తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల.. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “చంద్రబాబు పాలనలో సామాన్యులకే కాదు, చివరికి దేవుడికి కూడా రక్షణ లేకుండా పోయింది” అని మండిపడ్డారు. అలిపిరి ఘాట్ రోడ్డులో 60 ఏళ్ల చరిత్ర ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురవడం టీటీడీ భద్రతా వైఫల్యానికి అద్దం పడుతోందని, దీనికి బాధ్యత వహిస్తూ టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శ్యామల మాట్లాడిన పూర్తి వీడియో ఇక్కడ చూడండి!
Source link
YSRCP Shyamala | ‘చంద్రబాబు పాలనలో దేవుడికి కూడా రక్షణ లేదు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-
-

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ భూమిపై హైడ్రా బిగ్ రివీల్.. బయటపడిన FTL లెక్కలు! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

ACB Raids Transco DE | మాదాపూర్లో ఏసీబీ దాడులు! ట్రాన్స్కో డీఈ ఇంట్లో రూ.15 కోట్ల అక్రమాస్తులు! | ACTPnews
-

Jana Nayagan: జన నాయగన్ సినిమా టిక్కెట్ల బ్లాక్ దందా.. సీఎం విజయ్కు అభిమానుల ఫిర్యాదు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








