Tag: national news
-

Nara Lokesh Fire Speech at AM/NS Plant Grounding | ఏపీలో లక్ష ఉద్యోగాలే లక్ష్యం | ACTPnews
అనకాపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (AM/NS) ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం ఒప్పందాల (MoUs) మీద సంతకాలు చేయడమే కాకుండా, ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసి యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 22 సెక్టార్ బేస్డ్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా 20 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా రాబోయే…
-

CM Chandrababu Claims Massive Investments | 25 నెలల్లో భారీ పెట్టుబడులు! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన 25 నెలల్లోనే భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. సుమారు రూ. 20 కోట్లు 35 లక్షల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించిన ఆయన, రాబోయే మూడు సంవత్సరాల్లో 22 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పెట్టుబడులు – పరిశ్రమలు – ఉద్యోగాలు అనే దిశలో ముందుకు…
-

తిరుపతిలో ఆధ్యాత్మిక వైభవం.. భక్తులను మంత్రముగ్ధులను చేసిన గంధోత్సవం! Tirupati Sri Govindarajaswamy Temple | | ACTPnews
Last Updated:Apr 23, 2026 10:41 PM IST తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం వైభవంగా జరిగింది, గంధాభిషేకం, ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తిరుపతి లో ఘనంగా శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం..! తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడింది. శ్రీ భాష్యకారుల ఉత్సవాల్లో చివరి ఘట్టంగా నిర్వహించే గంధపు పొడి ఉత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా…
-

Murder: డబ్బు కోసం దారుణం.. రూ. 10 వేల కోసం హత్య.. షాద్నగర్లో ఘోరం.. కేసును ఛేదించిన పోలీసులు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 5:31 AM IST ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మరుసటి రోజు ఉదయం షాద్నగర్ శివారులోని ఒక వంకలో కేశవులు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రతీకాత్మక చిత్రం Murder: సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పడానికి షాద్నగర్లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. కేవలం పది వేల రూపాయల నగదు కోసం ఒక నిండు ప్రాణాన్ని అత్యంత దారుణంగా బలిగొన్న ఉదంతం స్థానికంగా పెను కలకలం…
-

Online Rummy: ఆన్లైన్ రమ్మీ కాటేసింది.. తల్లి, భార్యను చంపి సూసైడ్ చేసుకున్న మోహన్ కేసులో వీడిన మిస్టరీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Apr 24, 2026 5:02 AM IST తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఆన్లైన్ రమ్మీ అనే మాయాజాలంలో చిక్కుకుని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక వ్యక్తి, తన కన్నతల్లిని, భార్యను హతమార్చి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా.. తన ఇద్దరు పిల్లల మరణానికి కూడా కారణమయ్యాడు మోహన్ కుటుంబం Online Rummy: సాంకేతికత వినోదం కోసం పుడితే, అది వ్యసనంగా మారితే ఎంతటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి తిరుపతి జిల్లాలో జరిగిన…
-

YSRCP Shyamala | నారా లోకేష్పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు! | ACTPnews
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వేదికగా జరిగిన మీడియా సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మంత్రి నారా లోకేష్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ను ‘సకలశాఖ మంత్రి’ అంటూ ఎద్దేవా చేసిన ఆమె, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా అమలు కాబోతున్న మహిళా రిజర్వేషన్లకు తామేదో ముందే చేశామన్నట్లు లోకేష్ అడ్వాన్స్డ్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళా భద్రత గురించి మాట్లాడే ముందు, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్…
-

Ambati Rambabu : లోకేష్కు సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలి! | ACTPnews
తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్పై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని, ఇది ‘దగా డీఎస్సీ’ అని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్లు డబ్బులకు అమ్ముకున్నారని కూడా అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు నిర్వహించే వారే పరీక్షలు రాయడం ఎలా సాధ్యమని ప్రశ్నించిన ఆయన, ఈ వ్యవహారంపై సీబీఐ…
-

Tirumala: తిరుమల శ్రీవారికి కేజీ గోల్డ్ విరాళం.. ఆ బాహుబలి భక్తుడు ఎవరో తెలుసా..? | | ACTPnews
Last Updated:Apr 24, 2026 1:07 PM IST Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. + టీటీడీకి కేజీ బంగారం విరాళం..! Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. శ్రీవేంకటేశ్వర…
-

ED Raids: మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ దాడులు! భారీ ఆర్థిక లావాదేవీలపై ఆరా? | | ACTPnews
Last Updated:Apr 24, 2026 1:18 PM IST మాజీ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందరెడ్డి తదితరుల ఇళ్లపై ED సోదాలు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో దాడులు, పెద్ద ఆర్థిక లావాదేవీల దర్యాప్తు అనుమానం + చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కలకలం..! మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉదయం…
-

K Kavitha : రైతు డిస్కామ్ ప్రతిపాదనపై కవిత ఫైర్! | ACTPnews
తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేక Farmer DISCOM ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై TRS నేత కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) ప్రజా విచారణలో పాల్గొన్న ఆమె, ఈ ప్రతిపాదన రైతులకు భారమవుతుందని ఆరోపించారు. రైతులకు ఉచిత, నిరంతర విద్యుత్ సరఫరాతో తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి చెందిందని కవిత పేర్కొన్నారు. కొత్త Farmer DISCOM వల్ల భవిష్యత్తులో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టే అవకాశం ఉందని, ప్రైవేటీకరణకు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed









