Khushbu Sundar | అసెంబ్లీ ఎన్నికలపై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్! | ACTPnews

Khushbu Sundar  | అసెంబ్లీ ఎన్నికలపై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్!



తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ ఆదివారం (ఏప్రిల్ 5, 2026) పుదుచ్చేరిలో పర్యటించారు. ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఆమె స్పందిస్తూ.. పుదుచ్చేరి ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఎన్డీయే అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమను మళ్ళీ అధికారంలోకి తెస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చిన ఖుష్బూ, దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందని, పుదుచ్చేరిలో తమ గెలుపు ఏకపక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా ఆమె పలు సూచనలు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports