ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అహరోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎస్ రంజన్ స్టోన్ క్రషర్ ప్లాంట్లో పునాది ర్యాంప్ కుంగిపోయి ప్లాంట్ ఆఫీస్ భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆఫీసులో ఉన్న నలుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను సోన్భద్ర జిల్లాకు చెందిన లాల్ బహదూర్, అశోక్, రాకేష్, దుర్యోధన్లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Source link
4 Workers Killed as Building Collapses : మిర్జాపూర్లో ఘోర ప్రమాదం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Madhuri Rathod: ఈశ్వర్ సాయి వివాదంలో మరో షాకింగ్ ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Miss World 2026: విశ్వసుందరిగా జోహైరీ మోలా.. మిస్ వరల్డ్ 2026 కిరీటం డొమినికన్ రిపబ్లిక్ కైవసం! | | ACTPnews
-

15 ఏళ్ల బుడ్డొడిపై తిలక్ వర్మ స్లెడ్జింగ్.. సిరాజ్ బౌలింగ్లో సూర్యవంశీ విధ్వంసం! | క్రీడా వార్తలు | ACTPnews
-
-

Hyderabad: హైదరాబాద్లో ఏఐ విప్లవం.. రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్! | తెలంగాణ వార్తలు | ACTPnews







