సందర్భంగా ఒక స్థానిక…

    Continue Reading

  • YS Sharmila  | కార్యకర్తల కోసమే పథకాలా?  చంద్రబాబు, జగన్‌లపై షర్మిల ఫైర్! | ACTPnews

    YS Sharmila | కార్యకర్తల కోసమే పథకాలా? చంద్రబాబు, జగన్‌లపై షర్మిల ఫైర్! | ACTPnews

    ప్రస్తుత రాజకీయాల్లో సంక్షేమ పథకాల పంపిణీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహానేత వైఎస్సార్ పాలనలో పథకాలు పార్టీలు, కులమతాలకు అతీతంగా అందేవని.. కానీ నేడు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అదే జరిగిందని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా తమ కూటమి కార్యకర్తలకే పెద్దపీట వేస్తోందని ఆమె ఆరోపించారు. ప్రజలను ఓటర్లుగా కాకుండా మనుషులుగా చూడాలని, రాజకీయాల్లో మార్పు రావాలని…

    Continue Reading

  • YS Rajasekhara Reddy Statue : నంద్యాలలో ఘోరం.. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం! | ACTPnews

    YS Rajasekhara Reddy Statue : నంద్యాలలో ఘోరం.. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం! | ACTPnews

    ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పట్టణంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. శ్రీనివాస నగర్ ప్రాంతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) గారి విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. Source…

    Continue Reading

  • CM Revanth Reddy: హరీశ్ రావు నిజంగా పార్టీ మారతాడా? రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా | తెలంగాణ వార్తలు | ACTPnews

    CM Revanth Reddy: హరీశ్ రావు నిజంగా పార్టీ మారతాడా? రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వెనుక అర్థం ఇదేనా | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 31, 2026 10:22 AM IST హరీశ్ రావు పార్టీ మారతాడంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో పెద్ద దుమారాన్ని రేపాయి. రేవంత్ రెడ్డి ఈ రకమైన రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన ఐదు కారణాలు ఇవే రేవంత్ రెడ్డి CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి. హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొత్తదేమీ కాదు. అసెంబ్లీ…

    Continue Reading

  • Tirupati: పోలీసుల్ని చూసి భయంతో కారు యాక్సిడెంట్.. వెహికల్‌లో డ్రైవర్‌తో పాటు ఆమె ఉందట | | ACTPnews

    Tirupati: పోలీసుల్ని చూసి భయంతో కారు యాక్సిడెంట్.. వెహికల్‌లో డ్రైవర్‌తో పాటు ఆమె ఉందట | | ACTPnews

    Last Updated:Apr 14, 2026 1:19 PM IST Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. + Tirupati Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు…

    Continue Reading

  • టీటీడీ బిగ్ టెండర్ అలర్ట్.. గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్లు ఆహ్వానం..! ttd tender for collection of gunny bags last date april 22. | | ACTPnews

    టీటీడీ బిగ్ టెండర్ అలర్ట్.. గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్లు ఆహ్వానం..! ttd tender for collection of gunny bags last date april 22. | | ACTPnews

    Last Updated:Apr 14, 2026 4:18 PM IST టీటీడీ ఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ టెండర్ ఆహ్వానం, 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమలు, ఈఎండీ 75000, దరఖాస్తుల గడువు ఏప్రిల్ 22 సాయంత్రం 5 గంటలు టీటీడీ లో ఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్ల ఆహ్వానం..! తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరో కీలక టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శ్రీ‌వారి ఆలయం మరియు అనుబంధ…

    Continue Reading