Last Updated:
గుజరాత్ లోని ఓ బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి.. 10 మంది మృతి చెందారు. రామోల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని రామోల్-గట్రాడ్ రోడ్ ప్రాంతంలోని ఒక అనధికారిక బాణసంచా (ఫైర్క్రాకర్) తయారీ యూనిట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
పేలుడు జరిగిన సమయంలో యూనిట్లో రసాయనాల ప్రాసెసింగ్ జరుగుతోందని సమాచారం. అనధికారికంగా నడుస్తున్న ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ రద్దు చేసినప్పటికీ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది, RAF బృందాలు స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపడుతున్నాయి. గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటల్లకు తరలిస్తున్నారు.
ఈ సందేశం ఇప్పుడే వచ్చింది. మీరు News18 తెలుగు వెబ్సైట్ ద్వారా చాలా వేగంగా పొందవచ్చు మరియు చదవవచ్చు. మేము మరింత సమాచారం పొందినప్పుడు మేము ఈ పోస్ట్ను అప్డేట్ చేస్తాము. అన్ని వార్తలు మరియు అప్డేట్లను వెంటనే పొందడానికి మాతో కనెక్ట్ అయి ఉండండి. ముందుగా అన్ని వార్తలను పొందండి
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.














