Tag: హసల
-

Modi-Lee Summit 2026: హైదరాబాద్ హౌస్లో మోదీ – లీ జే-మ్యుంగ్ భేటీ.. | ACTPnews
ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ మరియు సాంకేతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్-దక్షిణ కొరియా మైత్రికి చిహ్నంగా ఇరువురు నేతలు కలిసి ఒక మొక్కను నాటారు. సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ మరియు డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో లీ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











