Tag: national news
-

Khushbu Sundar | అసెంబ్లీ ఎన్నికలపై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్! | ACTPnews
తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ ఆదివారం (ఏప్రిల్ 5, 2026) పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆమె స్పందిస్తూ.. పుదుచ్చేరి ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఎన్డీయే అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమను మళ్ళీ అధికారంలోకి తెస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చిన ఖుష్బూ, దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందని, పుదుచ్చేరిలో తమ గెలుపు ఏకపక్షంగా ఉంటుందని…
-

Ashwini Vaishnaw | హైదరాబాద్-అమరావతి బుల్లెట్ రైలుజస్ట్ గంటలో వెళ్లొచ్చు.. | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రైల్వే చరిత్రలో మంగళవారం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీకి వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ – అమరావతి మధ్య బుల్లెట్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 70 నిమిషాలకు తగ్గుతుందని, ఈ ప్రాజెక్టును 7-8 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ కోస్తా రైల్వే…
-

Bullet Train: హైదరాబాద్ టు ముంబై.. కేవలం 3 గంటలే.. సిద్ధమైన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ డీపీఆర్.. శంషాబాద్ ఎయిర్పోర్ట్కూ హైస్పీడ్ కనెక్టివిటీ! | తెలంగాణ వార్తలు | ACTPnews
మూడు రాష్ట్రాల మీదుగా 671 కిలోమీటర్ల ప్రయాణం ఈనాడు కథనం ప్రకారం.. ఈ హైస్పీడ్ కారిడార్ మొత్తం పొడవు 671 కిలోమీటర్లు. ఈ కారిడార్ మూడు రాష్ట్రాల పరిధి గుండా సాగనుంది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 457 కిలోమీటర్లు (68 శాతం), కర్ణాటకలో 121 కిలోమీటర్లు (18 శాతం), మరియు తెలంగాణ పరిధిలో 93 కిలోమీటర్ల (14 శాతం) మేర ట్రాక్ నిర్మిస్తారు. గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ బుల్లెట్ రైళ్లను డిజైన్…
-

Revanth Reddy vs Pinarayi Vijayan | పినరయికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది- రేవంత్ రెడ్డి | ACTPnews
కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (ఏప్రిల్ 6, 2026) తిరువనంతపురంలో నిర్వహించిన రోడ్షోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై ఆయన నిప్పులు చెరిగారు. “పినరయి విజయన్కు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది.. ఇక ఆయనకు బై బై చెప్పే సమయం వచ్చింది” అని రేవంత్ వ్యాఖ్యానించారు. విజయన్ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. విజయన్ మరియు కేసీఆర్ మంచి మిత్రులని,…
-

Payyavula Keshav : గూగుల్ సెంటర్ రేకుల షెడ్డు కాదు..జగన్పై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్! | | ACTPnews
Last Updated: Apr 28, 2026, 19:21 IST అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారని, ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే అద్భుతమైన కార్యక్రమని కొనియాడారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది వేసినప్పుడు కూడా ఇలాగే హేళన చేశారని, కానీ నేడు అది నగరానికే తలమానికంగా మారిందని గుర్తు చేశారు. గూగుల్…
-

Jagadish Reddy Serious Warnings To Police Officers | తప్పు చేస్తే ఏ అధికారిని వదిలేది లేదు! | ACTPnews
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మీడియా సమావేశంలో పోలీస్ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితుడు మధు కుటుంబ పోషణ బాధ్యత, వారి పిల్లల చదువుల బాధ్యతను బీఆర్ఎస్ పార్టీనే పూర్తిగా తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఈ కేసులో ఏ అధికారి తప్పు చేసినా తాము గమనిస్తూనే ఉన్నామని, తప్పు చేసిన వారు భవిష్యత్తులో తప్పించుకోలేరని హెచ్చరించారు. గతంలో ఇలాంటి క్రిమినల్ కేసులు 10 ఏండ్ల తర్వాత కూడా రీ-ఓపెన్ చేసి, బాధ్యులైన…
-

Ex-CM Uma Bharti : రోడ్డుపై పోహ-జిలేబీ అమ్మిన మాజీ సీఎం ఉమాభారతి! | ACTPnews
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి తన సొంత పట్టణం టికంగఢ్లో సోమవారం (ఏప్రిల్ 6, 2026) అరుదైన రీతిలో కనిపించారు. తన బంగ్లా ముందు ఉన్న రోడ్డుపై తోపుడు బండిపై కూర్చుని ఆమె స్వయంగా పోహ, జిలేబీలు అమ్మారు. ఇటీవల స్థానిక మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతంలోని పేద వ్యాపారుల బట్టీలను తొలగించడాన్ని నిరసిస్తూ ఆమె ఈ చర్యకు దిగారు. “పేదల నోటికాడ కూడు లాక్కోకండి” అని అధికారులను హెచ్చరించిన ఆమె, స్వయంగా వ్యాపారం చేసి వారికి…
-

KTR Inspiring Speech At ICAI Convocation In Hyderabad | సీఏలకు కేటీఆర్ కీలక సందేశం! | ACTPnews
హైదరాబాద్ అన్వయ కన్వెన్షన్లో జరిగిన ఐసీఏఐ (ICAI) కాన్వొకేషన్ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా చార్టర్డ్ అకౌంటెంట్లు (CA) అయిన యువతను వారి పట్టుదల, క్రమశిక్షణను అభినందిస్తూ కేటీఆర్ గారు కీలక ప్రసంగం చేశారు. దేశ నిర్మాణంలో, మారుతున్న ఆర్థిక వ్యవస్థలో సీఏల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సమగ్రత, పారదర్శకతను కాపాడటంలో చార్టర్డ్ అకౌంటెంట్లు దేశ ఆర్థిక…
-

Hyderabad Crime: వివాహేతర సంబంధానికి అడ్డని కన్నకూతుర్నే పొట్టనబెట్టుకున్న కఠిన తల్లి.. ఎలా చంపేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. | | ACTPnews
Last Updated:May 19, 2026 5:18 AM IST Hyderabad Crime: హైదరాబాద్ అల్వాల్లో రేఖ అనే తల్లి, ప్రియుడు సాయి కోసం ఆరేళ్ల కూతురు తన్వికను నీటి ట్యాంకులో నెట్టివేసి హత్య చేసింది, ఇద్దరిపై కేసు, అరెస్ట్ చేశారు News18 కన్నప్రేమను మంటగలిపే అత్యంత అమానవీయమైన, క్రూరమైన సంఘటన హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ప్రియుడితో ఉన్న వివాహేతర సంబంధానికి ఆరేళ్ల కన్నకూతురు అడ్డంగా ఉందన్న కారణంతో, ఓ తల్లి కఠినంగా మారి…
-

PM Modi | ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వే ప్రారంభం.. | ACTPnews
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించి, ఉత్తరాది రాష్ట్రాలకు గొప్ప కానుకను అందించారు. 210 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు ప్రయాణ సమయం 6 గంటల నుండి కేవలం 2.5 గంటలకు తగ్గిపోనుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రత్యేకత ఆసియాలోనే పొడవైన 12 కిలోమీటర్ల ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్. ఇది రాజాజీ టైగర్ నేషనల్ పార్క్ వన్యప్రాణులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మించబడింది. ప్రారంభోత్సవం అనంతరం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











