Tag: national news

  • Talasani on Voter List: ఓటర్ల జాబితా సవరణపై తలసాని కీలక ఆదేశాలు.. మే 1 నుంచి ఇంటింటి సర్వే! | ACTPnews

    Talasani on Voter List: ఓటర్ల జాబితా సవరణపై తలసాని కీలక ఆదేశాలు.. మే 1 నుంచి ఇంటింటి సర్వే! | ACTPnews

    సనత్నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన వెస్ట్ మారేడ్పల్లి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) కార్యక్రమంపై పార్టీ కార్యకర్తలు, నాయకులు డేగ కన్ను వేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వే ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందుకే పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికీ…

    Continue Reading

  • తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. వైభవంగా హనుమ జయంతి వేడుకలు! | | ACTPnews

    తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. వైభవంగా హనుమ జయంతి వేడుకలు! | | ACTPnews

    Last Updated:May 12, 2026 10:42 PM IST తిరుమలలో వైభవంగా హనుమ జయంతి వేడుకలు..! + News18 తిరుమల పర్వతాలు మరోసారి భక్తిరసంలో మునిగిపోయాయి. వైశాఖ మాసం బహుళ దశమిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న హనుమ జయంతి వేడుకలు తిరుమలలో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పాపవినాశనం మార్గంలోని జాపాలి తీర్థం వరకు భక్తుల సందడి కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు…

    Continue Reading

  • Amit Shah : నక్సలిజం కథ ముగిసింది! పార్లమెంట్ లో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    Amit Shah : నక్సలిజం కథ ముగిసింది! పార్లమెంట్ లో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు | ACTPnews

    దేశం నుండి నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని, ఏప్రిల్ 1 నుండి భారత్ నక్సల్ రహిత దేశంగా మారుతుందని హోంమంత్రి అమిత్ షా సోమవారం (మార్చి 30, 2026) లోక్సభలో ప్రకటించారు. బస్తర్ ప్రాంతం ఇప్పుడు తుపాకుల మోత నుండి స్కూలు గంటల వైపు మళ్లిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ హయాంపై ఆయన విమర్శలు గుప్పించారు. 1970వ దశకంలో ఇందిరా గాంధీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వామపక్ష భావజాలాన్ని ప్రోత్సహించారని, దానివల్లే దేశంలో 12…

    Continue Reading

  • Kishan Reddy | పెట్రోల్ డీజిల్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ! | | ACTPnews

    Kishan Reddy | పెట్రోల్ డీజిల్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ! | | ACTPnews

    Last Updated: Apr 29, 2026, 21:00 IST తెలంగాణలో చమురు సరఫరాపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని సీజీఓ టవర్స్లో చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్ల అసోసియేషన్తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. “రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేవు” అని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరియు సోషల్ మీడియాలో వస్తున్న…

    Continue Reading

  • Rajagopal Reddy vs Kavitha: కవిత కొత్త పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్! | ACTPnews

    Rajagopal Reddy vs Kavitha: కవిత కొత్త పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్! | ACTPnews

    మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కల్వకుంట్ల కవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కవిత కొత్త పార్టీ ఏర్పాటును “బిగ్ జోక్”గా అభివర్ణించారు. “తండ్రికి (కేసీఆర్) కనీస విలువ ఇవ్వని మనిషి.. తెలంగాణ ప్రజలకు అమ్మ ఎలా అవుతుంది?” అని ఆయన ప్రశ్నించారు. కవితకు ఉన్న గుర్తింపు కేవలం ఒక ఉద్యమకారుడి బిడ్డగా మాత్రమేనని, ఆమెకు స్వతంత్ర రాజకీయ నాయకత్వం లేదని ఎద్దేవా చేశారు. తిరిగి TRS పేరుతో పార్టీ…

    Continue Reading

  • Rahul Gandhi : శబరిమల బంగారం చోరీపై ప్రధాని మౌనం వెనుక మర్మమేంటి? రాహుల్ గాంధీ ఫైర్ | | ACTPnews

    Rahul Gandhi : శబరిమల బంగారం చోరీపై ప్రధాని మౌనం వెనుక మర్మమేంటి? రాహుల్ గాంధీ ఫైర్ | | ACTPnews

    Last Updated: Mar 30, 2026, 21:28 IST కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (మార్చి 30, 2026) రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానికి హిందూ మతం అన్నా, ఆలయాల అన్నా నిజమైన గౌరవం లేదని ఆయన విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే శబరిమల ఆలయంలో బంగారం చోరీ జరిగితే, దానిపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేరళలో అధికార ఎల్డీఎఫ్ (LDF) మరియు బీజేపీ…

    Continue Reading

  • Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews

    Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews

    తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అధికారికంగా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని, ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. Source…

    Continue Reading

  • Tirupati: తిరుపతిలో షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ హత్యకు సుపారీ ఇచ్చిందెవరో తెలుసా..? Tirupati lawyer murder conspiracy. | | ACTPnews

    Tirupati: తిరుపతిలో షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ హత్యకు సుపారీ ఇచ్చిందెవరో తెలుసా..? Tirupati lawyer murder conspiracy. | | ACTPnews

    Last Updated:May 23, 2026 9:16 PM IST తిరుపతిలో న్యాయవాది గుణశేఖర్ కానిస్టేబుల్ హత్యకు కుట్ర ఆరోపణలు, ముగ్గురు యువకుల స్టేట్‌మెంట్‌లతో కేసు నమోదు, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు + News18 తిరుపతిలో సంచలనం రేపుతున్న ఓ కేసు ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. న్యాయవాదిగా వ్యవహరిస్తున్న వ్యక్తే ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను హత్య చేయించాలని ముద్దాయిలను ప్రేరేపించాడన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఓ…

    Continue Reading

  • Atishi  :మోదీకి రాఘవ్ భయపడ్డాడు..బీజేపీలో చేరుతాడు..అతిశీ సంచలన ఆరోపణలు! | ACTPnews

    Atishi :మోదీకి రాఘవ్ భయపడ్డాడు..బీజేపీలో చేరుతాడు..అతిశీ సంచలన ఆరోపణలు! | ACTPnews

    ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వ్యవహారశైలిపై ఢిల్లీ అసెంబ్లీ విపక్ష నేత అతిశీ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల అవకతవకలపై విపక్షాలు గళమెత్తుతున్నా రాఘవ్ చద్దా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆయన భయపడుతున్నారా? అని నిలదీశారు. గతంలో ఇతర విపక్ష నేతలు ED, CBI కేసులకు భయపడి బిజెపిలో చేరినట్లుగానే, చద్దా కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందనే…

    Continue Reading

  • Hyderabad: జవహర్‌నగర్ నేపాల్ ముఠా దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Hyderabad: జవహర్‌నగర్ నేపాల్ ముఠా దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురు అరెస్ట్! | తెలంగాణ వార్తలు | ACTPnews

    నమ్మకంగా ఇంట్లో చేరి.. పుట్టినరోజు నాటకంతో స్కెచ్ పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్ లోని అత్యంత విలాసవంతమైన ‘మోహన్స్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్’లో అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సిపురం (68) తన భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఆ ఇంట్లో వృద్ధ దంపతులు ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారనే విషయాన్ని అక్కడ పనిచేసే రాజేష్, మీనా అనే నేపాల్ కార్మికులు గమనించారు. ఎలాగైనా ఆ ఇంట్లో పెద్ద ఎత్తున దోపిడీ చేసి లగ్జరీ లైఫ్ గడపాలని వారు పక్కా స్కెచ్…

    Continue Reading