Tag: హస
-

Aadarsha Kutumbam AK47: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’ హౌస్ నెం.47 రిలీజ్ డేట్ వచ్చేసింది.. పండుగకి బాక్సాఫీస్పై దండయాత్ర! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 28, 2026 12:38 PM IST వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – ఏకే47’ చిత్రానికి విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్ర కొత్త పోస్టర్లు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచాయి. News18 టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 – ఏకే47’ (AK47)పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ…
-

Venkatesh: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలో దసరా ఊచకోత! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 18, 2026 2:56 PM IST వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. News18 విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలంగా ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. తాజా…
-

Nasir Best: ‘నేనే జీసస్.. నేనే ఒసామా బిన్ లాడెన్’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడి గురించి షాకింగ్ నిజాలు | | ACTPnews
Last Updated:May 24, 2026 10:35 AM IST వైట్ హౌస్ కాల్పుల నిందితుడిని నసీర్ బెస్ట్గా పోలీసులు గుర్తించారు. బెస్ట్ గురించి పోలీసులు పాత వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా.. విస్తుపోయే నిజాలు తెలిశాయి. అవేంటో మీరూ తెలుసుకోండి నసీర్ బెస్ట్ Nasir Best: అమెరికా దేశాధినేత అధికారిక నివాసమైన వైట్ హౌస్ వెలుపల మే 23, శనివారం రాత్రి జరిగిన సంచలన కాల్పుల ఘటనకు సంబంధించిన మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. సెక్యూరిటీ…
-

PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి కీలక భేటీ.. ప్రధానికి వైట్ హౌస్ ఆహ్వానం ! | | ACTPnews
Last Updated:May 23, 2026 4:29 PM IST అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. వైట్ హౌస్ సందర్శించాల్సిందిగా ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని మోదీకి అందజేస్తూ, రక్షణ, వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. News18 అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












