ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల పట్టణంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది. శ్రీనివాస నగర్ ప్రాంతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR) గారి విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు.
Source link
YS Rajasekhara Reddy Statue : నంద్యాలలో ఘోరం.. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










